• Home » JanaSena Party

JanaSena Party

AP Deputy CM : ఇక నెలలో 14 రోజులు జనంలోనే..

AP Deputy CM : ఇక నెలలో 14 రోజులు జనంలోనే..

కార్యాలయాల్లో కూర్చొని ప్రజల సమస్యలకు పరిష్కారాలు వెతకాలని చూస్తే గందరగోళానికి గురవుతామనీ, అందుకే జిల్లాల పర్యటనకు సిద్ధం అవుతున్నానని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

AP Deputy CM Pawan Kalyan : గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకూ తెచ్చారు

AP Deputy CM Pawan Kalyan : గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకూ తెచ్చారు

హైదరాబాద్‌లో సంధ్యా థియేటర్‌ వద్ద పుష్ప-2 బెనిఫిట్‌షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్‌ అరె్‌స్టపై ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మొదటిసారి స్పందించారు.

 Monthly Tours : కొత్త ఏడాదిలో జిల్లాల పర్యటనకు పవన్‌

Monthly Tours : కొత్త ఏడాదిలో జిల్లాల పర్యటనకు పవన్‌

ప్రజాపాలన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ రంగంలోకి దిగనున్నారు.

AP Deputy CM : రాష్ట్రంలో సాహితీ పర్యాటకం..!

AP Deputy CM : రాష్ట్రంలో సాహితీ పర్యాటకం..!

రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకం, చారిత్రక స్థలాల పర్యాటకం ఉన్న మాదిరిగానే సాహితీ పర్యాటకం కూడా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అభిప్రాయపడ్డారు.

AP GovT Ration Rice : రేషన్‌ బియ్యానికి రెక్కలు!

AP GovT Ration Rice : రేషన్‌ బియ్యానికి రెక్కలు!

పేదలకు రాయితీ ధరపై ప్రభుత్వం ఇచ్చే రేషన్‌ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది.

Rice Smuggling Scandal: ఆంధ్రా టు ఆఫ్రికా

Rice Smuggling Scandal: ఆంధ్రా టు ఆఫ్రికా

ఏపీలో ఆ బియ్యం ఉచితం! ఆఫ్రికాలో అవే బియ్యం కిలో రూ.150. ‘ఈ బియ్యం మాకు వద్దు’ అని అక్కడికక్కడే అమ్ముకొనే రేషన్‌కార్డు దారులతో మొదలుకుని... అంతర్జాతీయ ఎగుమతిదారుల దాకా అనేక చేతులు మారుతోంది!

Andhra Cabinet : కేబినెట్‌లోకి నాగబాబు!

Andhra Cabinet : కేబినెట్‌లోకి నాగబాబు!

జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సోదరుడు కె.నాగేంద్రబాబు త్వరలో రాష్ట్ర మంత్రివర్గంలో చేరనున్నారు.

విశాఖ పోర్టులో 483 టన్నుల బియ్యం స్వాధీనం

విశాఖ పోర్టులో 483 టన్నుల బియ్యం స్వాధీనం

విశాఖ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధం చేసిన 483 టన్నుల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహార్‌ సోమవారం సాయం త్రం.....

Nadendla Manohar : ‘రేషన్‌’లో భారీ కుంభకోణం

Nadendla Manohar : ‘రేషన్‌’లో భారీ కుంభకోణం

‘కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు గత మూడేళ్లలో 1.31 లక్షల మెట్రిక్‌ టన్నుల (13.10 లక్షల క్వింటాళ్లు) రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జరిగినట్లు గుర్తించాం. దీనిపై సిట్‌ దర్యాప్తునకు సీఎం ఆదేశించారు.

minister Nadendla Manohar : బియ్యం స్మగ్లింగ్‌తో తగ్గిన రెవెన్యూ రాబడి

minister Nadendla Manohar : బియ్యం స్మగ్లింగ్‌తో తగ్గిన రెవెన్యూ రాబడి

మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పినట్లు వైసీపీ నేతలు కాకినాడ పోర్టు నుంచి బియ్యం స్మగ్లింగ్‌ చేయడం....

తాజా వార్తలు

మరిన్ని చదవండి