Home » Jangaon
బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంపై స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో (Congress To BRS) చేరిన ఎమ్మెల్యేలంతా కుక్కలు..! అందుకే.. అటు నుంచి కారెక్కిన ఎమ్మెల్యేలను దొడ్లో కట్టేశారు..! ఇవీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLC Palla Rajeshwar Reddy) తీవ్ర వ్యాఖ్యలు..
స్టేషన్ఘన్పూర్ టికెట్ తనకే అంటూ ఆశించిన రాజయ్యకు నిరాశే ఎదురైంది. నిన్న సీఎం కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ జాబితాలో రాజయ్యకు చోటు దక్కలేదు. స్టేషన్ఘన్పూర్ టికెట్ రాజయ్యకు కాకుండా కడియం శ్రీహరికి ఇస్తూ బీఆర్ఎస్ అధినేత నిర్ణయం తీసుకున్నారు. దీంతో టికెట్ ఆశించిన రాజయ్యకు భంగపాటు తప్పలేదు.
జనగామ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికే అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు.
తండ్రి.. బీఆర్ఎస్ (BRS) తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్నారు..! రెండుసార్లు గెలిచినా నియోజకవర్గ ప్రజలకు చేసిందేంట్రా అంటే శూన్యమేనని జనాలు చెప్పుకుంటున్న పరిస్థితి..! పైగా సొంత నియోజకవర్గంలో ప్రజల భూమిని ఆక్రమించుకున్నారనే ఆరోపణలు కోకొల్లలు.. ఇవన్నీ నిజమేనని నిరూపించబడ్డాయి కూడా..!..
జనగామ జిల్లా (Jangaon District) బచ్చన్నపేట మండలం పోచన్నపేటకు చెందిన రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య (Retired MPDO Ramakrishnaiah) కిడ్నాప్ వ్యవహారం విషాదాంతమైంది.
తన కూతురు తనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్పందించారు.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా పేరుగాంచిన జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. అయితే ఈసారి ఆయన సొంత కుమార్తే.. తిరగబడటం పెద్ద చర్చనీయాంశమే అయ్యింది. ..
జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యభర్తలు(husband and wife) ఆత్మహత్య(suicide) చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం
రాష్ట్రంలో వీధి కుక్కల స్వైర విహారం కొనసాగుతూనే ఉంది.