Home » Karnataka BJP
ఆంద్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిదే అధికారమని కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు సీటీ రవి స్పష్టం చేశారు. ఈ లోక్సభ ఎన్నికల వేళ దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు తమ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పారు.
ఈ లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిలోని అయిదు రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చెరీలో సైతం బీజేపీ తన సత్తా చాటుతోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. దక్షిణాదిలో మొత్తం 130 లోక్సభ స్థానాలు ఉన్నాయన్నారు.
ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 లోక్సభ స్థానలకుపైగా గెలుచుకుంటుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేశ రాజకీయాలు వేడెక్కాయి. ఓవైపు అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటుండగా.. మరోవైపు కొందరు నేతలు పరిస్థితులకు అనుగుణంగా పార్టీలు మారుతున్నారు.
కర్ణాటక మంత్రి శివరాజ్ తంగడిగి చేసిన కామెంట్స్ దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మోదీ మోదీ అని నినాదాలు చేసే యువతను చెప్పుతో కొట్టాలని చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నాయి.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. గత నెలలో బెంగళూరు ( Bengaluru ) లోని తన నివాసంలో మైనర్పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న అభియోగాలపై అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.
కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో బీజేపీ (BJP) హైకమాండ్ ‘సర్జికల్ స్ట్రైక్’కు (Surgical Strike) దిగింది. ఏకంగా తొమ్మిది మంది సిట్టింగ్ ఎంపీలను పక్కన పెట్టేసి, వారి స్థానంలో కొత్తవారిని రంగంలోకి దింపుతోంది. ఇటీవల ప్రకటించిన రెండో జాబితాలో భాగంగా.. ఎనిమిది స్థానాలకు గాను కొత్త అభ్యర్థుల పేర్లను వెల్లడించింది.
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుడు(Rameswaram Cafe Blast) తర్వాత కర్ణాటక బీజేపీ చీఫ్ బీ విజయేంద్ర సిద్ధరామయ్య ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు, నిఘా వర్గాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. ఇలాంటి నేరాల విషయంలో ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ తీరుపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధా రామయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ (BJP) నుంచి దేశభక్తి నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జేఎంఎం, కాంగ్రెస్ మైత్రితో ఏర్పడిన జార్ఖండ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంపైసోరెన్ మంత్రివర్గ విస్తరణకు ముందే వ్యతిరేకతను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.