• Home » Kejriwal

Kejriwal

ఈడీ నోటీసులు రాజకీయ ప్రేరేపితం.. విచారణకు హాజరుకాను: అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన

ఈడీ నోటీసులు రాజకీయ ప్రేరేపితం.. విచారణకు హాజరుకాను: అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన

లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ED) విచారణను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎగ్గొట్టారు. మనీల్యాండరింగ్ కోణంపై ఆరా తీసేందుకు ఈడీ జారీ చేసిన సమన్లు ​​చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

Arvind Kejriwal: దమ్ముంటే దేశం పేరు మార్చండి.. బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కేజ్రీవాల్

Arvind Kejriwal: దమ్ముంటే దేశం పేరు మార్చండి.. బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కేజ్రీవాల్

గత కొన్ని రోజుల నుంచి దేశం పేరు మార్పపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి భవన్‌లో జీ20 దేశాధినేతలకు పంపిన ఆహ్వానాలపై ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించడం...

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ కేసులో మరో సంచలనం.. అప్రూవర్‌గా మారిన వైసీపీ ఎంపీ.. టెన్షన్.. టెన్షన్

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ కేసులో మరో సంచలనం.. అప్రూవర్‌గా మారిన వైసీపీ ఎంపీ.. టెన్షన్.. టెన్షన్

దేశ వ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) మరో సంచలనం చోటుచేసుకుంది. ఈ కేసులో ఈడీ (ED) విచారణ ఎదుర్కొన్న వైసీపీ ఎంపీ ..

India-Bharat Row: 'ఇండియా' కూటమి పేరు భారత్‌గా మారిస్తే.. మీరేం చేస్తారు?: కేజ్రీవాల్ సూటిప్రశ్న

India-Bharat Row: 'ఇండియా' కూటమి పేరు భారత్‌గా మారిస్తే.. మీరేం చేస్తారు?: కేజ్రీవాల్ సూటిప్రశ్న

ఇండియా పేరును భారత్‌గా మార్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుండటంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. విపక్ష కూటమి పేరు ఇండియాను భారత్‌గా మార్చుకుంటే వాళ్లు కూడా భారత్ పేరును బీజేపీ అని మార్చుకుంటారా? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

Arvind Kejriwal: ఎన్నికలు ఎన్నయినా ఫరవాలేదు, ఒక దేశం-ఒకే విద్య అవసరం..!

Arvind Kejriwal: ఎన్నికలు ఎన్నయినా ఫరవాలేదు, ఒక దేశం-ఒకే విద్య అవసరం..!

ఒక దేశం ఓకే ఎన్నిక పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. కేంద్రం కొత్త జిమ్మిక్‌తో ముందుకు వచ్చిందని, ఒక ఎన్నికైనా, పది ఎన్నికలైనా, పన్నెండు ఎన్నికలైనా ఒకటేనని అన్నారు. ఇండియాకు.. ఒక దేశం, ఒకే విద్య అవసరమని అన్నారు.

I.N.D.I.A : ప్రతిపక్ష ఇండియా కూటమిలో తెరపైకి మరో ప్రధానమంత్రి అభ్యర్థి

I.N.D.I.A : ప్రతిపక్ష ఇండియా కూటమిలో తెరపైకి మరో ప్రధానమంత్రి అభ్యర్థి

బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ చొరవతో ప్రారంభమైన ప్రతిపక్ష కూటమిలో ప్రధాన మంత్రి అభ్యర్థులు పెరిగిపోతున్నారు. పాట్నా, బెంగళూరు తర్వాత ముచ్చటగా మూడోసారి ముంబైలో సమావేశమవబోతున్న ఈ పార్టీల నేతలు తమ అధినేత ఆ పదవికి తగినవారని ప్రకటనలు ఇస్తున్నారు.

Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. నోటీసులు జారీ చేయలేమంటూ తేల్చేసిన ధర్మాసనం

Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. నోటీసులు జారీ చేయలేమంటూ తేల్చేసిన ధర్మాసనం

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కుదురైంది. ప్రధాని నరేంద్రమోదీ విద్యార్హతపై కేజ్రీవాల్ చేసిన వ్యంగ్యాస్త్రాల మీద గుజరాత్ యూనివర్సిటీ దాఖలు చేసిన కేసులో...

Arvind Kejriwal: ఇండియా కూటమి సమావేశానికి హాజరుపై సీఎం క్లారిటీ

Arvind Kejriwal: ఇండియా కూటమి సమావేశానికి హాజరుపై సీఎం క్లారిటీ

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై పోరాటానికి ఏర్పడిన ఇండియా కూటమి మూడో సమావేశం ముంబై జరుగనున్న నేపథ్యంలో ఆమె ఆద్మీ పార్టీ వైఖరిపై ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం స్పష్టత ఇచ్చారు. ముంబై సమావేశానికి తాము వెళ్తామని చెప్పారు.

WCD Officer Suspend:  రేపిస్టు అధికారిపై కేజ్రీవాల్ సస్పెన్షన్ వేటు

WCD Officer Suspend: రేపిస్టు అధికారిపై కేజ్రీవాల్ సస్పెన్షన్ వేటు

తన స్నేహితుడి 14 ఏళ్ల కూతురిపై కొద్ది నెలలుగా అత్యాచారం చేస్తూ గర్భవతిని చేశాడన్న ఆరోపణలపై ఢిల్లీ ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖలో పనిచేసే సీనియర్ అధికారిని సస్పెండ్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారంనాడు ఆదేశించారు. దీనిపై సాయంత్రం 5 గంటల్లోగా తనకు నివేదిక ఇవ్వాలని కూడా చీఫ్ సెక్రటరీని అడిగారు.

Arvind Kejriwal: మామ మోసం చేశాడని విరుచుకుపడుతూ.. హామీల వర్షం కురిపించిన కేజ్రీవాల్

Arvind Kejriwal: మామ మోసం చేశాడని విరుచుకుపడుతూ.. హామీల వర్షం కురిపించిన కేజ్రీవాల్

మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అక్కడ ఎన్నికల శంఖారావం పూరించాయి. బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య నువ్వా-నేనా అన్నట్టుగా మాటల యుద్ధం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి