Home » KL Rahul
టీమిండియాతో మొదటి వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచిన అతిథ్య జట్టు సౌతాఫ్రికా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ మాక్రమ్ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు.
భారత్, సౌతాఫ్రికా టీ20 సిరీస్ ముగిసింది. ఇక వన్డే సమరానికి సమయం ఆసన్నమైంది. టీ20 సిరీస్ సమం కావడంతో ఎలాగైనా వన్డే సిరీస్ను గెలుచుకోవాలని రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి.
India vs South Africa: సౌతాఫ్రికా పర్యటనలో భారత జట్టు వన్డే సిరీస్కు సిద్ధమైంది. టీ20 సిరీస్ 1-1తో సమం కాగా.. వన్డే సిరీస్లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. జోహన్నెస్బర్గ్ వేదికగా నేడు జరిగే తొలి వన్డే మ్యాచ్లో గెలిచి సిరీస్లో శుభారంభం చేయాలని రెండు జట్లు ఆశిస్తున్నాయి.
T20 World Cup 2024: వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ ఆడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఐపీఎల్లో రిషబ్ పంత్ ఆడితే.. ఆ తర్వాత జరిగే టీ20 ప్రపంచకప్ కోసం అతడిని కచ్చితంగా సెలక్టర్లు పరిగణనలోకి తీసుకుంటారు. ఇదే నిజమైతే.. వన్డే ప్రపంచకప్లో రాణించిన సీనియర్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ పరిస్థితేంటని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
Rohit sharma-KL Rahul: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చెలరేగాడు. వరుస బౌండరీలతో విరుచుపడిన జైస్వాల్ పవర్ప్లేలో విధ్వంసం సృష్టించాడు. సీన్ అబాట్ వేసిన నాలుగో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతోపాటు రెండు సిక్సులు బాదిన జైస్వాల్ 24 పరుగులు రాబట్టాడు.
Team India: టీమిండియా వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘స్టిల్ హర్ట్స్’ అంటూ ఒక్క ముక్కలో తన ఆవేదన గురించి కేఎల్ రాహుల్ రాసుకొచ్చాడు. అంటే ఇంకా ఓటమి బాధిస్తోందని అతడు చెప్పకనే చెప్పాడు.
అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్లో టీమిండియా టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసింది. 50 ఓవర్లలో 240 పరుగులకు టీమిండియా ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా గెలుపు దిశగా సాగుతోంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీతో అదరగొట్టాడు.
భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తాజాగా కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. ఆస్ట్రేలియా, భారత్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా హిందీలో కామెంటరీ చేసిన ఆయన.. అనుష్క శర్మ, అథియా శెట్టిలపై ‘సెక్సిస్ట్’ వ్యాఖ్యలు చేశాడు. కెమెరామేన్ అనుష్క, అథియాలను..
ప్రపంచ కప్ను ముచ్చటగా మూడోసారి ముద్దాడాలని భారత్.. రికార్డు స్థాయిలో 6వసారి ఎగరేసుకుపోవాలని ఆస్ట్రేలియా.. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మరికొద్ది సేపట్లో వన్డే వరల్డ్ కప్ 2023 ఆఖరి పోరాటం మొదలుకానుంది.
వరల్డ్కప్లో 2023లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్లో మన టీమిండియాకు కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. బ్యాటింగ్ ఇన్నింగ్స్ సమయంలో మన భారతీయ కీలక ఆటగాళ్లు గాయాలపాలయ్యారు. వాళ్లే.. శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్.