Home » Japan
హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించి ఎన్టీటీ డేటా, నెయిసా సంయుక్తంగా రూ.10,500 కోట్లు, విద్యుత్తు సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తోషిబా కార్పొరేషన్ అనుబంధ సంస్థ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా (టీటీడీఐ) రూ.562 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి.
CM Revanth Tour: సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు జపాన్ పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. అందులోభాగంగా శుక్రవారం రెండు సంస్థలు.. తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకొన్నాయి. ఆ క్రమంలో రుద్రారంలో తోషిబా కంపెనీ.. తన పరిశ్రమను ఏర్పాటు చేయనుంది.
జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం తొలిరోజైన గురువారం కీలకమైన పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టోక్యోలో మారుబెనీ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రె డ్డిని కలుసుకున్నారు.
సీఎం రేవంత్రెడ్డి బృందం గురువారం జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ (జైకా) ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానుంది. హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్బంగా మెట్రో రెండో దశ ప్రాజెక్ట్ నిర్మాణంలో అతి పెద్ద భాగస్వామ్యమైన ప్రపంచ బ్యాంకులు సాయం అందించాలని కోరనున్నారు.
పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా జపాన్కు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం బుధవారం ఉదయం టోక్యోకు చేరుకుంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో భాగంగా సోనీ, తోషిబా, టయోటా వంటి ప్రముఖ కంపెనీలతో సమావేశాలు నిర్వహిస్తారు. 23న ఆయన తెలంగాణకు తిరిగి చేరుకుంటారు
3D Printed Railway Station: 3డీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించుకుని జపాన్ అద్భుతాన్ని సృష్టించింది. ఏకంగా ఆరు గంటల్లో రైల్వే స్టేషన్ కట్టేసింది. 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో నిర్మించిన తొలి రైల్వే స్టేషన్ ఇదే కావటం విశేషం.
Mysterious Underwater Pyramid: ఈజిప్టులో ఉన్న పిరమిడ్లకు దాదాపు 5 వేల ఏళ్ల చరిత్ర ఉంది. అయితే, జపాన్ సముద్ర గర్భంలో బయటపడ్డ ఓ పిరమిడ్కు దాదాపు 12 వేల ఏళ్ల చరిత్ర ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అక్కడి రాళ్లను పరీక్షించగా ఆ విషయం బయటపడింది.
ఈ రోజు (ఏప్రిల్ 7న) ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో తీవ్రమైన క్షీణత కనిపిస్తోంది. ముఖ్యంగా ఆసియా మార్కెట్లు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో జపాన్, తైవాన్ వంటి దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
Japan: రెండు భూకంపాల దెబ్బకే మయన్మార్ అతాలాకుతలం అయింది. అలాంటిది జపాన్ పరిస్థితి తలుచుకుంటే జాలి వేస్తుంది. మెగాక్వేక్ వచ్చే అవకాశం ఉందని అక్కడి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మెగాక్వేక్ కారణంగా 3 లక్షల మంది చనిపోయే అవకాశం ఉందని వెల్లడించింది.