• Home » Janasena

Janasena

Balineni Srinivas: బాలినేని జనసేనలోకి జంప్ అవుతారా..?

Balineni Srinivas: బాలినేని జనసేనలోకి జంప్ అవుతారా..?

బాలినేని శ్రీనివాస్ (Balineni Srinivasa Reddy).. వైసీపీకి (YSR Congress) గుడ్ బై చెప్పేస్తారా..? ఇక పార్టీలో ఉండకూడదని ఫిక్స్ అయ్యారా..? వైఎస్ జగన్‌తో (YS Jagan) ఉంటే పొలిటికల్ ఫ్యూచర్ కష్టమేనని.. కుమారుడితో కలిసి జనసేనలోకి వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారా..? మూడో కంటికి తెలియకుండా లోలోపలే చర్చలు కూడా జరుగుతున్నాయా..? అంటే..

Pawan Kalyan: మోదీజీ.. మేమంతా మీ వెనుక ఉన్నాం

Pawan Kalyan: మోదీజీ.. మేమంతా మీ వెనుక ఉన్నాం

దేశానికి మోదీ ఒక స్ఫూర్తి అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. నేడు పార్లమెంటులో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. మోదీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మోదీ స్ఫూర్తితో ఏపీలో అద్భుత విజయం సాధించామన్నారు. మోదీ వెనుక తామంతా ఉన్నామని ప్రకటించారు. ఎన్డీఏ పక్ష నేతగా మోదీకి తమ పూర్తి మద్దతును పవన్ తెలిపారు

Tadepalligudem MLA: లంచం తీసుకోను.. తీసుకొనివ్వను

Tadepalligudem MLA: లంచం తీసుకోను.. తీసుకొనివ్వను

ఈ పట్టణాన్ని అత్యాధునిక పట్టణంగా తీర్చిదిద్దుతానని తాడేపల్లిగూడం ప్రజలకు ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా ఆయన గెలుపొందారు.

PM Modi: మోదీకి అకీరాను పరిచయం చేసిన పవన్

PM Modi: మోదీకి అకీరాను పరిచయం చేసిన పవన్

ప్రధానమంత్రి నరేంద్రమోదీని (PM Narendra Modi) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కుటుంబ సమేతంగా నేడు(గురువారం) కలిశారు. ఈ సందర్భంగా పవన్ తన తనయుడు అకీరా నందన్‌‌ను (Akira Nandan) మోదీకి పరిచయం చేశారు. అకీరా భవిష్యత్తు గురించి మోదీ సలహాలు, సూచనలు చేసినట్లు సమాచారం.

AP Election Results: మంత్రి పదవిపై మనసులోని మాట బయటపెట్టిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

AP Election Results: మంత్రి పదవిపై మనసులోని మాట బయటపెట్టిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన ఆయన.. మంత్రి పదవిపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన.. మూడోసారి గెలుపొందారు. ఈ సందర్భంగా బుధవారం నాడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అనేక అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Janasena: రాష్ట్ర క్యాబినెట్‌లో జనసేన ఉంటుందా? నాగబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్..

Janasena: రాష్ట్ర క్యాబినెట్‌లో జనసేన ఉంటుందా? నాగబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్..

Andhra Pradesh Election Results: పవన్ కల్యాణ్‌పై నమ్మకంతోనే ప్రజలకు ఆయనకు బ్రహ్మరథం పట్టారని జనసేన పార్టీ నాయకుడు నాగబాబు అన్నారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా.. రాష్ట్ర అభివృద్ధిలో కూడా పవన్ బాధ్యత తీసుకుంటారని అన్నారు. కూటమి ఆధ్వర్యంలో ఏపీ తప్పకుండా అభివృద్ధి చెందుతుందన్నారు నాగబాబు. ప్రజలతో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ..

Yanamala: చెడు చేసిన వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పారు

Yanamala: చెడు చేసిన వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పారు

ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా ముఖ్యమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కూటమి గెలుపు తర్వాత యనమల తొలిసారిగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా ముఖ్యమన్నారు. నాయకుల ప్రవర్తన సరిగా లేకపోతే ప్రజలు గుణపాఠం చెబుతారన్నదానికి ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని పేర్కొన్నారు.

Comedian Prudhvi: ఫ్యాన్ విరిగిపోయి శ్మశానానికి తీసుకెళుతున్నారు

Comedian Prudhvi: ఫ్యాన్ విరిగిపోయి శ్మశానానికి తీసుకెళుతున్నారు

జనసేన కేంద్ర కార్యాలయానికి సినీ నటుడు పృధ్వీ వచ్చారు. జనసేన తరపున గెలిచిన ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు. పార్టీ కీలక నేతలైన నాదెండ్ల మనోహర్, నాగబాబులను పృధ్వీ కలిశారు. ఈ సందర్భంగా పృధ్వీ మాట్లాడుతూ.. ఫ్యాన్ విరిగిపోయి శ్మశానానికి తీసుకెళుతున్నారన్నారు. ఐదేళ్ల నుంచి ఫ్యాన్ వేస్తున్నారని.. ఇక ఆపాలలని చెబుతూనే ఉన్నానన్నారు.

Nadendla Manohar: ఏపీ ఎన్నికల ఫలితాలపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Nadendla Manohar: ఏపీ ఎన్నికల ఫలితాలపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించడంపై జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కూటమిపై నమ్మకంతో అద్భుతమైన విజయం అందించారని హర్షం వ్యక్తం చేశారు.

Chandrababu: హస్తినకు బయలుదేరిన చంద్రబాబు, పవన్

Chandrababu: హస్తినకు బయలుదేరిన చంద్రబాబు, పవన్

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హస్తినకు బయలుదేరారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి చంద్రబాబు వెళ్లనున్నారు. సాయంత్రం జరిగే ఎన్డీఏ సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నారు. ఎన్డీఏలో ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. తన ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ సహా ఢిల్లీ పెద్దలను ఆయన ఆహ్వానించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి