Home » JDS
కర్ణాటక ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ (Karnataka Exit Polls) ఇప్పటికే వచ్చేశాయి. మెజార్టీ ఎగ్జిట్పోల్స్ వార్ వన్సైడేనని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని చెప్పుకొచ్చాయి.
బెంగళూరు: ''ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే రోజులు కావి ఇవి'' అని జనతాదళ్ సెక్యులర్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి అన్నారు. ఓవైపు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ జరుగుతుండగా ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక శాసన సభ (Karnataka Assembly) ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైంది. కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP), జేడీఎస్
కర్ణాటక అసెంబ్లీలోని (Karnataka Assembly) 224 స్థానాలకు మరికొద్ది గంటల్లో ఎన్నికలు జరగనున్నాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) ప్రచారం ముగిసింది.
టీఆర్ఎస్ను (TRS) బీఆర్ఎస్గా (BRS) మార్చిన తర్వాత కొన్ని రోజులపాటు తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) యమా యాక్టివ్గా ఉన్నారు. జాతీయ స్థాయి నేతలతో..
యాదగిరి జిల్లా సీనియర్ రాజకీయ నేత, గురు మిట్కల్ కాంగ్రెస్ అభ్యర్థి బాబురావ్ చించన్సూర్ భావోద్వేగంలో నోరు జారారు. ఎన్నికల్లో ఓటర్లు ఆశీర్వదించకుంటే భార్యతో..
డబ్బులు చెట్లకు కాస్తున్నాయా? అని కోపం వచ్చినపుడు అంటూ ఉంటాం. కానీ కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్భంగా చెట్లకు కరెన్సీ కట్టలు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) వేళ తాజా ఒపీనియన్ పోల్ సర్వేలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది.
కర్ణాటక శాసనసభ ఎన్నికలు (Karnataka Assembly Elections) కేవలం రాష్ట్రానికే పరిమితం