Home » Kids Health
చిన్నపిల్లలు మొబైల్ ఇవ్వకపోతే ఏ పని చేయరు. కానీ మొబైల్ ఎక్కువ వాడటం వల్ల పిల్లలలో కలిగే సమస్య ఇదీ..
దగ్గరలో పరీక్షలు ఉన్నాయి అన్నప్పుడు కాస్త విశ్రాంతి కూడా తీసుకోకుండా చదివేస్తూ ఉంటారు. ఇది విపరీతమైన ఒత్తిడిని పెంచుతుంది. చాలా వరకూ నీరసాన్ని, ఉత్తేజం లేకుండా చేసేది ఇదే.
ఏదైనా బయటి తిండి తినాలంటే మారాం ఎక్కువగా చేస్తుంటారు. తినే పదార్థాలకు రూపాన్ని, రంగుని బట్టి వారి ఎంపిక ఉంటుంది. కాస్త ఆకర్షణీయంగా కనిపిస్తే చాలు వాటిని ఎంచుకుంటూ ఉంటారు. ఇది ఆకలిని మందగించేలా చేస్తుంది.
నేటికాలంలో చాలామంది పిల్లలు పరీక్షలు, ర్యాంకుల ఒత్తిడిలో సతమతం అవుతున్నారు
తల్లిదండ్రులు పిల్లలు పెద్దవారయ్యే వరకూ చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపడం, నచ్చిన విషయాలను గురించి మాట్లాడటం, మంచి చెడులను గురించి వాళ్ళతో చర్చించేది కూడా తల్లిదండ్రులే కావాలి. జీవితంలో సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటం అంటే పిల్లలు తమ సమస్యలను తామే పరిష్కరించుకునేలా ఉండాలి. ఎదురయ్యే చాలా సమస్యలను సానుకూలంగా చూడటం అలవర్చుకోవాలి. చిన్న ఎదురుదెబ్బ తగిలినా తట్టుకోనేలా తల్లిదండ్రులే ఈ స్థితి నుంచి బయటపడేయగలిగేది.
ఇలా చేయడం వల్ల పిల్లలు నెమ్మదిగా ఒంటరిగా నిద్రపోయేందుకు అలవాటు పడతారు. ఇద్దరు తోబుట్టువులు ఉంటే కనుక ఇది చాలా సులభం అవుతుంది.
స్కూల్ బ్యాగులో కేవలం పుస్తకాలే కాకుండా కొందరు తల్లులు లంచ్ బాక్స్ కూడా పెడుతుంటారు. దీని వల్ల బరువు మరింత పెరుగుతుంది. అసలు స్కూలు బ్యాగు ఎంతుండాలో తల్లిదండ్రుకు తెలియదు.
రెండు మూడు నెలలు దాటగానే చాలామంది పిల్లలకు నీరు ఇస్తుంటారు. దీనివల్ల శరీరంలో ఈ అవయవం దారుణంగా దెబ్బతింటుంది.
పిల్లాడికి జ్వరం వస్తే సాధారణమే అనుకున్నారంతా.. కానీ హాస్పిటల్ కు తీసుకెళ్తే బ.యటపడిన నిజం ఇదీ..
ఒత్తిడి చదువులతో పిల్లల ధోరణిలో మార్పును గమనించారా? పెంకితనంగా ఎందుకు మారుతున్నారు.