Home » Jobs
UPSC CSE 2025: సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు బీ అలర్ట్. దరఖాస్తు చేసే ముందు పరీక్షకు సంబంధించిన కొత్త నియమాలు తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇటీవల ఒక ముఖ్యమైన నోటీసును విడుదల చేసింది. మీరు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోబోతున్నట్లయితే, మీరు ఈ నోటీసును తప్పక చదవాలి.
సోషల్ మీడియాలో ఓ కంపెనీ వింత జాబ్ ఆఫర్ వార్త తెగ వైరల్ అవుతోంది. సదరు కంపెనీలో చీఫ్ డేటింగ్ ఆఫీసర్ పోస్టు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ ఇందుకోసం విద్యార్హతలకు బదులుగా ఓ వింత కండీషన్ పెట్టారు.. ఈ ఆఫర్ విని అంతా అవాక్కవుతున్నారు..
ఇకపై వారానికి 4 రోజులే పని. ఐదు రోజులు పనిచేయాలని కోరితే అనేక మంది ఉద్యోగులు రాజీనామా కూడా చేస్తున్నారు. అయితే ఈ విధానం ఎక్కడ అమలు చేస్తున్నారు. ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
RRB Jobs: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే తాజాగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) లో ఖాళీల భర్తీ కోసం నోటిఫికేష్ విడుదల చేసింది. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, చివరి తేదీ ఎప్పుడనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
విద్యుత్ పంపిణీ సంస్థల్లో కొలువుల మోత మోగనుంది. త్వరలోనే 3260 పోస్టులను భర్తీ చేయాలని డిస్కమ్లు నిర్ణయించాయి.
కాలేజీలో చదువుతుండగానే విద్యార్థికి ఉద్యోగావకాశం సిద్ధంగా ఉండే విద్యా విధానాన్ని తెలంగాణలో అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు.
గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, కర్నూలు డీసీసీబీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ అయ్యింది. వివరాలను ఆప్కాబ్ తన వెబ్సైట్లో ప్రకటించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).. ప్రస్తుతం సాంకేతిక రంగాన్ని శాసిస్తోంది. పోటీ ప్రపంచంలో దూసుకుపోవాలంటే ఏఐ ఆధారిత స్కిల్స్ తప్పనిసరి అనే పరిస్థితి నెలకొంది. ఇది మంచిదే అయినప్పటికీ.. రాబోయే రోజుల్లో
నంద్యాలలోని ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికలకు తమ కళాశాల విద్యార్థులు 177మంది ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసప్రసాద్ గురువారం తెలిపారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) కూడా ఫ్యూచర్ జాబ్స్ రిపోర్ట్-2025 నివేదికను అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో 2030 నాటికి 17 కోట్ల కొత్త ఉద్యోగాలు వస్తాయని వెల్లడించింది. దీంతోపాటు కీలక విషయాలను ప్రకటించింది.