Home » Joe Biden
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హడావుడి మొదలైంది. త్వరలోనే ఎన్నికలున్న తరుణంలో.. ప్రతిపక్షంలో అభ్యర్థి రేసులో ఉన్న నేతలతో పాటు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ సైతం ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. అలాగే.. నిధుల సేకరణలోనూ బిజీగా ఉన్నారు.
భారతీయులకు వీసాలు జారీ చేయడంలో అమెరికా రికార్డు క్రియేట్ చేసింది. గతేడాది భారతీయ విద్యార్థులకు అత్యధిక వీసాలు జారీ చేసిన దేశంగా నిలిచింది.
అంతర్జాతీయ సమాజం మధ్యవర్తిత్వంతో 50 మంది బందీల విడుదలకు ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒక ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందంలో భాగంగా హమాస్ తమ వద్ద ఉన్న బందీల్లో 50 మందిని రోజుకి 12 మంది చొప్పున..
ఇన్నాళ్లూ గాజా స్ట్రిప్లో హమాస్ పాలన ఉండేది. కానీ.. యుద్ధం మొదలైన తర్వాతి నుంచి హమాస్ కథ కంచికి చేరడంతో, గాజా పరిస్థితి ఏంటి? అనేది చర్చనీయాంశంగా మారింది. మొదట్లో.. ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్ని బట్టి చూస్తే...
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మరో భారత సంతతి (Indian Origin) మహిళకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు అగ్రరాజ్యం అధికార భవనం వైట్హౌస్ (White House) గురువారం ప్రకటించింది.
గతంతో పోలిస్తే.. భారత్, అమెరికా దేశాల మధ్య ఇప్పుడు బలమైన బంధాలున్నాయి. చాలా విషయాల్లో ఇరుదేశాలు పరస్పర సహకారాలు, మద్దతులు ఇచ్చుకుంటాయి. కెనడాతో కొనసాగుతున్న దౌత్యపరమైన వివాదంలో..
రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా-నాగసాకి(Hiroshima- Nagasaki)లపై వేసిన న్యూక్లియర్ బాంబ్(Nuclear Bomb) కంటే 24 రెట్లు ప్రభావవంతమైన అణు బాంబు తయారు చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.
తమ దేశంపై మెరుపుదాడులకు పాల్పడటం, దేశంలోకి చొరబడి తమ పౌరుల్ని అపహరించుకోవడంతో.. హమాస్పై ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. హమాస్ని భూస్థాపితం చేయాలన్న లక్ష్యంతో.. గాజాపై విరుచుకుపడుతోంది.
దక్షిణ చైనా సముద్రం మీదుగా అమెరికా విమానానికి( B-52) 10 అడుగుల దూరంలో చైనా ఫైటర్ జెట్(Fighter Jet) ఎగిరిందని అమెరికా(America) ఆరోపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను యూఎస్ మిలిటరీ(US Military) విడుదల చేసింది.
ఒకవైపు ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతుంటే.. మరోవైపు ఇజ్రాయెల్పై హమాస్ మెరుపుదాడులు చేయడం వెనుక గల కారణాలేంటన్న విషయంపై ఆయా దేశాలు తమతమ అభిప్రాయాలు వ్యక్తం...