Home » JP Nadda
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ .. తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. తెలంగాణలో ఆ పార్టీ నేతలు వరుస పర్యటనలు ఖారారైనాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వరుసగా మూడు రోజుల పాటు తెలంగాణలో సభలు, రోడ్డు షోలో పాల్గొనున్నారు.
లోక్సభ ఎన్నికల్లో రెండంకెల సీట్లు సాధించడమే ధ్యేయంగా బీజేపీ(BJP) అగ్రనాయకత్వం తెలంగాణలో పర్యటించనుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేసిన బీజేపీ.. నామినేషన్లు ముగిసిన వెంటనే మరింత వేగం పెంచనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఏప్రిల్ 27న హైదరాబాద్కు రానున్నారు.
గుజారాత్లోని గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కేంద్ర హోం శాఖ మంత్రి బరిలో దిగుతున్నారు. ఆ క్రమంలో శుక్రవారం గాంధీనగర్లో ఆయన నామినేషన్ వేశారు. అంతకుముందు అమిత్ షా మాట్లాడుతూ.. గాంధీనగర్ నుంచి మంచి మెజార్టీతో గెలుస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా, అధునాతన దేశంగా భారత్ అవతరించేందుకు మోదీ సారథ్యంలో భారతీయ జనతా పార్టీ అనుసరించబోయే...
కుల గణనపై బీజేపీ తన వైఖరి ఏంటో తెలపాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి తరచూ వినిపించే ప్రశ్న. దీనికి సమాధానం ఇచ్చారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda).
ఎన్నికల యుద్ధంలో వైసీపీ వెనుకబడిపోతుందా. వైసీపీ వ్యూహాలు విఫలమవుతున్నాయా. జగనన్న పాచికలు పారడంలేదా అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు చేదు అనుభవం ఎదురైంది. తిరుచిరాపల్లిలో రోడ్షో నిర్వహించేందుకు ఆయనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసు కమిషనర్ను కలిసి అనుమతి కోరనున్నట్టు నడ్డా తెలిపారు. దీనికి ముందు తమిళనాడులోని అరియలూరులో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన పాల్గొన్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) కారు మార్చి 19న చోరీకి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీలో చోరీకి గురైన కారు ఆదివారం వారణాసిలో ప్రత్యక్షమైంది. నడ్డా భార్య మళ్లికాకు చెందిన ఫార్చునర్ ఎస్యూవీ కారు మధ్యాహ్నం 3 గంటల సమయంలో చోరీకి గురైంది.
సార్వత్రిక ఎన్నికలు-2024కు కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఏప్రిల్ 19న తొలి దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం ఏర్పాట్లలో బిజీగా ఉంది. మరోవైపు గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య ఎస్యూవీ కారు చోరీకి గురయ్యింది. దక్షిణ తూర్పు ఢిల్లీలో గల గోవింద్ పురి ప్రాంతంలో ఉన్న సర్వీసింగ్ సెంటర్ నుంచి కారు దొంగతనం జరిగింది. కారును సర్వీసింగ్కు ఇచ్చి డ్రైవర్ తినడానికి వెళ్లారు. తిరిగి వచ్చి చూడగా సర్వీస్ సెంటర్లో కారు కనిపించలేదు.