Home » Kamareddy
తెలంగాణ రాజకీయాల్లో, గులాబీ బాస్, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) విషయంలో.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) చెప్పిందే నిజమవుతోందా..? నిజంగానే గజ్వేల్కు (Gajwel) కేసీఆర్ గుడ్ బై చెప్పేస్తున్నారా..? ఇటీవల ప్రభుత్వం చేయించిన సర్వేలో (Survey) షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయా..? ఆ సర్వే చూసిన తర్వాత కేసీఆర్ తన ముందు రెండు ఆప్షన్లు పెట్టుకున్నారా..? అంటే తాజా పరిణామాలు, సోషల్ మీడియా (Social Media) లో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే నిజమేనేమో అనిపిస్తోంది..
హైదరాబాద్లో కామారెడ్డికి చెందిన ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ అవడం కలకలం రేపుతోంది.
జిల్లాలోని బీబీపేట మండలం జనగామ గ్రామ శివారులో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండూ ఒక్కటే అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర మంత్రులతో మంత్రి కేటీఆర్ రహస్య సమావేశాలు నిర్వహించడంలో మంథనాలు ఎంటి అని ప్రశ్నించారు.
డబుల్ బెడ్రూం ఇళ్లు ఎప్పుడు కూలిపోతాయో తెలియడం లేదని వాపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వీటిని పడగొట్టి కొత్త నిర్మాణాలు చేపడతామన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల్లో బీఆర్ఎస్ నేతలు 30 శాతం కమీషన్లు తీసుకున్నారని
వరంగల్: రెండు వేర్వేరు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో ఒక వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ప్రమాదంలో లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కోగా.. క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ పేరిట న్యాయవాదికి సైబర్ కేటుగాళ్లు కుచ్చుటోపి పెట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన వెంకటరత్నం అనే న్యాయవాదికి ఎస్బీఐ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని
మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతుంది అనడానికి జిల్లాలో జరిగిన ఓ ఘటన నిదర్శనంగా నిలిచింది.
కామారెడ్డి జిల్లా: మాచారెడ్డి మండలంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పాత ఎల్లంపేట, దుర్గమ్మ గుడి తండా సమీపంలో అటవి భూమిని చదును చేస్తున్న గిరిజనులను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు.
కామారెడ్డి జిల్లా: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మంగళవారం (25వ తేదీ) ప్రతీ నియోజకవర్గoలో ప్లీనరీ సమవేశాలు నిర్వహిస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.