• Home » Kishan Reddy G

Kishan Reddy G

Adilabad: వాయుసేన, పౌర విమానయాన సేవలకు సిద్ధంగా ఆదిలాబాద్‌ విమానాశ్రయం

Adilabad: వాయుసేన, పౌర విమానయాన సేవలకు సిద్ధంగా ఆదిలాబాద్‌ విమానాశ్రయం

ఆదిలాబాద్‌లో రక్షణశాఖకు సంబంధించిన వైమానిక విమానాశ్రయంలో పౌర విమానయాన సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలియజేశారు.

Kishan Reddy On MIM: ఎంఐఎం కోటలు బద్దలు కొడతాం

Kishan Reddy On MIM: ఎంఐఎం కోటలు బద్దలు కొడతాం

Kishan Reddy On MIM: హైదరాబాద్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని కిషన్ రెడ్డి అన్నారు. ఈసారి కచ్చితంగా హైదరాబాద్ నగరంలో బీజేపీ జెండా ఎగురవేస్తామని.. మేయర్ పీఠం మీద కూర్చోబోయేది భారతీయ జనతా పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు.

Kishan Reddy: ముఖ్యమంత్రి రేవంత్‌ అహాన్ని పక్కనపెట్టాలి

Kishan Reddy: ముఖ్యమంత్రి రేవంత్‌ అహాన్ని పక్కనపెట్టాలి

కంచ గచ్చిబౌలి భూములలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని స్వాగతిస్తున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

Kishan Reddy: ఢిల్లీలో రేవంత్‌ డ్రామాలు!

Kishan Reddy: ఢిల్లీలో రేవంత్‌ డ్రామాలు!

బీసీ సంఘాల ముసుగులో సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ధర్నాకు దిగడం చూస్తుంటే 42 శాతం రిజర్వేషన్ల అమలు నుంచి తప్పించుకునే ప్రయత్నంలా కనిపిస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Kishan Reddy: స్థానిక ఎన్నికలపై ఫోకస్.. బీజేపీ టార్గెట్ ఫిక్స్

Kishan Reddy: స్థానిక ఎన్నికలపై ఫోకస్.. బీజేపీ టార్గెట్ ఫిక్స్

Kishan Reddy : స్థానిక సంస్థల ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేయాలని .. పోరాటాలకు సిద్ధం కావాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Kishan Reddy: కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు..

Kishan Reddy: కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు..

ఉగాది సందర్భంగా హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీసులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహంచారు.

Kishan Reddy: భూముల అమ్మకాలను ఆపండి

Kishan Reddy: భూముల అమ్మకాలను ఆపండి

ఆర్థిక వనరుల సమీకరణ పేరిట తెలంగాణ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) ద్వారా ప్రభుత్వ భూములను వేలం వేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

  Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డికి  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ.. ఎందుకంటే

Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ.. ఎందుకంటే

Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. భూముల వేలం వేయొద్దని కోరారు. భూములను వేలం వేసే ఆలోచనను రేవంత్ ప్రభుత్వం విరమించుకోవాలని కిషన్‌రెడ్డి కోరారు.

Kishan Reddy: తెలంగాణలో 210 లక్షల క్వింటాళ్ల పత్తి సేకరణ

Kishan Reddy: తెలంగాణలో 210 లక్షల క్వింటాళ్ల పత్తి సేకరణ

దేశీయంగా పత్తి దిగుబడిలో మూడో స్థానంలో ఉన్న తెలంగాణలో 2014-15 నుంచి 2024-25 వరకూ సీసీఐ ద్వారా రూ.58 వేల కోట్లపై చిలుకు విలువ గల పత్తి సేకరించినట్లు కిషన్‌ రెడ్డి వెల్లడించారు.

Kishan Reddy: రైతులకు సరిపడా ఎరువులు ఇస్తున్నాం

Kishan Reddy: రైతులకు సరిపడా ఎరువులు ఇస్తున్నాం

2024-25 రబీ సీజన్‌లో రైతులకు లోటు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఎరువులను సరఫరా చేసిందని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణకు 9.80 లక్షల టన్నుల యూరియా అవసరం కాగా, 12.02 లక్షల టన్నులను సరఫరా చేయడంతో రాష్ట్రంలో ఇంకా 1.68 లక్షల టన్నులు నిల్వ ఉన్నాయి

తాజా వార్తలు

మరిన్ని చదవండి