Home » Kejriwal
ఒక దేశం ఓకే ఎన్నిక పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. కేంద్రం కొత్త జిమ్మిక్తో ముందుకు వచ్చిందని, ఒక ఎన్నికైనా, పది ఎన్నికలైనా, పన్నెండు ఎన్నికలైనా ఒకటేనని అన్నారు. ఇండియాకు.. ఒక దేశం, ఒకే విద్య అవసరమని అన్నారు.
బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ చొరవతో ప్రారంభమైన ప్రతిపక్ష కూటమిలో ప్రధాన మంత్రి అభ్యర్థులు పెరిగిపోతున్నారు. పాట్నా, బెంగళూరు తర్వాత ముచ్చటగా మూడోసారి ముంబైలో సమావేశమవబోతున్న ఈ పార్టీల నేతలు తమ అధినేత ఆ పదవికి తగినవారని ప్రకటనలు ఇస్తున్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో చుక్కుదురైంది. ప్రధాని నరేంద్రమోదీ విద్యార్హతపై కేజ్రీవాల్ చేసిన వ్యంగ్యాస్త్రాల మీద గుజరాత్ యూనివర్సిటీ దాఖలు చేసిన కేసులో...
లోక్సభ ఎన్నికల్లో బీజేపీపై పోరాటానికి ఏర్పడిన ఇండియా కూటమి మూడో సమావేశం ముంబై జరుగనున్న నేపథ్యంలో ఆమె ఆద్మీ పార్టీ వైఖరిపై ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం స్పష్టత ఇచ్చారు. ముంబై సమావేశానికి తాము వెళ్తామని చెప్పారు.
తన స్నేహితుడి 14 ఏళ్ల కూతురిపై కొద్ది నెలలుగా అత్యాచారం చేస్తూ గర్భవతిని చేశాడన్న ఆరోపణలపై ఢిల్లీ ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖలో పనిచేసే సీనియర్ అధికారిని సస్పెండ్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారంనాడు ఆదేశించారు. దీనిపై సాయంత్రం 5 గంటల్లోగా తనకు నివేదిక ఇవ్వాలని కూడా చీఫ్ సెక్రటరీని అడిగారు.
మధ్యప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అక్కడ ఎన్నికల శంఖారావం పూరించాయి. బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య నువ్వా-నేనా అన్నట్టుగా మాటల యుద్ధం..
ఛత్తీస్గఢ్పై ఆమ్ ఆద్మీ పార్టీ వరాల జల్లులు కురిపించింది. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అధికారంలోకి వస్తే 10 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసింది. పలు హామీలతో కూడిన గ్యారెంటీ కార్డును ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విడుదల చేశారు.
రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై ఉక్కుపాదం మోపుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. తాజాగా మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం అసెంబ్లీలో..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జన్మదినోత్సవాల సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కేజ్రీవాల్ ఆయురారోగ్య సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కేజ్రీవాల్ ఈ ఏడాది 55వ పడిలో అడుగు పెడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వంపై ఎప్పుడూ నిప్పులు చెరిగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. తాజాగా మరోసారి మోదీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. 77వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా..