• Home » Kejriwal

Kejriwal

AAP: బీజేపీపై ఆప్ మంత్రి సంచలన ఆరోపణలు..

AAP: బీజేపీపై ఆప్ మంత్రి సంచలన ఆరోపణలు..

ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) సీనియర్ నేత, మంత్రి ఒకరు బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. శనివారం మంత్రి అతిశీ మాట్లాడుతూ.. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు.

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం

ఢిల్లీ లిక్కర్ కేసు ( Delhi Liquor Case ) లో ఈ నెల 22 తర్వాత కీలక పరిణామాలు ఉంటాయని ఈడీ అధికారులు హెచ్చరించారు. ఢిల్లీ లిక్కర్ కేసు నిందితుడు అరుణ్ రామచంద్రా పిళ్ళై ( Arun Ramachandra Pillai ) మధ్యంతర బెయిల్ పొడిగింపుకు ఢిల్లీ హైకోర్టు నో చెప్పింది.

AAP: కాంగ్రెస్, ఆప్ మధ్య కుదిరిన సయోధ్య!.. ఇండియా కూటమి మీటింగ్‌కి హాజరుకానున్న కేజ్రీవాల్

AAP: కాంగ్రెస్, ఆప్ మధ్య కుదిరిన సయోధ్య!.. ఇండియా కూటమి మీటింగ్‌కి హాజరుకానున్న కేజ్రీవాల్

ఇండియా కూటమి(INDIA Alliance)లో లుకలుకలు క్రమంగా సద్దుమణుగుతున్నట్లు కనిపిస్తోంది. కూటమిలో కీలకమైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య సయోధ్య కుదిరినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా శనివారం ఢిల్లీలో జరగనున్న కూటమి సమావేశానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) హాజరు అవుతారని అంటున్నారు ఆ పార్టీ నేతలు.

Kejriwal: రామాలయ ప్రారంభోత్సవానికి తేదీలు ఖరారు చేయండి.. కేజ్రీవాల్ కు లేఖ..

Kejriwal: రామాలయ ప్రారంభోత్సవానికి తేదీలు ఖరారు చేయండి.. కేజ్రీవాల్ కు లేఖ..

అయోధ్య రామాలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి.. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు

Delhi: నేను అవినీతికి పాల్పడలేదు.. ఈడీ సమన్లపై కేజ్రీవాల్

Delhi: నేను అవినీతికి పాల్పడలేదు.. ఈడీ సమన్లపై కేజ్రీవాల్

ఈడీ సమన్లు పంపడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) మరోసారి మండిపడ్డారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తెలిపారు.

Delhi high court: సీఎం భార్యకు ఊరట.. సిటీ కోర్టు సమన్లపై స్టే

Delhi high court: సీఎం భార్యకు ఊరట.. సిటీ కోర్టు సమన్లపై స్టే

రెండు ఓటర్ ఐడీ కార్డులు కలిగి ఉన్నారనే ఆరోపణల కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునితా కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు ఢిల్లీ సిటీ కోర్టు జారీ చేసిన సమన్లపై హైకోర్టు సోమవారంనాడు 'స్టే' ఇచ్చింది.

ఈడీ నోటీసులు రాజకీయ ప్రేరేపితం.. విచారణకు హాజరుకాను: అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన

ఈడీ నోటీసులు రాజకీయ ప్రేరేపితం.. విచారణకు హాజరుకాను: అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన

లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ED) విచారణను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎగ్గొట్టారు. మనీల్యాండరింగ్ కోణంపై ఆరా తీసేందుకు ఈడీ జారీ చేసిన సమన్లు ​​చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

Arvind Kejriwal: దమ్ముంటే దేశం పేరు మార్చండి.. బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కేజ్రీవాల్

Arvind Kejriwal: దమ్ముంటే దేశం పేరు మార్చండి.. బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కేజ్రీవాల్

గత కొన్ని రోజుల నుంచి దేశం పేరు మార్పపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి భవన్‌లో జీ20 దేశాధినేతలకు పంపిన ఆహ్వానాలపై ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించడం...

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ కేసులో మరో సంచలనం.. అప్రూవర్‌గా మారిన వైసీపీ ఎంపీ.. టెన్షన్.. టెన్షన్

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ కేసులో మరో సంచలనం.. అప్రూవర్‌గా మారిన వైసీపీ ఎంపీ.. టెన్షన్.. టెన్షన్

దేశ వ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) మరో సంచలనం చోటుచేసుకుంది. ఈ కేసులో ఈడీ (ED) విచారణ ఎదుర్కొన్న వైసీపీ ఎంపీ ..

India-Bharat Row: 'ఇండియా' కూటమి పేరు భారత్‌గా మారిస్తే.. మీరేం చేస్తారు?: కేజ్రీవాల్ సూటిప్రశ్న

India-Bharat Row: 'ఇండియా' కూటమి పేరు భారత్‌గా మారిస్తే.. మీరేం చేస్తారు?: కేజ్రీవాల్ సూటిప్రశ్న

ఇండియా పేరును భారత్‌గా మార్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుండటంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. విపక్ష కూటమి పేరు ఇండియాను భారత్‌గా మార్చుకుంటే వాళ్లు కూడా భారత్ పేరును బీజేపీ అని మార్చుకుంటారా? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి