• Home » Janasena

Janasena

Mudragada Padmanabham: ప్రతీ ఇంటిలో ప్యాన్లు ఉంటాయి.. గతంలో గాజు గ్లాసు పగిలి పోయింది

Mudragada Padmanabham: ప్రతీ ఇంటిలో ప్యాన్లు ఉంటాయి.. గతంలో గాజు గ్లాసు పగిలి పోయింది

ప్రజలకు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. జగన్ పాలనలో పేదలు తృప్తిగా ఉన్నారని ముద్రగడ పేర్కొన్నారు. ప్రతీ ఇంటిలో ప్యాన్లు ఉంటాయని.. గతంలో గాజు గ్లాసు పగిలి పోయిందన్నారు. ఆ ముక్కలు అందరికి ప్రాణహానిని కలిగిస్తాయని, గాజు గ్లాసుకి బదులు స్టీలు గ్లాసులు వాడుతున్నారన్నారు. టీడీపీ సైకిల్ తుప్పు పట్టడం వల్ల ఎవ్వరూ సైకిల్ వాడడం లేదన్నారు.

Pawan Kalyan: కాకినాడ సిటీలో పవన్ కల్యాణ్ పర్యటనకు అధికారుల చిక్కులు

Pawan Kalyan: కాకినాడ సిటీలో పవన్ కల్యాణ్ పర్యటనకు అధికారుల చిక్కులు

కాకినాడ సిటీలో పవన్ కల్యాణ్ పర్యటనకు అధికారుల నుంచి చిక్కులు ఎదురవుతున్నాయి. ప్రచారం చివరి రోజున కాకినాడలో పవన్ రోడ్ సభకు టీడీపీ, జనసేన దరఖాస్తు చేసుకున్నాయి. కానీ అదే రోజు కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి బైక్ ర్యాలీ ఉందని పోలీసులు పర్మిషన్‌కు నిరాకరిస్తున్నారు.

AP Elections 2024: ‘ఫ్యాన్’ రెక్కలు ముక్కలవడం ఖాయం.. వైసీపీపై చంద్రబాబు పంచ్‌లు..

AP Elections 2024: ‘ఫ్యాన్’ రెక్కలు ముక్కలవడం ఖాయం.. వైసీపీపై చంద్రబాబు పంచ్‌లు..

ఈ ఎన్నికల్లో వైసీపీపై(YCP) ఉన్న వ్యతిరేకతను ప్రజలు తమ ఓట్ల రూపంలో చూపిస్తారని.. దెబ్బకు వైసీపీ ఫ్యాన్ రెక్కలు ముక్కలవడం ఖాయం అని చంద్రబాబు(Chandrababu) అన్నారు. గురువారం నాడు చంద్రబాబు నాయుడు కురుపాంలో(Kurupam) నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో..

AP Election 2024: ఏపీ రేషన్ డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం

AP Election 2024: ఏపీ రేషన్ డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు-2024 సమీపిస్తున్న తరుణంలో ఏపీ రేషన్ డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇస్తున్నట్టుగా రేషన్ డీలర్ల రాష్ట్ర సమాఖ్య గురువారం ప్రకటించింది. ఈ మేరకు ఏపీ రేషన్ డీలర్ల అసోసియేషన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించింది. రేషన్ డీలర్ల రాష్ట్ర సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలా మాధవరావు ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

AP Elections: అక్కడ ఫేక్ ఐడీలతో దొంగ ఓట్లు..?

AP Elections: అక్కడ ఫేక్ ఐడీలతో దొంగ ఓట్లు..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఎలాగైనా సరే గెలవాలని చూస్తోంది. అందుకోసం అడ్డదారులను వెతుకుతుంది. తప్పుడు ఐడీల ద్వారా దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేస్తుంది. తిరుపతిలో ఫేక్ ఐడీలతో దొంగ ఓట్లు వేస్తారనే సమాచారం తమకు ఉందని జనసేన పార్టీ పరిశీలకుడు ఏఎం రత్నం వివరించారు.

AP Elections: ఏపీ ఓటర్ల చూపు ఆ వైపేనా..?

AP Elections: ఏపీ ఓటర్ల చూపు ఆ వైపేనా..?

2019లో పరిస్థితి వేరు.. ఇప్పుడు వేరు. ఆ సమయంలో ఒక్క ఛాన్స్ అని ప్రజలను జగన్ అడిగారు. సరేలే అని అవకాశం ఇచ్చి ఉంటారు. ఛాన్స్ ఇస్తే ఏం చేశాడో ఆ జనమే చూశారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజా వేదిక కూల్చి తన మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నాడు. తర్వాత విపక్ష నేతలను టార్గెట్ చేశాడు. తొలినాళ్లలో కరెంట్ సమస్య ఎక్కువగా ఉండేది. రహదారుల సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికి రహదారుల మరమ్మతులు జరగలేదు. అందుకే ఈ సారి కూటమి వైపు జనాలు మొగ్గు చూపే అవకాశం ఉంది.

Pawan Kalyan: ఈ జ్ఞాపకాలు గుర్తుండిపోతాయి.. పవన్ ఇంట్రస్టింగ్ ట్వీట్..

Pawan Kalyan: ఈ జ్ఞాపకాలు గుర్తుండిపోతాయి.. పవన్ ఇంట్రస్టింగ్ ట్వీట్..

విజయవాడలో టీడీపీ-బీజేపీ-జనసేన (ఎన్డీయే) కూటమి చేపట్టిన రోడ్‌ షో సూపర్ హిట్ అయ్యింది. గంటన్నర సేపు బెజవాడ వీధుల్లో ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కలిసి సంయుక్తంగా రోడ్‌ షోలో పాల్గొన్నారు. ఈ రోడ్‌ షోపై పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా స్పందించారు.

AP Election 2024: ఒకే వేదికపై ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్.. దద్దరిల్లుతున్న విజయవాడ.. లైవ్ అప్‌డేట్స్..

AP Election 2024: ఒకే వేదికపై ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్.. దద్దరిల్లుతున్న విజయవాడ.. లైవ్ అప్‌డేట్స్..

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. ప్రచార పర్వానికి ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉండడం బరిలో నిలిచిన అభ్యర్థులతో పాటు పార్టీల అధినేతలు, ముఖ్య నేతలు ప్రచారాన్ని ఉధృతం చేశారు. మరీ ముఖ్యంగా ఎన్డీఏ కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఎన్డీయే కూటమి తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా నేడు (బుధవారం) రంగంలోకి దిగారు.

PM Modi Pileru Public Meeting Live Updates: ప్రధాని మోదీ మాస్ స్పీచ్..

PM Modi Pileru Public Meeting Live Updates: ప్రధాని మోదీ మాస్ స్పీచ్..

PM Narendra Modi Pileru Public Meeting Live Updates: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి దూకుడుగా ప్రచారం చేస్తోంది. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీనే ఏపీలో వరుసగా పర్యటిస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా పీలేరు నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో

AP Elections: స్టీల్‌ ప్లాంట్‌ కోసం మాట్లాడే హక్కు జగన్‌కు లేదు: పీతల మూర్తి యాదవ్

AP Elections: స్టీల్‌ ప్లాంట్‌ కోసం మాట్లాడే హక్కు జగన్‌కు లేదు: పీతల మూర్తి యాదవ్

Andhrapradesh: స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడే నైతిక హక్కు సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేదని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. గాజువాకలో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్‌కు ఓటు వేస్తే... స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందని.. కూటమి అభ్యర్థులకు ఓటు వేస్తే... ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉంటుందని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి