Home » Kalvakuntla Taraka Rama Rao
ప్రధాని మోదీకి (Narendra Modi) మంత్రి కేటీఆర్ (Ktr) బహిరంగ లేఖ రాశారు. రోజ్గార్ మేళా పచ్చి దగా.. యువతను మరోసారి మోసం చేయడమేనని లేఖలో పేర్కొన్నారు. 'నమో' అంటే నమ్మించి మోసం చేసేవాడు అని రుజువైందన్నారు.