Home » ISRO
చంద్రుడి(Moon) దక్షిణ ధ్రువంపై పరిశోధనలే ధ్యేయంగా భారత్ ప్రవేశపెట్టిన చంద్రయాన్ - 3(Chandrayaan-3) విషయంలో ఇస్రో మరో రికార్డు క్రియేట్ చేసింది.
యావత్ భారతావని సగర్వంగా తలెత్తుకునేలా చేసిన చంద్రయాన్-3 మిషన్పై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) తాజా సమాచారాన్ని పంచుకుంది. చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్ (PM) కక్ష్యను విజయవంతంగా మార్చినట్టు ప్రకటించింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతమైన విషయం అందరికీ తెలిసిందే. చంద్రుని దక్షిణ ద్రువంపై సేఫ్గా ల్యాండ్ అయ్యి.. 14 రోజుల పాటు అక్కడ పరిశోధనలు జరిపి..
అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్(Bil Nelsun) భారత్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆవిష్కరణలు, పరిశోధన, హ్యూమన్ రిసర్చ్, భూ శాస్త్రంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి నెల్సన్ అంతరిక్ష పరిశోధన శాస్త్రవేత్తలతో సోమవారం సమావేశమవుతారని నాసా ఒక ప్రకటనలో తెలిపింది.
Moon Mission: చంద్రయాన్ - 3కి సంబంధించిన రాకెట్ బాడీ ఒకటి ఇప్పుడు భూమి వైపు దూసుకొస్తోంది. స్పేస్ క్రాఫ్ట్ ని తీసుకెళ్లిన LVM-3 M4 రాకెట్ విడి భాగం ఒకటి నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో అది భూమిపైకి దూసుకువస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘చంద్రయాన్-3’ మిషన్ పూర్తిగా విజయవంతం అయ్యింది. చంద్రునిపై అది సాఫ్ట్ ల్యాండింగ్ చేసి, అక్కడ పరిశోధనలు జరిపి, ఎంతో కీలకమైన సమాచారాల్ని భూమికి పంపింది.
ఆటోబయోగ్రఫీలో తాను ఇస్రో మాజీ చైర్మన్ కే శివన్ను టార్గెట్ చేశానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఇస్రో ప్రస్తుత చీఫ్ ఎస్.సోమనాథ్ క్లారిటీ ఇచ్చారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పుడు ఫుల్ జోష్లో ఉంది. అంతరిక్షంలో పరిశోధనలు చేసేందుకు గాను ప్రతిష్టాత్మక మిషన్లు చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఇస్రో చేపట్టిన ‘చంద్రయాన్-3’ ప్రాజెక్ట్ విజయవంతం...
TV -D1టెస్ట్ ఫ్లైట్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ( Daggubati Purandeswari ) ట్వీట్ చేశారు.‘
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ ప్రస్తుతం చంద్రుని ఉపరితలంపై నిద్రాణ స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. చంద్రునిపై తిరిగి సూర్యోదయం అయినప్పటి నుంచి..