Home » Jobs
Free Training: విశాఖలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పవర్ సెక్టార్ కింద జూనియర్ టెక్నిషియన్ స్మార్ట్ ఎనర్జీ మీటరు కోర్సులో మూడు నెలల ఉచిత స్వల్పకాలిక శిక్షణ ఇవ్వనున్నట్టు NAC అసిస్టెంట్ డైరెక్టర్ తెలిపారు. వారికి రూ.7,500లు స్టైఫండ్, కేంద్ర ప్రభుత్వ ధ్రువీకరణ పత్రం అందజేస్తామని చెప్పారు.
మీరు కేంద్ర ప్రభుత్వంలో మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా. అయితే మీకు శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు నెలకు రూ.లక్షా 42 వేల వరకు జీతం ఉంది.
నైపుణ్యం ఉన్న కార్మికుల కొరతతో ఇబ్బంది పడుతోన్న రష్యా ఈ ఏడాది ఆఖరు కల్లా పది లక్షల మంది భారతీయ కార్మికులకు ఉపాధి కల్పించనుంది.
ఉచితంగా వీసా, నియామకం, అవసరమైన శిక్షణ సమకూరిస్తే విదేశాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు దేశం..
భారతీయ కార్మికులకు గుడ్ న్యూస్. రష్యా ఇప్పుడు భారతీయుల కోసం మరికొన్ని ఉద్యోగ అవకాశాలను అందిస్తోంది. ఈ ఏడాది చివరికల్లా ఏకంగా 10 లక్షల మందికి రష్యాలో ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే ప్రభుత్వం ఇటీవల మెడికల్ & హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డులో (MHSRB) 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ పోస్టులకు అర్హతలు ఏంటి, ఎప్పటివరకు అప్లై చేసుకోవచ్చనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మీరు బ్యాంకింగ్ రంగంలో జాబ్ కోసం చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఇటీవల IBPS ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల కోసం భారీ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇదే సమయంలో పరీక్షా విధానంలో కూడా మార్పు చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఆ అబ్బాయికి నెలకు రూ.2 లక్షల ఉపకారవేతనం, అదనంగా రూ.60 లక్షల వేతన ప్యాకేజీ కూడా! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ (ఏఐఎంల్)తో బీటెక్ చివరి సంవత్సరం చదువువుతున్న 20 ఏళ్ల విద్యార్థికి ఓ సాఫ్ట్వేర్ సంస్థ ఇచ్చిన ఆఫర్ ఇది!
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత 11ఏళ్లలో దేశం అన్నిరంగాల్లో పురోగతి సాధించిందని ప్రధాని మోదీ అన్నారు...
నిరుద్యోగులకు మంచిఛాన్స్. 2025-26 సంవత్సరానికి గానూ ఇండియన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. దాదాపు 50,000లకు పైగా పోస్టులను ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనుంది. అభ్యర్థులకు సమీపంలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, దివ్యాంగులుర, మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు.