• Home » Kishan Reddy G

Kishan Reddy G

Kishan Reddy: బీజేపీలో విలీనంపై కేసీఆరే జవాబు చెప్పాలి

Kishan Reddy: బీజేపీలో విలీనంపై కేసీఆరే జవాబు చెప్పాలి

బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనంపై కవిత డాడీ కేసీఆరే సమాధానం చెప్పాలని, ఆమె వాళ్ల డాడీనే ప్రశ్నించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Kishan Reddy: కేసీఆర్ ఆ ఆధారాలు బయటపెట్టు.. కిషన్‌రెడ్డి  మాస్ సవాల్

Kishan Reddy: కేసీఆర్ ఆ ఆధారాలు బయటపెట్టు.. కిషన్‌రెడ్డి మాస్ సవాల్

బీజేపీలో మెర్జ్ కోసం ఎవరితో చర్చలు జరిగాయో. కేసీఆర్ ఆ ఆధారాలను బయట పెట్టాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్ చేశారు. ఇది తెలంగాణ ప్రజలకు సంబంధం లేని అంశమని కిషన్‌రెడ్డి అన్నారు.

Kishan Reddy: ఏది పడితే అది మాట్లాడితే ఎలా!

Kishan Reddy: ఏది పడితే అది మాట్లాడితే ఎలా!

ఏ స్థాయి నాయకులైనా సరే పార్టీ విధానాలకు అనుగుణంగానే మాట్లాడాలని.. సొంత అజెండాను పార్టీ అజెండాతో ముడిపెట్టవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Kishan Reddy: సింగరేణిలో పొదుపు మంత్రం

Kishan Reddy: సింగరేణిలో పొదుపు మంత్రం

సింగరేణిని కాపాడుకునేందుకు సంస్థలో పని చేస్తున్న కార్మికుల వేతనాలు, సంక్షేమ కార్యక్రమాలకు ఇబ్బందులు తలెత్తకుండా బొగ్గు ఉత్పాదక ఖర్చు గణనీయంగా తగ్గించుకోవాలని కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Kishan Reddy: కిషన్‌రెడ్డి ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు

Kishan Reddy: కిషన్‌రెడ్డి ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు

పార్టీ అధినాయకత్వం సూచనల మేరకు నిర్వహించిన టెలికాన్ఫరెన్సులో తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ..

Kishan Reddy: ఉగ్రదాడులకు ప్రతి దాడి తప్పదు

Kishan Reddy: ఉగ్రదాడులకు ప్రతి దాడి తప్పదు

ఉగ్రదాడుల్లో ప్రజలు చనిపోతే నివాళులర్పించే విధానానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం స్వస్తి పలికిందని.. దాడి చేస్తే ప్రతి దాడి తప్పదని..

Kishan Reddy: మన్‌కీ బాత్‌ ద్వారా ప్రధాని మోదీ దేశ ప్రజలతో మమేకమవుతున్నారు

Kishan Reddy: మన్‌కీ బాత్‌ ద్వారా ప్రధాని మోదీ దేశ ప్రజలతో మమేకమవుతున్నారు

Kishan Reddy: ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వీక్షించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని దేశప్రజలతో మమేకవుతున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు.

Kishan Reddy: తెలంగాణలో 3 కొత్త కేంద్ర సంస్థలు

Kishan Reddy: తెలంగాణలో 3 కొత్త కేంద్ర సంస్థలు

తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం మూడు కొత్త సంస్థలను ఏర్పాటు చేయబోతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి తెలిపారు.

Kishan Reddy: డాడీ.. డాటర్‌ లేఖ ఓ డ్రామా

Kishan Reddy: డాడీ.. డాటర్‌ లేఖ ఓ డ్రామా

బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభపై ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు ఆయన కుమార్తె రాసిన లేఖ ఒక డ్రామా మాత్రమేనని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Kishan Reddy: అమృత్‌ ఆవిష్కరణ

Kishan Reddy: అమృత్‌ ఆవిష్కరణ

అమృత్‌ భారత్‌ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దిన 103 రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ గురువారం ప్రారంభించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి