• Home » Jobs

Jobs

Power Grid Jobs 2025: పవర్ గ్రిడ్‌లో జాబ్స్..నెలకు లక్షకుపైగా జీతం, అప్లై చేశారా

Power Grid Jobs 2025: పవర్ గ్రిడ్‌లో జాబ్స్..నెలకు లక్షకుపైగా జీతం, అప్లై చేశారా

మీరు ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో బీటెక్ చదివి ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇప్పుడు 1,543 ఫీల్డ్ సూపర్‌వైజర్, ఫీల్డ్ ఇంజినీర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

IBPS Clerk 2025: 10,277 క్లర్క్ పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్.. తేదీ పొడిగింపు.. ఇదే లాస్ట్ ఛాన్స్!

IBPS Clerk 2025: 10,277 క్లర్క్ పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్.. తేదీ పొడిగింపు.. ఇదే లాస్ట్ ఛాన్స్!

IBPS 10,277 క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా దరఖాస్తు గడువు తేదీని పొడిగించింది. గ్రాడ్యుయేట్ పూర్తయిన అభ్యర్థులు ఇంకా అప్లై చేసుకోకపోతే కింద ఇచ్చిన లింక్ ఆధారంగా వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఇదే లాస్ట్ ఛాన్స్..

IOB Apprentice 2025: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 750 అప్రెంటిస్ జాబ్స్.. ఈ రోజే లాస్ట్ ఛాన్స్ ..

IOB Apprentice 2025: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 750 అప్రెంటిస్ జాబ్స్.. ఈ రోజే లాస్ట్ ఛాన్స్ ..

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB)750 అప్రెంటిస్ పోస్టులకు నియామకాలు చేపడుతోంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈ రోజే (ఆగస్టు 25) లాస్ట్ ఛాన్స్. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి వెంటనే అప్లై చేసుకోండి.

Jobs: అగ్నిమాపక శాఖలో ఉద్యోగాల జాతర..

Jobs: అగ్నిమాపక శాఖలో ఉద్యోగాల జాతర..

రాష్ట్ర అగ్నిమాపక శాఖలో వేలం సంఖ్యలోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ శాఖతో పాటు పోలీస్‌ కానిస్టేబుల్‌, యూనిఫార్మ్‌ సర్వీస్‌ కానిస్టేబుల్‌తో కలిపి మొత్తం 3644 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం గురువారం నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించారు. తమిళనాడు యూనిఫార్మ్‌డ్‌ సర్వీస్‌ సెక్షన్‌ బోర్డు ఆధ్వర్యంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Telangana government sanctioned 217 posts in CCLA : సీసీఎల్ఏ లో 217 పోస్టులను మంజూరు చేసిన రేవంత్ సర్కార్

Telangana government sanctioned 217 posts in CCLA : సీసీఎల్ఏ లో 217 పోస్టులను మంజూరు చేసిన రేవంత్ సర్కార్

 సీసీఎల్ఏలో 217 పోస్టులను రేవంత్ ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో పాటు, 15 రెవెన్యూ మండలల్లో 189 పోస్టులను కూడా త్వరలో భర్తీ చేయనుంది. దీంతోపాటు కొత్తగా ఏర్పడిన 2 రెవెన్యూ డివిజన్‌ల కోసం..

LIC Recruitment 2025: LICలో డిగ్రీ, బీటెక్ అభ్యర్థులకు ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షపైగా జీతం.

LIC Recruitment 2025: LICలో డిగ్రీ, బీటెక్ అభ్యర్థులకు ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షపైగా జీతం.

డిగ్రీ, బీటెక్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి శుభవార్త వచ్చింది. ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO), అసిస్టెంట్ ఇంజనీర్ సహా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

BOM Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఆఫీసర్ పోస్టులు.. జీతం నెలకు రూ.90 వేల పైనే..

BOM Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఆఫీసర్ పోస్టులు.. జీతం నెలకు రూ.90 వేల పైనే..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి మరో ఛాన్స్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 500 జనరల్ ఆఫీసర్ (స్కేల్ II) పోస్టులకు నోటిఫికేషన్ విడుదలు చేసింది. జీతం నెలకు రూ.90 వేలపైనే. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.

Rain Allowance: ఇంటర్వ్యూలో ఊహించని పరిణామం.. క్యాండిడేట్ కోరిక విని హెచ్ఆర్‌ షాక్..

Rain Allowance: ఇంటర్వ్యూలో ఊహించని పరిణామం.. క్యాండిడేట్ కోరిక విని హెచ్ఆర్‌ షాక్..

Rain Allowance: వర్షాకాలంలో ఆఫీసుకు వెళ్లాలనుకునేవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వచ్చే జీతాల్లో 30 శాతం ప్రయాణ ఖర్చులకే అయిపోతోంది.

IBPS 2025: IBPS PO  ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ విడుదల.. ఆగస్టు 17 నుంచి పరీక్ష ప్రారంభం..

IBPS 2025: IBPS PO ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ విడుదల.. ఆగస్టు 17 నుంచి పరీక్ష ప్రారంభం..

పీవో ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డును ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) విడుదల చేసింది. పరీక్ష ఆగస్టు 17, 23, 24 తేదీల్లో జరుగుతుంది. పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి తమ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడానికి..

Hyderabad: ఉద్యోగాలిప్పిస్తామని.. రూ. కోటీ 40 లక్షలు వసూలు చేసి...

Hyderabad: ఉద్యోగాలిప్పిస్తామని.. రూ. కోటీ 40 లక్షలు వసూలు చేసి...

ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్‌ ఆధారిత ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.కోటీ 40 లక్షలు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తులపై పోలీసులు, సిట్‌ ద్వారా సమగ్ర దర్యాప్తు చేపట్టాలని బాధితులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి