Home » International News
శ్రీలంక అధికారులు కాపాడిన ఇరాన్ నావికుల్ని స్వదేశానికి తిరిగి వెళ్లనివ్వొద్దని అమెరికా కోరింది. విశాఖపట్నంలో నిర్వహించిన అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని స్వదేశానికి...
ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రభావం దుబాయ్లో బంగారం ధరలపైనా పడింది! యుద్ధం కారణంగా విమాన ప్రయాణాలకు...
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఓడిపోయిన దేశంగా ఇరాన్ మారిందని, ఆ దేశం ఇంకెతమాత్రం మద్యప్రాచ్య ప్రాంతంపై ఆధిపత్యం చలాయించే శక్తి కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
ఇజ్రాయెల్ తొలి దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లి అలీ ఖమేనీ మృతి తీవ్ర సంచలనమైంది. దీంతో మధ్యప్రాచ్యంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ కొడుకుల్లో ఒకరు మృతి చెందినట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన కుమారులు నలుగురు క్షేమంగా ఉన్నారు.
గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ క్షమాపణలు చెప్పారు. ఇరుగుపొరుగు దేశాలపై క్షిపణులు, డ్రోన్ దాడులు చేసే ఉద్దేశం తమకు లేదని చెప్పారు. అయితే ఆయా దేశాలు తమ భూభాగాల నుంచి ఇరాన్పై దాడిని ప్రారంభించకుంటే తాము కూడా దాడి చేయమని అన్నారు.
పశ్చిమాసియా యుద్ధ వలయంలో చిక్కుకుంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను మరింత ఉధృతం చేశాయి. పగలు, రాత్రి తేడా లేకుండా వందలాది ఫైటర్లతో బాంబులు....
నేటి సమాజంలో సోషల్ మీడియా ప్రభావం పిల్లలపై తీవ్రంగా ఉంటోంది. సోషల్ మీడియా వ్యసనం వల్ల కలిగే ఒత్తిడి, ఆందోళనల నుంచి పిల్లలను రక్షించడమే ప్రధాన లక్ష్యంగా ఇండోనేషియా ప్రభుత్వం ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..
పశ్చిమాసియాలో యుద్ధం దీర్ఘకాలం కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. ఇరాన్పై నాలుగు వారాల్లో సైనిక చర్య ముగుస్తుందని అమెరికా తొలుత పేర్కొన్నా..
కువైట్ సమీప సముద్రంలో ఆయిల్ ట్యాంకర్లో భారీ పేలుడు సంభవించింది. ముబారక్ అల్-కబీర్ పోర్టుకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు యూకే మెరైన్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అధికారులు వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన యుద్ధ చర్యలపై అమెరికా కాంగ్రెస్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ట్రంప్ చేపట్టిన సైనిక చర్యలను డెమోక్రాట్లు నియంత్రించే ప్రయత్నాలు విఫలమయ్యాయి.