Home » Karnataka BJP
భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ(Jawaharlal Nehru) కాదని కర్ణాటక(Karnataka)కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బీజేపీ(BJP) ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్(Basanagouda Patil) గురువారం ఓ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ.. నేతాజీ సుభాష్ చంద్రబోస్(Subash Chandra Bose) భారత దేశ తొలి ప్రధాని అని కామెంట్లు చేశారు.
అబద్ధాల ప్రచారంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబరులో కూలిపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్కుమార్ కటీ
కర్ణాటక ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ (Karnataka Exit Polls) ఇప్పటికే వచ్చేశాయి. మెజార్టీ ఎగ్జిట్పోల్స్ వార్ వన్సైడేనని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని చెప్పుకొచ్చాయి.
కర్ణాటక అసెంబ్లీలోని (Karnataka Assembly) 224 స్థానాలకు మరికొద్ది గంటల్లో ఎన్నికలు జరగనున్నాయి.
కర్ణాటక ఎన్నికల సందర్భంగా చేసిన తనిఖీల్లో డబ్బు, మద్యం, డ్రగ్స్.. ఇలా మొత్తం రూ.375 కోట్లు పట్టుబడినట్లు భారత ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. కర్ణాటకలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈ విలువ నాలుగున్నర రెట్లు ఎక్కువగా ఉండటం కొసమెరుపు. 2018లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 83.93 కోట్లను అధికారులు సీజ్ చేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) సత్తా చాటుతామని, సంపూర్ణ మెజార్టీతో తిరిగి అధికారంలోకి వస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ధీమా వ్యక్తం చేశారు.
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేసిన కర్ణాటక సార్వభౌమాధికారం(Karnataka's sovereignty) వ్యాఖ్యలపై...
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) ప్రచారం ముగిసింది.
కర్ణాటకలో మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ, ఈసారి ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలని
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరి కొద్ది గంటలలోనే ముగియనుండటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారంనాడు బెంగళూరు సిటీలో భారీ రోడ్షోలో పాల్గొన్నారు. ప్రజలు రోడ్డుకి ఇరువైపులా పెద్ద సంఖ్యలో మోదీకి స్వాగతం పలికారు. మోదీ...మోదీ నినాదాలు హోరెత్తాయి. ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ ఉత్సాహంగా రోడ్షోలో పాల్గొన్నారు