• Home » Kejriwal

Kejriwal

AAP Swati Maliwal: బిభవ్‌ 8 సార్లు చెంపపై కొట్టాడు

AAP Swati Maliwal: బిభవ్‌ 8 సార్లు చెంపపై కొట్టాడు

ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌కుమార్‌ 7-8 సార్లు తనను చెంపపై బలంగా కొట్టాడని ఆప్‌ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్‌ ఆరోపించారు. అకారణంగా తనపై దాడి చేశారని తెలిపారు. ‘

ప్రజాస్వామ్య అంతమే మోదీ లక్ష్యం: కేజ్రీవాల్‌

ప్రజాస్వామ్య అంతమే మోదీ లక్ష్యం: కేజ్రీవాల్‌

ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ విమర్శించారు.

ఏ సాక్ష్యాలతో కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు: సుప్రీం

ఏ సాక్ష్యాలతో కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు: సుప్రీం

ఢిల్లీ ఎక్సైజ్‌ విధానం కేసులో సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు తాజా సాక్ష్యాధారాలు ఏమున్నాయో చెప్పాల్సిందిగా సుప్రీంకోర్టు ఈడీని ప్రశ్నించింది.

BJP: కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలి.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్

BJP: కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలి.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతీమాలీవాల్‌(Swati Maliwal)పై దాడి జరిగిన నేపథ్యంలో.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైలెంట్‌గా ఉండటం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పేర్కొన్నారు.

CM Aravind Krjriwal :నేను జైలుకు వెళ్లకూడదంటే   చీపురుకు ఓటేయండి

CM Aravind Krjriwal :నేను జైలుకు వెళ్లకూడదంటే చీపురుకు ఓటేయండి

తాను మళ్లీ జైలుకు వెళ్లకూడదని అనుకుంటే చీపురుకట్ట గుర్తుకు ఓటేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పంజాబ్‌ ప్రజలను కోరారు. గురువారం అమృత్‌సర్‌లో జరిగిన రోడ్డు షోలో ఆయన ప్రసంగిస్తూ తాను జైలుకు వెళ్లాలా, వద్దా అన్నది ఓటర్ల తీర్పుపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.

 Loksabha Polls: రంగంలోకి కేజ్రీవాల్..?

Loksabha Polls: రంగంలోకి కేజ్రీవాల్..?

మద్యం విధానం కుంభకోణంలో అరెస్టయిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఎన్నికల ప్రచారం కోసం బెయిల్‌ రావడం ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరీ ముఖ్యంగా ఆప్‌ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో కేజ్రీ రంగంలోకి దిగితే రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

Bansuri Swaraj: స్వాతిపై దాడి.. కేజ్రీవాల్ స్పందించక పోవడం సిగ్గుచేటు

Bansuri Swaraj: స్వాతిపై దాడి.. కేజ్రీవాల్ స్పందించక పోవడం సిగ్గుచేటు

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై దాడి ఘటనలో ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ అంశంలో ఆయన స్పందించకపోవడం సిగ్గు చేటు అని పేర్కొంది.

Supreme Court: సీఎం పదవి నుంచి తప్పుకోమనడానికి మీరెవరు.. కేజ్రీవాల్‌కి సుప్రీం కోర్టులో భారీ ఊరట

Supreme Court: సీఎం పదవి నుంచి తప్పుకోమనడానికి మీరెవరు.. కేజ్రీవాల్‌కి సుప్రీం కోర్టులో భారీ ఊరట

కేజ్రీవాల్‌ని(CM Arvind Kejriwal) ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని వేసిన పిటిషన్‌ని సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) సోమవారం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Delhi: కేంద్రంలో ‘ఇండియా’ సర్కారు: కేజ్రీవాల్‌

Delhi: కేంద్రంలో ‘ఇండియా’ సర్కారు: కేజ్రీవాల్‌

కేంద్రంలో వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమేనని, దాంట్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) భాగస్వామిగా ఉంటుందని ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ చెప్పారు. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన నేపథ్యంలో జైలు నుంచి శుక్రవారం విడుదలైన కేజ్రీవాల్‌ శనివారం ఆప్‌ ప్రధాన కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు.

Kejriwal: వన్ నేషన్.. వన్ లీడర్ మిషన్‌ మోదీ ఉద్దేశం: కేజ్రీవాల్ విసుర్లు

Kejriwal: వన్ నేషన్.. వన్ లీడర్ మిషన్‌ మోదీ ఉద్దేశం: కేజ్రీవాల్ విసుర్లు

ప్రధాని మోదీపై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం తనను చూసి నేర్చుకోవాలని సూచించారు. తన క్యాబినెట్‌ మంత్రిపై ఆరోపణలు వస్తే జైల్లో వేశానని గుర్తుచేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నని చెబుతూనే దొంగలను పార్టీలో చేర్చుకుంటున్నారని కేజ్రీవాల్ విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి