Home » Jaggareddy
Telangana: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియా ముందు తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టుకున్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన తన జీవితమంతా కష్టాలతోనే గడిచిందని వాపోయారు. తనకి అలా రాసిపెట్టి ఉందని చెప్పుకున్నారు.
మాజీమంత్రి హరీష్ రావు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎతులు, అపొజిషన్లో ఉన్నప్పుడు నీతులు చెబుతున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jaggareddy) ఆరోపించారు.
‘‘ మా ప్రభుత్వాన్ని కూలుస్తమంటున్నరు. కూలిస్తే కూలడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా మీరు కట్టిన కాళేశ్వరం అనుకుంటున్నారా? నాసిరకం సిమెంట్తో కట్టింది కాదు. 130 ఏళ్ల పునాది ఉన్న పార్టీ..! మా మీద మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది’’ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డిని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు
తన దగ్గర డబ్బులు లేకపోవడం వల్లే ఎన్నికల్లో ఓడిపోయానని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కాళేశ్వరం పైసలతోనే తమ ఉమ్మడి జిల్లాలోని కొంత మంది కాంగ్రెస్ అభ్యర్థులను హరీష్ రావు ఓడగొట్టారని ఆరోపించారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమకారులపై ఒక్క బుల్లెట్ వాడకుండా.. కాంగ్రెస్ పార్టీ సహకరించిందని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) చేపట్టిన భారత్ జూడో న్యాయ యాత్రను బీజేపీ అడ్డుకోవడం దారుణమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ( Jaggareddy ) అన్నారు.
ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ ( Sonia Gandhi ) ని తెలంగాణలో పోటీ చేయాలని కోరామని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ( Jaggareddy ) అన్నారు. సోమవారం నాడు MCRHRDలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి అన్ని జిల్లాల ఎమ్మేల్యేలు, పోటీ చేసి ఓడిపోయిన వారిని పిలిచారని జగ్గారెడ్డి అన్నారు.
తాను మొన్నటి ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీ లోపల ఉంటే బీఆర్ఎస్ ( BRS ) నేతలు కేటీఆర్ ( KTR ), హరీష్రావు (Harish Rao )ను ఒక ఆట ఆడుకునేవాడినని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ( Jaggareddy ) సెటైర్లు వేశారు. శుక్రవారం నాడు గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... హరీష్రావు, కేటీఆర్లకు బస్సు ప్రయాణం తెలియదన్నారు. బెంజ్ కార్లలో తిరిగే బావబమ్మర్ధులకి పేదల సమస్యలు ఏం తెలుసునని ప్రశ్నించారు. తొమ్మిదేళ్లు కేసీఆర్ అక్రమ పాలన చేస్తే.. కాంగ్రెస్ ప్రజా పాలన చేస్తుందని జగ్గారెడ్డి చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి(Sangareddy) నుంచి పోటీ చేసి ఓటమి చవిచూసిన మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jaggareddy) కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారెంటీలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కచ్చితంగా అమలు చేస్తారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ( Jaggareddy ) తెలిపారు. శనివారం నాడు సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు ఇస్నాపూర్ నుంచి రుద్రారం వరకు ఆర్టీసీ బస్సు ఎక్కి జగ్గారెడ్డి ప్రయాణం చేశారు. బస్సులో ప్రయాణం చేసి ఉచిత టికెట్పై మహిళలతో జగ్గారెడ్డి మాట్లాడారు.