Home » Israel
Iran And Israel War: ది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ భారతదేశానికి ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ఈ మార్గం ద్వారా ప్రతీ రోజు 2 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ ఇండియాకు దిగుమతి అవుతూ ఉంటుంది. ప్రస్తుతం ఆ మార్గాన్ని మూసివేయాలని ఇరాన్ నిర్ణయం తీసుకుంది.
మిసైళ్లతో విరుచుకుపడుతున్న ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీసింది ఇజ్రాయెల్. ఊహించని విధంగా గట్టి షాక్ ఇచ్చింది. అసలేం జరిగిందంటే..
ఇజ్రాయెల్లో ఉంటూ స్వదేశానికి తిరిగి రావాలనుకునే భారతీయులను వెనక్కి తెచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్టు భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) ప్రకటించింది. ముందుగా ఇజ్రాయెల్ నుంచి భూ సరిహద్దుల ద్వారా, తరువాత భారత్కు వాయుమార్గం ద్వారా ప్రయాణ సౌకర్యం కలిస్తామని తెలిపింది.
ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు చేసిన నేపథ్యంలో ముడి చమురు ధరలు బ్యారెల్కు 120 డాలర్లకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇరాన్పై అమెరికా దాడుల నేపథ్యంలో తొలిసారిగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పందించారు. ఇది చారిత్రాత్మక క్షణమని అన్నారు. సాహసోపేతమైన చర్యలు తీసుకున్నారని ట్రంప్పై ప్రశంసలు కురిపించారు.
Masoud Pezeshkian About Nuclear Activities: ఇరాన్ అణు కార్యకలాపాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ముందుకెళ్తోంది. అలాగే అమెరికా కూడా టెహ్రాన్ అణు చర్చలకు అంగీకరించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. అయినా, ఇరాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అణుకార్యకలాపాలు ఆపబోమని తేల్చి చెప్పింది.
ఇరాన్పై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్స(ఐడీఎఫ్) శనివారం ముప్పేట దాడులు చేసింది. ఇస్ఫహాన్ అణ్వాయుధ కేంద్రంలోని రెండు సెంట్రీఫ్యూజ్ యూనిట్లను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ ప్రకటించగా.
ఇరాన్పై గత వారం ముప్పేట దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్.. అణు శాస్త్రవేత్తలను మూడేళ్లుగా ట్రాక్ చేసిందా? చనిపోయిన 10 మంది ఇరాన్ అణు శాస్త్రవేత్తల్లో..
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మిసైల్ దాడులు కొనసాగుతున్నాయి. వెస్టిరాన్లో అణు కేంద్రాలతో పాటూ ఆర్మీ అధికారులే లక్ష్యంగా ఐవీఎఫ్ దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ సయీద్ ఇజాదీని మట్టుబెట్టినట్లుగా ఐవీఎఫ్ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది.
ఇజ్రాయెల్ సరిహద్దు నుంచి 1,000 కిలోమీటర్ల దూరంలోని పశ్చిమ ఇరాన్లో బెహ్నామ్ షాహ్రియారీ నడుపుతున్న వాహనంపై బాంబు దాడి జరపడంతో అతను హతమైనట్టు ఐడీఎఫ్ ధ్రువీకరించింది. ప్రాక్సీలకు ఇరాన్ ఆయుధాల స్మగ్లింగ్ నెట్వర్క్ను పర్యవేక్షించడంలో ఇతను కీలకవ్యక్తిగా ఉన్నట్టు తెలిపింది.