Home » Jio 5g phone
దేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన రిలయన్స్ జియో(Reliance Jio) ఇటీవల రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచింది. ధరలు పెంచినప్పటికీ జియో వార్షిక రీఛార్జ్ ప్లాన్ను యథావిధిగా అందిస్తూనే ఉంది.
నిన్న రిలయన్స్ జియో(jio) తర్వాత నేడు ఎయిర్టెల్(airtel) కూడా కస్టమర్లకు(customers) పెద్ద షాక్ ఇచ్చింది. రిలయన్స్ జియో బాటలోనే భారతీ ఎయిర్టెల్ కూడా తన టాప్ అప్ ప్లాన్ రేట్లను(top up plan rates) పెంచేసింది. ఈ క్రమంలో తన ప్లాన్ల ధరలు 10 నుంచి 21% పెరిగాయి. అయితే ఎయిర్టెల్ ఏ మేరకు ధరలను పెంచిందనే ప్లాన్ల విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ సామాన్య ప్రజలకు చేరువయ్యేందుకు మరో ప్లాన్ వేశారు. త్వరలోనే రిలయన్స్ జియో పేమెంట్స్ సౌండ్బాక్స్ విభాగంలోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. దీంతో ప్రధాన ప్రాంతాలతోపాటు పట్టణాలకు కూడా ఈ సేవలు అందించాలని ప్లాన్ చేస్తున్నారు.
Reliance Jio Bumper Offer: భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్ ప్రవేశపెట్టింది. జస్ట్ రూ. 148 లకే ఓటీటీ(OTT) ప్రయోజనాలతో కూడిన ప్లాన్ అందిస్తోంది. అలాగని ఒకటి రెండు ఓటీటీ ప్లాట్ఫామ్స్ కాదండోయ్.. 12 ఓటీటీ ప్లాట్ఫామ్స్ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో..
రిలయన్స్ జియో రిపబ్లిక్ డే సందర్భంగా ఓ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ రూ.2,999 రీఛార్జ్ ప్లాన్తో అందించబడుతోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే, వినియోగదారులకు డిస్కౌంట్ కూపన్లు ఇవ్వబడతాయి.
వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 19 నుంచి రిలయన్స్ జియో టెలికాం కంపెనీ జియో ఎయిర్ ఫైబర్ను ప్రారంభించనుంది. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ కంపెనీ 2023 ఏజీఎమ్ సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం మొబైల్ మార్కెట్లో 5G హవా సాగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మొబైల్ కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి. 5జీ నెట్వర్క్ ఇలా వచ్చిందో లేదో అప్పుడే 5జీ మొబైల్స్ మార్కెట్లోకి వచ్చేశాయి.
ప్రస్తుతం 5G ట్రెండ్ నడుస్తోంది. 5జీ నెట్వర్క్తో పని చేసే స్మార్ట్ ఫోన్లు కొనడానికి వినియోగదారులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే 4జీ మొబైల్స్ వాడి బోరింగ్గా ఫీలవుతున్నవారు 5జీ వైపు మొగ్గు చూపుతున్నారు.
అత్యుత్తమ కెమెరా క్వాలిటీ ఉన్న మొబైల్ ఫోన్ కొనలానుకుంటున్నారా? అయితే ఈ ఇది మీ కోసమే. ఏకంగా 200 మెగా పిక్సల్ కెమెరా కల్గిన స్మార్ట్ ఫోన్ త్వరలోనే మార్కెట్లోకి రాబోతుంది.
Motorola నుంచి ఎట్టకేలకు 5జీ ఫోన్ విడుదలైంది. మోటో జీ54 (Moto G54) పేరుతో విడుదలైన ఈ ఫోన్ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.