• Home » Kishan Reddy G

Kishan Reddy G

Kishan Reddy: గనుల లీజ్‌ మరింత సులభతరం

Kishan Reddy: గనుల లీజ్‌ మరింత సులభతరం

గనుల లీజ్‌, రెన్యూవల్స్‌ను మరింత సులభతరం చేస్తామని, ఇందుకోసం సింగిల్‌ విండో విధానం అమల్లోకి తెచ్చామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి చెప్పారు.

Kishan Reddy: గ్రీన్ ట్రాన్స్‌ఫర్మేషన్ దిశగా అడుగులు వేస్తున్నాం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Kishan Reddy: గ్రీన్ ట్రాన్స్‌ఫర్మేషన్ దిశగా అడుగులు వేస్తున్నాం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న సుస్థిర మైనింగ్ పద్ధతులను తెలుసుకోవడంలో వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ సదస్సు చాలా కీలకమని కిషన్‌రెడ్డి వెల్లడించారు. మైనింగ్ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చాలా అవసరమని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రప్రభుత్వం ఈ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుందని కిషన్‌రెడ్డి ఉద్గాటించారు.

Kishan Reddy: బీజేపీ జూబ్లీహిల్స్‌  అభ్యర్థిపై నిర్ణయం తీసుకోలేదు

Kishan Reddy: బీజేపీ జూబ్లీహిల్స్‌ అభ్యర్థిపై నిర్ణయం తీసుకోలేదు

జూబ్లీహిల్స్‌(Jublihills) నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉపఎన్నికలో బీజేపీ తరఫున అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి(Union Minister G. Kishan Reddy) పేర్కొన్నారు.

N Ramchander Rao: ట్రోల్స్‌ కాదు.. దమ్ముంటే నేరుగా రండి!

N Ramchander Rao: ట్రోల్స్‌ కాదు.. దమ్ముంటే నేరుగా రండి!

విద్యార్థులు, న్యాయవాదుల కోసం గతంలో పోరాటాలు చేశానని.. ఇప్పుడు రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేస్తానని రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు.

Kishan Reddy: ‘సిగాచి’ ప్రమాదం అత్యంత బాధాకరం

Kishan Reddy: ‘సిగాచి’ ప్రమాదం అత్యంత బాధాకరం

పొట్టకూటి కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందటం అత్యంత బాధాకరమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు.

Kishan Reddy: ఎంపీ రఘునందన్‌కు కిషన్‌ రెడ్డి పరామర్శ

Kishan Reddy: ఎంపీ రఘునందన్‌కు కిషన్‌ రెడ్డి పరామర్శ

పార్లమెంటు సభ్యుడు రఘునందన్‌ రావును సోమవారం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పరామర్శించారు.

Kishan Reddy: మెట్రో డీపీఆర్‌ ఇచ్చింది గత వారమే

Kishan Reddy: మెట్రో డీపీఆర్‌ ఇచ్చింది గత వారమే

తెలంగాణ ప్రభుత్వం గత వారమే కేంద్రానికి మెట్రో రెండో దశ సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్‌ ఇచ్చిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు...

Kishan Reddy: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించాలి

Kishan Reddy: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించాలి

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించి సీఎం రేవంత్‌ రెడ్డి చిత్తశుద్ధి చాటుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు.

Kishan Reddy: కాజీపేట ఆర్‌ఎంయూలో ‘మెము’ కోచ్‌ల ఉత్పత్తి

Kishan Reddy: కాజీపేట ఆర్‌ఎంయూలో ‘మెము’ కోచ్‌ల ఉత్పత్తి

కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ (ఆర్‌ఎంయూ)లో మెము(మెయిన్‌ లైన్‌ ఎలక్ట్రిక్‌ మల్టిపుల్‌ యూనిట్‌) కోచ్‌లను ఉత్పత్తి చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

Kishan Reddy: 11 ఏళ్లలో 5 రెట్లు పెరిగిన సాగు రుణాలు

Kishan Reddy: 11 ఏళ్లలో 5 రెట్లు పెరిగిన సాగు రుణాలు

తెలంగాణలో 2013-14లో వ్యవసాయ రుణాల మొత్తం రూ.27,676 కోట్లు కాగా, ప్రధాని మోదీ నాయకత్వంలో అది 2024-25 నాటికి రూ.1,37,346 కోట్లకు పెరిగిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి