Home » ISRO
చంద్రుని ఉపరితలంపై పరిశోధనలు జరిపి భూమికి ఎంతో ముఖ్యమైన సమాచారం అందజేసిన ప్రజ్ఞాన్ రోవర్కి ఒక ప్రత్యేకత ఉంది. దీని చక్రాలపై అశోక చిహ్నం (మూడు సింహాలు), ఇస్రో లోగోను..
ఇప్పుడు అందరి దృష్టి చంద్రయాన్-3 ప్రాజెక్ట్ మీదే ఉంది. చంద్రునిపై తిరిగి సూర్యోదయం అవ్వడంతో.. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తిరిగి మేల్కొంటాయా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు...
కాలం అందరికీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొందరి జీవితాలు అనూహ్యంగా రాత్రికిరాత్రే మలుపు తిరిగితే.. మరికొందరు ఎంత కష్టపడినా అందుకు ఫలితం దక్కదు. కృషి ఉంటే మనుషులు రుషులవుతారని అంటుంటారు కానీ..
చంద్రయాన్-3 (Chandrayaan-3) సక్సెస్ తర్వాత మంచి జోష్లో ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. సూర్యుడిపై అధ్యయనమే లక్ష్యంగా ఇటివలే ప్రయోగించిన ఆదిత్య ఎల్1 మిషన్కు సంబంధించిన తాజా అప్డేట్ను ట్విటర్ వేదికగా పంచుకుంది.
ఇస్రో చీఫ్ సోమనాథ్ జీతం గురించి ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా చేసిన ట్వీట్ వైరల్గా మారింది. అలాంటి వాళ్లను డబ్బుకు మించిన ఉన్నతమైన అంశాలు ముందుకు నడిపిస్తాయని వ్యాఖ్యానించారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైన విషయం అందరికీ తెలిసిందే. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి, ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ చరిత్రపుటలకెక్కింది...
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO) ఇటీవల చంద్రయాన్ 3(Chandrayaan-3) ప్రయోగాన్ని చేపట్టి విజయవంతమైన సంగతి తెలిసిందే. అయితే చంద్రయాన్ 3 పేరుతో రేషన్ డీలర్ల మోసానికి తెరలేపారు.
భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ దిశగా దసూకెళ్తున్న ఆదిత్య ఎల్1 మిషన్ అద్భుతమైన ఫొటోలు తీసింది.
అదేంటి.. చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ ఆల్రెడీ చంద్రుని ఉపరితలంపైనే ఉంది కదా.. మళ్లీ సురక్షితంగా ల్యాండ్ అవ్వడం ఏంటి? అని టైటిల్ చూసి అనుకుంటున్నారా..! మేటర్ ఏమిటంటే.. ఇస్రో శాస్త్రవేత్తలు తాజాగా...
చంద్రుడిపై ప్రయాణిస్తున్న చంద్రయాన్ 3 ప్రజ్ఞాన్ రోవర్ మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. తన అసైన్మెంట్ను పూర్తి చేసుకుని సురక్షితంగా పార్క్ చేయబడింది.