• Home » Kaleshwaram Project

Kaleshwaram Project

Kaleshwaram Project: నివేదికపై త్రిసభ్య కమిటీ

Kaleshwaram Project: నివేదికపై త్రిసభ్య కమిటీ

కాళేశ్వరం బ్యారేజీలపై జస్టిస్‌ పినాకిచంద్ర ఘోష్‌ కమిషన్‌ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై అధ్యయనం కోసం సర్కారు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.

Kaleshwaram: కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదిక.. సీఎం రేవంత్‌రెడ్డికి సమర్పణ

Kaleshwaram: కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదిక.. సీఎం రేవంత్‌రెడ్డికి సమర్పణ

కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అధికారులు సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో సీఎంకు నివేదిక అందజేశారు.

PC Ghosh Commission Report: కాళేశ్వరంపై నివేదికను అందజేసిన పి.సి ఘోష్..

PC Ghosh Commission Report: కాళేశ్వరంపై నివేదికను అందజేసిన పి.సి ఘోష్..

కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతిపై విచారించిన పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. నివేదికను షీల్డ్ కవర్‌లో ప్రభుత్వానికి అందజేశారు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్.

Kaleshwaram: కాళేశ్వరం కమిషన్ రిపోర్టుతో అసెంబ్లీలో చర్చ.. కీలక నిర్ణయాల దిశగా రేవంత్ ప్రభుత్వం..!

Kaleshwaram: కాళేశ్వరం కమిషన్ రిపోర్టుతో అసెంబ్లీలో చర్చ.. కీలక నిర్ణయాల దిశగా రేవంత్ ప్రభుత్వం..!

కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై ఉత్కంఠ నెలకొంది. రేపటితో జస్టిస్ ఘోష్ కమిషన్ గడువు ముగియనుంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారణ పూర్తయింది. రేపు ఫైనల్ రిపోర్టుపై పీసీ ఘోష్ సంతకం చేయనున్నారు. ఆగస్టు 1వ తేదీ లేదా 2వ తేదీన ప్రభుత్వానికి కాళేశ్వరం రిపోర్ట్ అందజేయనుంది.

Kaleshwaram: కాళేశ్వరం విచారణ గడువు 3 దాకా పొడిగింపు

Kaleshwaram: కాళేశ్వరం విచారణ గడువు 3 దాకా పొడిగింపు

కాళేశ్వరం బ్యారేజీలపై న్యాయ విచారణ గడువును ఆగస్టు 3వ తేదీ దాకా పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Kaleshwaram project: కాళేశ్వరం బాధ్యుల నుంచి అందిన సంజాయిషీలు

Kaleshwaram project: కాళేశ్వరం బాధ్యుల నుంచి అందిన సంజాయిషీలు

కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో షోకాజు నోటీసులు అందుకున్న అధికారుల్లో ఒకరిద్దరు తప్ప.. అందరూ తమ సంజాయిషీలను ప్రభుత్వానికి సమర్పించారు.

Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీపై భద్రత కట్టుదిట్టం

Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీపై భద్రత కట్టుదిట్టం

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. బ్యారేజీ పైనుంచి గతంలో అనుమతించిన కార్లు, ట్రాక్టర్లు వంటి లైట్‌ మోటర్‌ వాహనాల రాకపోకలను కూడా ప్రస్తుతం నిషేధించారు.

Murali Rao: మురళీధర్‌రావు లాకర్‌ గోప్యం?

Murali Rao: మురళీధర్‌రావు లాకర్‌ గోప్యం?

నీటిపారుదల శాఖ విశ్రాంత ఇంజనీర్‌ చీటి మురళీధర్‌ రావు అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు గురువారం బ్యాంకు లాకర్లను పరిశీలించారు.

Kaleshwaram Project: సంజాయిషీకి గడువు కోరిన కాళేశ్వరం ఇంజనీర్లు

Kaleshwaram Project: సంజాయిషీకి గడువు కోరిన కాళేశ్వరం ఇంజనీర్లు

శ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో షోకాజు నోటీసులు అందుకున్న అధికారులు, సంజాయిషీ ఇవ్వడానికి ప్రభుత్వాన్ని గడువు కోరారు. షోకాజ్‌ నోటీసులకు మూడు వారాల్లో స్పందించాలని ప్రభుత్వం పేర్కొనగా..

Kaleshwaram Project Report: 31లోపు కాళేశ్వరం కమిషన్‌ నివేదిక

Kaleshwaram Project Report: 31లోపు కాళేశ్వరం కమిషన్‌ నివేదిక

కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ లోపాలు, ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌..

తాజా వార్తలు

మరిన్ని చదవండి