• Home » Indira Gandhi

Indira Gandhi

1975 నాటి చీకటి అధ్యాయం భారత్‌‌లో మళ్లీ రానుందా?

1975 నాటి చీకటి అధ్యాయం భారత్‌‌లో మళ్లీ రానుందా?

మన దేశం ఆర్థిక ఎమర్జెన్సీ వైపు వెళ్తోందా? అనే భయాలు ఇప్పుడు సగటు భారతీయుణ్ని వెంటాడుతున్నాయి. రష్యా చమురుపై ట్రంప్ తాజా మినహాయింపుల గడువు సమీపిస్తుండటమే దీనికి కారణం. ఈ అంశంపై 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ఇందిరమ్మ చెప్పింది నిజమేనా? వైరల్ అవుతున్న 'గోల్డ్' క్లిప్పింగ్‌.. వాస్తవమిదే.!

ఇందిరమ్మ చెప్పింది నిజమేనా? వైరల్ అవుతున్న 'గోల్డ్' క్లిప్పింగ్‌.. వాస్తవమిదే.!

బంగారం కొనొద్దని 1967లో ఇందిరా గాంధీ చెప్పినట్లుగా వైరల్ అవుతున్న ‘ది హిందూ’ పత్రిక క్లిప్పింగ్ పూర్తిగా ఫేక్ అని స్పష్టమైంది. చారిత్రక వాస్తవాలను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారాన్ని గురించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి వివరించారు.

CM Revanth Reddy: మహిళల ఆత్మగౌరవానికి కోటి చీరలు: సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy: మహిళల ఆత్మగౌరవానికి కోటి చీరలు: సీఎం రేవంత్‌రెడ్డి

మహిళల ఆత్మగౌరవానికి కోటి చీరలు అందజేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విడతల వారీగా ఇందిరమ్మ చీరల పంపిణీ చేస్తామని తెలిపారు.

TG Govt On Jobs: గుడ్‌న్యూస్.. త్వరలో భారీగా ఉద్యోగాల భర్తీ

TG Govt On Jobs: గుడ్‌న్యూస్.. త్వరలో భారీగా ఉద్యోగాల భర్తీ

త్వరలో 14వేల అంగన్వాడీ టీచర్ల హెల్పర్ల నియామకాన్ని చేపట్టబోతున్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మహిళా శిశు సంక్షేమాన్ని తమ ప్రభుత్వం ప్రాధాన్యతగా ఎంచుకుందని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు.

P Chidambaram On Operation Blue Star: ఆపరేషన్ బ్లూస్టార్ పెద్ద పొరపాటు.. చిదంబరం సంచలన వ్యాఖ్యలు

P Chidambaram On Operation Blue Star: ఆపరేషన్ బ్లూస్టార్ పెద్ద పొరపాటు.. చిదంబరం సంచలన వ్యాఖ్యలు

మిలటరీపై కానీ, అధికారులపై కానీ తనకు ఎలాంటి అగౌరవం లేదని, అయితే స్వర్ణ దేవాలయం స్వాధీనం చేసుకోవడానికి ఎంచుకున్న మార్గం మాత్రం సరికాదన్నదే తన అభిప్రాయమని చిదంబరం తెలిపారు. స్వర్ణ దేవాలయం స్వాధీనానికి ఆర్మీని దూరంగా ఉంచాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.

Political Record: ఇందిరా గాంధీ రికార్డును అధిగమించిన మోదీ

Political Record: ఇందిరా గాంధీ రికార్డును అధిగమించిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ మరో ఘనతను సాధించారు. అత్యధిక కాలంపాటు పదవిలో కొనసాగిన రెండో ప్రధానిగా ఇందిరాగాంధీ..

PM Modi: నాడు రాజ్యాంగ స్ఫూర్తి ధ్వంసమైంది

PM Modi: నాడు రాజ్యాంగ స్ఫూర్తి ధ్వంసమైంది

అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) విధించి రాజ్యాంగ స్ఫూర్తిని ధ్వంసం చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు.

Samvidhan Hatya Diwas: ఆ రెండు అరాచకాలు దేశ ప్రజలకు కేస్ స్టడీస్: చంద్రబాబు

Samvidhan Hatya Diwas: ఆ రెండు అరాచకాలు దేశ ప్రజలకు కేస్ స్టడీస్: చంద్రబాబు

పాలన ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఓ కేస్ స్టడీ అయితే, పాలకులు ఎలా ఉండకూడదో జగన్ ఓ కేస్ స్టడీ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. అమరావతిలో నిర్వహించిన సంవిధాన్ హత్యా దివాస్‌లో అనేక విషయాలపై బాబు ప్రసంగించారు.

Murder Of Democracy: ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని ఖండించిన కేంద్ర మంత్రివర్గం

Murder Of Democracy: ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని ఖండించిన కేంద్ర మంత్రివర్గం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించడాన్ని ఖండిస్తూ చేసిన తీర్మానాన్ని ఆమోదించింది.

Jagga Reddy: ఇండియా అంటే.. ఇందిర!

Jagga Reddy: ఇండియా అంటే.. ఇందిర!

ఇండియా అంటేనే ఇందిర. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో పార్టీలకు అతీతంగా అందరూ ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఒక రకంగా.. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కంటే 1971లో పాకిస్థాన్‌తో ఇందిరాగాంధీ చేసిన యుద్ధం గురించే ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతోంది అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తూర్పు జగ్గారెడ్డి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి