Home » Indian Railways
IRCTC Bumper Offer: భారత పర్యాటకుల కోసం ఐఆర్సీటీసీ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. దేశంలో, విదేశాల్లో పర్యటించాలనుకునే పర్యాటకుల కోసం అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీల ద్వారా పర్యాటకులు చౌకగా, కంఫర్టబుల్గా ప్రయాణించేందుకు వెసులుబాటు ఉంటుంది. ఐఆర్సీటీసీ ఆధ్యాత్మిక పర్యటనలతో పాటు.. ఎంటర్టైన్మెంట్ టూర్స్ ప్యాకేజీలను కూడా ప్రకటిస్తుంటుంది.
RRB ALP Notification 2024: నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది రైల్వే శాఖ. 5,696 అసిస్టెంట్ లోకోపైలెట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. 20 జనవరి 2024 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది.
దేశంలో ప్రతి ప్రయాణికుడి రైలు టికెట్ పై 55 శాతం రాయితీ ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnav) తెలిపారు. ఆయన గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్(Ahmedabad) లో జరుగుతున్న బుల్లెట్ రైలు నిర్మాణ పనులపై శుక్రవారం రివ్యూ నిర్వహించారు.
Indian Railways: రైళ్లలో ప్రయాణికుల భద్రత కోసం ఇండియన్ రైల్వేస్ ‘కవచ్’ను అందుబాటులోకి తెచ్చింది. కవచ్ అనేది రైల్వే రక్షణ వ్యవస్థ. ప్రమాదాల నుంచి రైళ్లను ఈ వ్యవస్థ కాపాడుతుంది. ఒకే ట్రాక్పై రెండు రైళ్లు ప్రయాణించకుండా ఆపగలుగుతుంది. అయితే కవచ్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అమలు కావడం లేదు. కేవలం దక్షిణ మధ్య రైల్వేలో మాత్రమే యాంటీ కొలిజన్ సిస్టమ్ (కవచ్) అమలవుతోంది.
రైలు ప్రయాణం అంటేనే ఓ వింత అనుభూతి. దూర ప్రయాణాలు చేసే వారు చాలా మంది రైళ్లలో వెళ్లేందుకే ఆసక్తి చూపుతుంటారు. ఎత్తైన కొండల్లో, పచ్చని ప్రకృతి మధ్య రైలు ప్రయాణం చేయడం..
రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ‘భారతీయ రైల్వే’ తనవంతు కృషి చేస్తూ వస్తోంది. సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు ఇప్పటికే అధునాతన సౌకర్యాలు కలిగిన ట్రైన్లను రంగంలోకి దింపింది. ఇప్పుడు తాజాగా...
సామాన్య ప్రజానీకం కోసం మరిన్ని సౌకర్యాలు, మరింత వేగంతో ప్రయాణించే ''అమృత్ భారత్ ఎక్స్ప్రెస్''ను భారత రైల్వే శరవేగంగా పట్టాల మీదుగా తీసుకువస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 30న ఈ సరికొత్త ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించనున్నారు.
కదులుతున్న రైలు ఎక్కడానికి ప్రయత్నించే వీడియోలు చాలా చూసే ఉంటారు. కానీ ఈ వీడియో మాత్రం హైలెట్. ఇంతకుముందెన్నడూ ఇలాంటి సంఘటన చూసి ఉండరు.
Viral Video: సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ప్రతిరోజు భారీ సంఖ్యలోనే వీడియోలు వైరల్ కావడం కామన్ అయిపోయింది. దానికి తగ్గట్టుగానే కొందరు వ్యూస్, లైక్స్ కోసం అతిగా ప్రవర్తించడం చేస్తున్నారు.
రైల్వే శాఖ(Indian Railways) భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2027నాటికి మరో 3 వేల కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు.