• Home » Kaleshwaram Project

Kaleshwaram Project

Etela Rajender: మెడపై తుపాకీ పెట్టినా నిజాలే చెబుతా.. కమిషన్ విచారణపై ఈటెల

Etela Rajender: మెడపై తుపాకీ పెట్టినా నిజాలే చెబుతా.. కమిషన్ విచారణపై ఈటెల

Etela Rajender: 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ పార్టీలో ఉన్నా వాల్యూతో ఉన్నట్లు ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. తెలంగాణలో మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేశానన్నారు. తెలంగాణ సాధించుకుంది నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసమని చెప్పారు.

Eatela Kaleshwaram Inquiry: కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈటెల

Eatela Kaleshwaram Inquiry: కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈటెల

Eatela Kaleshwaram Inquiry: కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవలపై న్యాయవిచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ముందు ఎంపీ ఈటెల రాజేందర్ విచారణకు హాజరయ్యారు.

Kaleshwaram project: కాళేశ్వరంపై విచారణ తిరిగి ప్రారంభం

Kaleshwaram project: కాళేశ్వరంపై విచారణ తిరిగి ప్రారంభం

Kaleshwaram project: కాళేశ్వరంపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్ విచారణ తిరిగి శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈరోజు ఈటల రాజేందర్ కమిషన్ ఎదుట విచారణకు హాజరు అవుతారు. అలాగే ఈ నెల 9న మాజీ మంత్రి హరీష్ రావు, 11న మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరుకానున్నారు.

Kaleshwaram Project: కాళేశ్వరంపై 10న సీఎం సమీక్ష!

Kaleshwaram Project: కాళేశ్వరంపై 10న సీఎం సమీక్ష!

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) ఇచ్చిన నివేదికతోపాటు బ్యారేజీల వైఫల్యానికి కారకులైన వారిపై విజిలెన్స్‌

Etala Rajender: నేడు కాళేశ్వరం కమిషన్‌ ఎదుటకు ఈటల

Etala Rajender: నేడు కాళేశ్వరం కమిషన్‌ ఎదుటకు ఈటల

కాళేశ్వరంపై విచారణలో భాగంగా మాజీ మంత్రి, ఎంపీ ఈటల రాజేందర్‌ను జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ శుక్రవారం క్రాస్‌ ఎగ్జామిన్‌ చేయనుంది.

BRS MLC Kavitha: రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్‌కు నోటీసులు: ఎమ్మెల్సీ కవిత

BRS MLC Kavitha: రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్‌కు నోటీసులు: ఎమ్మెల్సీ కవిత

నీళ్లు ఇచ్చిన కేసీఆర్‌కు.. నోటీసులు ఇవ్వడాన్ని సహించమని రేవంత్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు చిన్న సమస్యలు సాధారణమేనని తెలిపారు. కుంగిన‌ మేడిగడ్డ పిల్లర్‌కు రిపేర్ చేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.

కాళేశ్వరం విచారణపై అధికారుల్లో టెన్షన్

కాళేశ్వరం విచారణపై అధికారుల్లో టెన్షన్

కాళేశ్వరం విచారణపై అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఒకవైపు విజిలెన్స్ రిపోర్టు.. మరోవైపు NDSA నివేదిక, ఇంకోవైపు పీసీ ఘోష్ కమిషన్ విచారణతో అధికారుల్లో ఆందోళన నెలకొంది.

Justice P.C. Ghose: తుది అంకానికి కాళేశ్వరం కమిషన్‌ విచారణ

Justice P.C. Ghose: తుది అంకానికి కాళేశ్వరం కమిషన్‌ విచారణ

కాళేశ్వరం కమిషన్‌ విచారణ తుది అంకానికి చేరుకుంది. కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ తుది విచారణలో భాగంగా ఈనెల 4న హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.

Kaleshwaram Project: 11న కాళేశ్వరం కమిషన్‌ విచారణకు కేసీఆర్‌

Kaleshwaram Project: 11న కాళేశ్వరం కమిషన్‌ విచారణకు కేసీఆర్‌

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 11వ తేదీన హాజరు కానున్నారు.

Kaleshwaram Project: ఎల్‌ అండ్‌ టీ నుంచి ఖర్చు రాబట్టండి!

Kaleshwaram Project: ఎల్‌ అండ్‌ టీ నుంచి ఖర్చు రాబట్టండి!

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి కారణమైన నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ నుంచి బ్లాక్‌-7 నిర్మాణ ఖర్చును వసూలు చేయాలని తెలంగాణ విజిలెన్స్‌ కమిషన్‌ ప్రభుత్వానికి సంచలన సిఫారసు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి