• Home » JANASENA

JANASENA

AP Politics: జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. పవన్ సమక్షంలో చేరికకు ముహుర్తం ఫిక్స్

AP Politics: జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. పవన్ సమక్షంలో చేరికకు ముహుర్తం ఫిక్స్

పొన్నూరు అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవడంతో రోశయ్య పార్టీలోనే ఉన్నా తీవ్ర అసంతృప్తితో ఉంటూ వచ్చారు. ఎన్నికల ఫలితాలు వైసీపీకి సానుకూలంగా రాకపోవడంతో వైసీపీకి ఆయన ఇటీవల రాజీనామా చేశారు. తన అనుచరులతో చర్చించిన తర్వాత జనసేనలో చేరాలని..

Deputy CM Pawan Kalyan: కూతురి ముచ్చట తీర్చిన పవన్ కళ్యాణ్.. ఏం చేశారంటే

Deputy CM Pawan Kalyan: కూతురి ముచ్చట తీర్చిన పవన్ కళ్యాణ్.. ఏం చేశారంటే

ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కుమార్తె ఆద్యతో కలిసి లేపాక్షి సంస్థకు చెందిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలను సందర్శించారు. అక్కడ కలంకారీ వస్త్రంతో చేసిన బ్యాగ్, కొయ్య బొమ్మలు చూసి ఆద్య ముచ్చట పడగా పవన్ తన కూతురుకు వాటిని కానుకగా అందజేశారు.

Achchennaidu : నేటి నుంచే ‘ఇది మంచి ప్రభుత్వం’

Achchennaidu : నేటి నుంచే ‘ఇది మంచి ప్రభుత్వం’

టీడీపీ కూటమి పాలనకు వంద రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరిట కొత్త కార్యక్రమం చేపడుతోంది.

Tirupati Laddu: లడ్డు అపవిత్రం చేసిన వారిని వదలిపెట్టం.. సీఎం చంద్రబాబు సూటి హెచ్చరిక

Tirupati Laddu: లడ్డు అపవిత్రం చేసిన వారిని వదలిపెట్టం.. సీఎం చంద్రబాబు సూటి హెచ్చరిక

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో(TTD) ఎంతో పవిత్రమైన శ్రీవారి లడ్డూను(Tirumala Laddu) అపవిత్రం చేశారనే వార్తలు గుప్పుమంటున్నాయి.

Balineni :  వైసీపీలో త్యాగాలు చేసిన వారికి న్యాయం జరగలేదు: బాలినేని

Balineni : వైసీపీలో త్యాగాలు చేసిన వారికి న్యాయం జరగలేదు: బాలినేని

జనసేన కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. ఈనెల 22న జనసేనలో చేరుతున్నట్లు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఉదయభాను ప్రకటించారు.

జనవాణిలో వినతులు స్వీకరించిన ఎంపీ, ఎమ్మెల్యే

జనవాణిలో వినతులు స్వీకరించిన ఎంపీ, ఎమ్మెల్యే

సర్పవరం జంక్షన్‌/కార్పొరేషన్‌, సెప్టెంబరు 18: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశాల మేరకు బుధవారం మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొన్నారు. వివిధ సమస్యలు ప

YCP: వైసీపీకి బాలినేని రాజీనామా

YCP: వైసీపీకి బాలినేని రాజీనామా

వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్యనేత బాలినేని శ్రీనివాస రెడ్డి పార్టీని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అధినేత వైఎస్ జగన్‌కు రాజీనామా లేఖ మెయిల్ చేశారు.

Jani Master: జానీ మాస్టర్‌కు మరో షాక్.. కేసుపై జనసేన రియాక్షన్ ఇదే

Jani Master: జానీ మాస్టర్‌కు మరో షాక్.. కేసుపై జనసేన రియాక్షన్ ఇదే

జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని ప్రకటనలో పేర్కొన్నారు. కొంతకాలంగా జానీ మాస్టర్ జనసేన పార్టీ కార్యక్రమాల్లో..

AP Politics: స్థానిక సంస్థల ఎన్నికల బరి నుంచి వైసీపీ తప్పుకుంటుందా..

AP Politics: స్థానిక సంస్థల ఎన్నికల బరి నుంచి వైసీపీ తప్పుకుంటుందా..

2019 నుంచి 2024 వరకు వైసీపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉంది. తమకు 40 శాతానికి పైగా ఓట్లు ఉన్నాయని.. ప్రజలే తమ బలమని వైసీపీ చెబుతూ వస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ 39.7 శాతం ఓట్లను ఆ పార్టీ సాధించింది. కానీ 11 సీట్లకే పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో..

AP Politics: వైసీపీ నేతల్లో పెరుగుతున్న ఆందోళన.. జగన్ తీరుతో కేడర్ డీలా..

AP Politics: వైసీపీ నేతల్లో పెరుగుతున్న ఆందోళన.. జగన్ తీరుతో కేడర్ డీలా..

వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయం తప్పిదాల కారణంగానే ఎన్నికల్లో ఓడిపోవల్సి వచ్చిందని ఆ పార్టీకి చెందినే నేతలు ఎన్నికల ఫలితాల తర్వాత ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను లక్షంగా చేసుకుని ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి