• Home » ISRO

ISRO

ఇస్రోలో కెరీర్‌ ప్రారంభించే అవకాశం.. పరీక్ష లేకుండానే ఉద్యోగం

ఇస్రోలో కెరీర్‌ ప్రారంభించే అవకాశం.. పరీక్ష లేకుండానే ఉద్యోగం

ఇస్రోలో ఉద్యోగం చేయాలనుకునే యువతకు మంచి అవకాశం వచ్చింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) 2026-27 సంవత్సరానికి అప్రెంటిస్‌ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

నెలకు ఒక రాకెట్ ప్రయోగం.. అదే మా లక్ష్యం: స్కైరూట్ సీఈఓ

నెలకు ఒక రాకెట్ ప్రయోగం.. అదే మా లక్ష్యం: స్కైరూట్ సీఈఓ

నెలకో రాకెట్ ప్రయోగం చేసేలా కార్యకలాపాలను విస్తరించడమే తమ లక్ష్యమని స్కైరూట్ సంస్థ సీఈఓ పవన్ కుమార్ తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

విక్రమ్-1 ప్రయోగం భారత్‌కు చరిత్రాత్మక మైలురాయి: పవన్ కల్యాణ్

విక్రమ్-1 ప్రయోగం భారత్‌కు చరిత్రాత్మక మైలురాయి: పవన్ కల్యాణ్

విక్రమ్‌-1 రాకెట్ ప్రయోగంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగాన్ని చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు.

భారత అంతరిక్ష రంగంలో కొత్త చరిత్ర.. 'విక్రమ్-1' ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష రంగంలో కొత్త చరిత్ర.. 'విక్రమ్-1' ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ప్రైవేట్ స్పేస్‌టెక్ స్టార్టప్ 'స్కైరూట్ ఏరోస్పేస్' రూపొందించిన 'విక్రమ్-1' రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.

నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్-1

నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్-1

భారత అంతరిక్ష రంగంలో తొలిసారిగా ఓ ప్రైవేట్ ఏరోస్పేస్ రూపొందించిన రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

అంతరిక్షంలోకి ప్రధాని మోదీ రాసిన పోస్ట్‌కార్డు..

అంతరిక్షంలోకి ప్రధాని మోదీ రాసిన పోస్ట్‌కార్డు..

స్కైరూట్ సంస్థ రేపు (శనివారం) 'మిషన్ ఆగమన్' పేరిట 'విక్రమ్-1' రాకెట్‌ను శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి పంపనుంది. ఈ రాకెట్‌ సాంకేతిక పరికరాలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా తన చేతులతో రాసిన ఓ పోస్ట్‌కార్డును కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది.

ఇస్రోలో టెక్నీషియన్ పోస్టులు..  మిస్ అవ్వకండి

ఇస్రోలో టెక్నీషియన్ పోస్టులు.. మిస్ అవ్వకండి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)లో ఉద్యోగం చేయాలనుకునే వారికి మంచి అవకాశం వచ్చింది. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ (ISTRAC)లో మొత్తం 26 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

అంతరిక్షంలోకి వజ్రాన్ని పంపించనున్న భారతీయ కంపెనీ!

అంతరిక్షంలోకి వజ్రాన్ని పంపించనున్న భారతీయ కంపెనీ!

అంతరిక్షంలోకి వజ్రాన్ని పంపించేందుకు ఒక భారతీయ జువెలరీ కంపెనీ సిద్ధమైంది. ల్యాబ్‌లో సిద్ధం చేసిన ‘కాస్మిక్ బ్లూమ్’ వజ్రాన్ని త్వరలో అంతరిక్షానికి పంపించనున్నామని భారతీయ జువెలరీ సంస్థ కాస్మోస్ డైమండ్స్ సంస్థ తాజాగా తెలిపింది

ఆ ముగ్గురు గ్రేట్ సైంటిస్టులకు ఘన నివాళి.. అంతరిక్షంలోకి సూక్ష్మ విగ్రహాలు..

ఆ ముగ్గురు గ్రేట్ సైంటిస్టులకు ఘన నివాళి.. అంతరిక్షంలోకి సూక్ష్మ విగ్రహాలు..

స్కైరూట్ సంస్థ దేశానికి చెందిన ముగ్గురు గొప్ప సైంటిస్టులకు ఘన నివాళి తెలపడానికి సిద్ధమైంది. 'విక్రమ్-I' రాకెట్‌లో సర్ సీవీ రామన్, డాక్టర్ విక్రమ్ సారాభాయ్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంల సూక్ష్మ విగ్రహాలను అంతరిక్షంలోకి పంపనుంది.

రెండు మార్కులతో జేఈఈ కోల్పోయాడు.. ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు..

రెండు మార్కులతో జేఈఈ కోల్పోయాడు.. ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు..

ఒకప్పుడు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో కేవలం 2 మార్కుల తేడాతో అర్హత సాధించలేక నిరాశకు గురైన విద్యార్థి, ఇప్పుడు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)లో శాస్త్రవేత్తగా ఎంపికై అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి