• Home » JD Lakshmi Narayana

JD Lakshmi Narayana

AP Politics: సీఎం జగన్ ఇంటిని ముట్టడించేందుకు జేడీ లక్ష్మీనారాయణ యత్నం.. అరెస్ట్

AP Politics: సీఎం జగన్ ఇంటిని ముట్టడించేందుకు జేడీ లక్ష్మీనారాయణ యత్నం.. అరెస్ట్

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం జై భారత్ నేషనల్ పార్టీ పోరుబాట పట్టింది. ఏపీకి హోదా కోసం అఖిలపక్షం వేయాలని, ఢిల్లీ తీసుకెళ్లాలని సీఎం జగన్‌కు డిమాండ్ చేసింది. సీఎం జగన్ ఇంటిని ముట్టడించేందుకు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ, ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ ప్రయత్నించారు.

AP News: సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రత్యేకహోదా సాధన సమితి యత్నం

AP News: సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రత్యేకహోదా సాధన సమితి యత్నం

Andhrapradesh: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రత్యేకహోదా సాధన సమితి శుక్రవారం ఆందోళనకు దిగారు. హోదా సాధించడంలో సీఎం జగన్ విఫలమయ్యారని ప్రత్యేక హోదా సాధన సమితి ఆరోపించింది. ప్రత్యేక హోదా కోసం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి నేతల యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు.

Andhra Pradesh: విశాఖ నుంచి పోటీ చేస్తా.. జేడీ లక్ష్మీనారాయణ సంచలన ప్రకటన..

Andhra Pradesh: విశాఖ నుంచి పోటీ చేస్తా.. జేడీ లక్ష్మీనారాయణ సంచలన ప్రకటన..

కేంద్రం మెడలు వంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ స్వప్రయోజనాల కోసం ఏపీని కేంద్రం వద్ద తాకట్టు పెట్టిందని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీ నారాయణ అన్నారు.

JD Lakshminarayana: ఏపీపీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలి

JD Lakshminarayana: ఏపీపీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలి

ఏపీలో ఫిబ్రవరి 25వ తేదీన జ‌ర‌గ‌బోయే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప‌రీక్షను వాయిదా వేయాలని జై భార‌త్ నేష‌నల్ పార్టీ అధ్యక్షుడు జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ (JD Lakshminarayana) కోరారు.

AP Politics: ఏది వాస్తవం?.. వైసీపీ సర్కార్‌పై లక్ష్మీనారాయణ ఫైర్..

AP Politics: ఏది వాస్తవం?.. వైసీపీ సర్కార్‌పై లక్ష్మీనారాయణ ఫైర్..

AP Politics: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జై భారత్ పార్టీ అధినేత వీవీ లక్ష్మీనారాయణ ఫైర్ అయ్యారు. బుధవారం నాడు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్.. వైసీపీ ఎన్నికల ప్రచార బడ్జెట్‌లా ఉందని విమర్శించారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. బడ్జెట్ సెషన్‌ను వైసీపీ ఎన్నికల ప్రచార పర్వంలా మార్చేశారని ఫైర్ అయ్యారు.

Jai Bharath National Party: జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ మేనిఫెస్టో విడుద‌ల‌

Jai Bharath National Party: జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ మేనిఫెస్టో విడుద‌ల‌

జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ మేనిఫెస్టోను విడుద‌ల‌ చేసింది. సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ అధ్య‌క్ష‌త‌న న‌డుస్తున్న‌ జైభార‌త్ పార్టీ మేనిఫెస్టోను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. విద్యార్ది, ఆటో డ్రైవర్, మహిళలు, రైతు ద్వారా మేనిఫెస్టోను లక్ష్మీనారాయణ అందుకున్నారు.

JD Lakshminarayana: రాజకీయాల్లో వ్యక్తి పూజ రాచరికానికి దారి తీస్తుంది

JD Lakshminarayana: రాజకీయాల్లో వ్యక్తి పూజ రాచరికానికి దారి తీస్తుంది

రాజకీయాల్లో వ్యక్తి పూజ ఉంటే... అది రాచరికానికి దారి తీస్తుందని.. ఇప్పుడు కేంద్రం, రాష్ట్రంలో వ్యక్తి పూజే జరుగుతుందని జై భారత్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ ( JD Lakshminarayana ) అన్నారు.

JD Lakshminarayana: ఏపీకి ప్రత్యేకహోదాపై కార్యాచరణ ప్రకటించిన జేడీ

JD Lakshminarayana: ఏపీకి ప్రత్యేకహోదాపై కార్యాచరణ ప్రకటించిన జేడీ

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై జై భారత్ (ఎన్) పార్టీ అద్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ కార్యాచరణ ప్రకటించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వడం కేంద్రం బాద్యత అని అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...

JD Lakshminarayana: దేశంలో కుటుంబ రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయి

JD Lakshminarayana: దేశంలో కుటుంబ రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయి

దేశంలో కుటుంబ రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ ( JD Lakshminarayana ) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు ప్రకటించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ... గ్రామాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడితే మన యువత పొరుగు రాష్ట్రాలకు వెళ్లక్కర లేదు.విశాఖపట్నంలో జాబ్ మేళా పెడితే 70 శాతం మంది ఇంజనీర్లు వచ్చారని.. అంటే రాష్ట్రంలో ఉపాధి లేకుండా పోయిందని జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

Bahrain: రాజకీయ నాయకుల మాటలు తీపి, కార్యచరణ చేదు: సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ

Bahrain: రాజకీయ నాయకుల మాటలు తీపి, కార్యచరణ చేదు: సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ

రాజకీయ నాయకుల మాటలు ఆకర్షనీయంగా ఉన్నా వారి కార్యచరణ మాత్రం అందుకు భిన్నంగా ఉంటుందని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.లక్ష్మి నారాయణ వ్యాఖ్యానించారు. ఇటీవల బహ్రెయిన్‌లో ప్రవాసాంధ్రులు నిర్వహించిన యువ సంకల్పం అనే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి