Home » Jadcherla
కేటీఆర్ ప్రతిదీ రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే.. ఏ రోజైనా తనకు సంబంధించిన ఇష్యూ పైన మాట్లాడారా? అని ఆయన కేటీఆర్ను సూటిగా ప్రశ్నించారు.
అరబిందో కంపెనీపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అరబిందో కంపెనీతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించిన అనిరుద్..
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం వద్ద 44వ నెంబరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున లారీని ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టిన ఘటన లో నలుగురు మృతిచెందారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో తొమ్మిదేళ్ల బాలికపై ఐదుగురు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. మూడు రోజుల
తెలంగాణలో చంద్రబాబుకు కోవర్టులు ఉన్నారని, వాళ్లే పెద్ద, పెద్ద కాంట్రాక్టులన్నీ చేపడుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి ఆరోపించారు.
ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్) చార్జీలు కోట్లలో రావడంతో సదరు ప్లాటు యజమాని కంగుతిన్న సంఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మునిసిపాలిటీ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది.
నార్సిమోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (ఎన్ఎంఐఎంఎ్స) వర్సిటీలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 18 మంది విద్యార్థినులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడ్డారు.
‘‘విభజన సందర్భంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రెండు కళ్లలాంటివి అని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. నేడు ఒక కన్నును పొడుచుకున్నారా?’’ అని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి ప్రశ్నించారు.
తిరుపతిలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై చెలరేగిన దుమారం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుంది. అలాంటి వేళ తెలంగాణలోని జెడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెంకన్న దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్స్ లేఖలు అనుమతించక పోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల వ్యవహారశైలిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
జడ్చర్లకు చెందిన ఓ నర్సింగ్ విద్యార్థిని హైదరాబాద్లోని హోటల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డ ఉదంతమిది. ఆ విద్యార్థిని కుటుంబ సభ్యులు ఇది హత్యేనని ఆరోపిస్తున్నారు.