Home » International News
న్యూయార్క్లోని లా గార్డియా విమానాశ్రయంలో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బుధవారం రాత్రి రెండు డెల్టా ఎయిర్లైన్స్ విమానాలు రన్వేపై ఒకదానితో ఒకటి ఢీ కొట్టాయి. అయితే ఆ సమయంలో రెండు విమానాలూ చాలా నెమ్మదిగా వెళ్తుండడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
పీఓకేలోని ప్రజలకు ప్రాథమిక హక్కులు సైతం నిరాకరిస్తున్నారంటూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JACC) ఇచ్చిన పిలుపు మేరకు గత 72 గంటలుగా భారీ నిరసనలు జరుగుతున్నాయి. మార్కెట్లు, దుకాణాలు, స్థానిక వ్యాపారాలు మూతపడ్డాయి.
ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదు అయ్యింది. భూకంప తీవ్రతతో సెంట్రల్ ఫిలిప్పీన్స్లో చాలా ఇళ్లు, భారీ భవనాలు నేలమట్టం అయ్యాయి. భూకంపం కారణంగా ఫిలిప్పీన్స్లో..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... హమా్సకు డెడ్లైన్ విధించారు. తాను ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికపై స్పందిచేందుకు హమా్సకు మూడు నుంచి నాలుగు రోజులు గడువు ఇస్తున్నానని తెలిపారు...
బలోచిస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి భక్త్ మహమ్మద్ కాకర్ సిటీలోని అన్ని ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. కన్సల్టెంట్లు, డాక్టర్లు, ఫార్మసిస్టులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది తక్షణం డ్యూటీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. పేలుడుకు కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.
ప్రజలు తమ ఇళ్లలో ఎలాంటి భయం లేకుండా సురక్షితంగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, నేరాలను అదుపు చేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా టెర్రరిస్ట్ సంస్థగా లారెన్స్ బిష్ణోయ్ ముఠాను ప్రకటించామని ఆనందసంగరీ తెలిపారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
అమెరికాలోని నార్త్ కరోలినాలో కాల్పులు జరిగాయి. కరోలినాలోని అమెరికన్ ఫిష్ కంపెనీ రెస్టారెంట్ సమీపంలో ఓ దుండగుడు బోటుపై నుంచి కాల్పులకు దిగాడు. కాల్పులు చోటుచేసుకోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ మరోసారి సుం కాల కత్తి ఝుళిపించారు. బ్రాండెడ్, పేటెంటెడ్ ఫార్మాస్యూటికల్ డ్రగ్స్పై 100శాతం, కిచెన్ క్యాబినెట్లు, బాత్రూమ్ వ్యానిటీ...
తమ దేశ పైలట్లు 'ఫాల్కన్స్' వంటి వారని, ఎవరికీ అందనంత ఎత్తుకు విమానాలను తీసుకెళ్లి భారత విమానాలను ధ్వంసం చేశారని షరీఫ్ చెప్పారు. ఈ ఏడాది మేలో ఈస్ట్రన్ ఫ్రంట్ నుంచి ఎలాంటి కారణం లేకుండా తమ దేశంపై దాడులు జరిగాయని, ఆత్మరక్షణ కోసం తాము దీటుగా స్పందించామని చెప్పారు.