• Home » Kerala

Kerala

CM Revanth Reddy: కేరళ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy: కేరళ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డి.. శనివారం కేరళ రాష్ట్రానికి వెళ్లారు. అక్కడ ఆదివారం జరగనున్న ‘మాతృభూమి ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ లెటర్స్‌ ఇన్‌ కేరళ

Wife saves husband: భర్త కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని భార్య!  40అడుగుల లోతు బావిలోకి దిగి..

Wife saves husband: భర్త కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని భార్య! 40అడుగుల లోతు బావిలోకి దిగి..

ఓ మహిళ తన భర్తను కాపాడుకునేందుకు అత్యంత సాహసోపేతంగా వ్యవహరించింది. వెనుకా ముందూ ఆలోచించకుండా తన ప్రాణాలను సైతం పణంగా పెట్టింది. 40 అడుగుల లోతైన బావిలో పడిపోయిన భర్తను కాపాడింది.

 Curfew: 48 గంటల కర్ఫ్యూ.. 2 రోజులు స్కూల్స్, అంగన్‌వాడీలు బంద్..

Curfew: 48 గంటల కర్ఫ్యూ.. 2 రోజులు స్కూల్స్, అంగన్‌వాడీలు బంద్..

ఇటీవల జరిగిన ప్రాణాంతకమైన పులి దాడి నేపథ్యంలో ప్రభుత్వం 48 గంటల కర్ఫ్యూ విధించింది. దీంతోపాటు పాఠశాలలు, అంగన్‌వాడీలు, మదర్సాలు, ట్యూషన్ కేంద్రాలు మూసివేయాలని నిర్ణయించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

రేపు దేశవ్యాప్తంగా యూపీఎ్‌సపై నిరసనలు

రేపు దేశవ్యాప్తంగా యూపీఎ్‌సపై నిరసనలు

ఆదివారం కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌ జిల్లా కేంద్రంలో ఆయన ఆధ్వర్యంలో స్టేట్‌ ఎన్‌పీఎస్‌ ఎంప్లాయీస్‌ కలెక్టివ్‌ సమక్షంలో క్విట్‌ ఎన్‌పీఎ్‌స-నో యూపీఎస్‌ మహా ర్యాలీ జరిగింది.

Sabarimala Makara Jyothi: జ్యోతి స్వరూపుడై దర్శనమిచ్చిన అయ్యప్ప..

Sabarimala Makara Jyothi: జ్యోతి స్వరూపుడై దర్శనమిచ్చిన అయ్యప్ప..

శబరిమలలో అయ్యప్ప స్వామి మకర జ్యోతి రూపంలో దర్శనమిచ్చారు. పొన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో మకర జ్యోతి స్వరూపుడై భక్తులకు కనువిందు చేశాడు. మకర జ్యోతిని దర్శించుకున్న భక్తులు.. భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.

Makaravilakku 2025: మకరవిళక్కు దర్శనం కోసం బారులు తీరిన భక్తులు!

Makaravilakku 2025: మకరవిళక్కు దర్శనం కోసం బారులు తీరిన భక్తులు!

సంక్రాంతి పండగను పురస్కరించుకుని మరక జ్యోతి దర్శనం కోసం భక్తులు వేలాదిగా విచ్చేశారు..

Crime News: అమ్మో.. 20 ఏళ్లుగా తాళం వేసి ఉన్న ఆ ఇంట్లో..

Crime News: అమ్మో.. 20 ఏళ్లుగా తాళం వేసి ఉన్న ఆ ఇంట్లో..

ఓ ఇల్లు 20 ఏళ్లుగా తాళం వేసి ఉంది. అయితే, ఆ ఇంటి వద్ద ఆందోళన జరుగుతుందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ చేసేందుకు ఆ ఇంట్లోకి వెళ్లిన పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

RTC Bus: లోయలో పడిన బస్సు.. నలుగురు మృతి, 32 మందికి గాయాలు

RTC Bus: లోయలో పడిన బస్సు.. నలుగురు మృతి, 32 మందికి గాయాలు

RTC Bus: ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. భారీ లోయలో పడింది. ఈ ప్రమాదంలో నలురుగు మృతి చెందారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Bus Accident: కేరళలో అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా

Bus Accident: కేరళలో అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా

మాదన్నపేట ఉప్పరిగూడకు చెందిన అయ్యప్ప స్వాములు ప్రయాణిస్తున్న బస్సు కేరళలోని శబరిమల సమీపంలో ఘాట్‌ రోడ్డులో బోల్తా పడింది.

Yemen Supreme Court : కేరళ నర్సుకు యెమెన్‌లో మరణశిక్ష

Yemen Supreme Court : కేరళ నర్సుకు యెమెన్‌లో మరణశిక్ష

యెమెన్‌లో మరణశిక్ష పడిన భారతీయ నర్సు నిమిష ప్రియను ఆదుకొనేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నామని విదేశాంగ శాఖ తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి