Home » KA Paul
ఇప్పటి వరకూ అధికార పార్టీ, ఆ పార్టీ నేతలపై మాత్రమే విమర్శలు గుప్పిస్తూ వస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాజాగా రూటు మార్చారు. టీపీసీసీ అధ్యక్షుడిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు
హైదరాబాద్: ఇంకా ప్రారంభంకాని తెలంగాణ (Telangana) నూతన సెక్రటేరియట్ (Secretariat)లో జరిగిన అగ్నిప్రమాదంపై హైకోర్టు (High Court)లో పిల్ (Pill) వేశారు.
ప్రజల డబ్బుతో నిర్మించిన నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ (CM KCR) పుట్టినరోజున ప్రారంభించడం అన్యాయమని.. అంబేడ్కర్ (Ambedkar) జయంతి అయిన...
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్యకేసులో న్యాయం జరగలేదని ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ (KA Paul) విమర్శించారు...
నూతన సచివాలయంలో అగ్నిప్రమాద ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ స్పందించారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్(Kamareddy Master Plan)పై ప్రజాశాంతి పార్టీ (Praja Shanti Party) అధ్యక్షుడు కే ఏ పాల్ (K A Paul) తెలంగాణ హైకోర్టు(Telangana High Court )లో పిల్ దాఖలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుతో జతకడితే జనసేన అధినేత పవన్ను ప్రజలు నమ్మరని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు.
బీఆర్ఎస్లో చేరే నాయకులపై ప్రజాశాంతి పార్టీ నాయకుడి కేఏ.పాల్ సెటైర్ వేశారు.
కందుకూరులో జరిగిన తొక్కిసిలాటలో ఎనిమిది మంది మృతి చెందిన ఘటనపై ఫిర్యాదు చేయటానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ శుక్రవారం డీజీపీ ఆఫీసుకు వచ్చారు.
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ఫిర్యాదు చేశారు.