Home » Joe Biden
ఒడిశాలో మూడు రైళ్లు ప్రమాదానికి గురై, పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రగాఢ సంతాపం తెలిపారు
అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్పై తెలుగు సంతతికి చెందిన 19 ఏళ్ల కందుల సాయి వర్షిత్ అనే కుర్రాడు ట్రక్కుతో దాడికి యత్నించడం సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను హత్య చేయాలనే ఉద్దేశంతోనే దాడికి పాల్పడినట్లు ఆ యువకుడు బయటపెట్టడం.. ప్రస్తుతం..
హిరోషిమా: ప్రపంచంలో అత్యధిక జనాదరణ కలిగిన నేతల్లో మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒకరని ఇప్పటివరకూ పలు సర్వేలు చెప్పగా, ఇప్పుడు స్వయంగా అమెరికా అధ్యక్షుడు జో బైడన్ సైతం మోదీ ఆటోగ్రాఫ్ అడిగారట. ఈ ఆసక్తికరమైన సంఘటన జీ-7 శిఖరాగ్ర సదస్సు కోసం మోదీ హిరోషిమా రాక సందర్భంగా వివిద దేశాధినేతలతో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడిన సందర్భంలో చోటుచేసుకుంది.
జపాన్లోని హిరోషిమాలో జీ-07 సదస్సు (G7 summit) జరుగుతున్న విషయం తెలిసిందే.
భారత దేశం, అమెరికా బహుళ రంగాల్లో సత్సంబంధాలను విస్తరించుకుంటున్నాయి. ఎగుమతుల నియంత్రణలను గాడిలో పెట్టడం, హై-టెక్ కామర్స్ను
జో బిడెన్ సలహాదారుగా భారతీయ సంతతి మహిళ నీరా టాండెన్ నియమితులయ్యారు....
అమెరికా అధ్యక్షుడు జో బెడెన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు....
ఈ సదస్సులో మోదీ మాట్లాడుతూ, ‘‘ప్రజల ప్రథమ కర్తవ్యం తమ నేతను ఎన్నుకోవడమని మా ప్రాచీన ఇతిహాసం మహాభారతంలో వర్ణించారు.
ఇది 33 నిమిషాల్లో అమెరికా(USA)లోని లక్ష్యాలపై గురి తప్పకుండా ఢీ కొంటుందని చైనా అధ్యయనం ఒకటి తేల్చింది.
భారత్లో అమెరికా రాయబారిగా జో బైడెన్ సన్నిహితుడు, లాస్ ఏంజెలెస్ మాజీ మేయర్ ఎరిక్ గార్సెటీ నియమితులయ్యారు.