Home » Indian Railways
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు(Central Pay Commission) సవరించాలని డిమాండ్ చేస్తూ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ (NFIR) ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)కి లేఖ రాసింది. 8 ఏళ్లు గడిచినా ఇప్పటికీ వేతన సవరణ చేయలేదంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా.. భారత ప్రభుత్వం సౌకర్యవంతమైన రైళ్లను ఒక్కొక్కటిగా రంగంలోకి దింపుతోంది. ఇప్పటికే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు చెలామణీలోకి వచ్చేశాయి. అయితే..
ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్వర్క్లలో భారతీయ రైల్వే ఒకటి. ప్రతిరోజూ కొన్ని లక్షల మందిని రైల్వే గమ్య స్థానాలకు చేరుస్తుంటుంది. తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చనే కాకుండా, విమానం, బస్సులతో పోలిస్తే రైళ్లలో సురక్షితంగా, సౌకర్యవంతంగా జర్నీ చేయవచ్చని చాలా మంది భావిస్తుంటారు.
కేరళ(Kerala) రాష్ట్రం ఎర్నాకులం కు చెందిన కార్తిక్ మోహన్ చెన్నెైలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన చెన్నైలోని ఓ మీటింగ్ కు హాజరుకావాలని ఎర్నాకులం(Ernakulam) నుంచి చెన్నైకి వెళ్లే అలప్పుజా-చెన్నై ఎక్స్ప్రెస్లో టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే ట్రైన్ 13 గంటలు ఆలస్యంగా వచ్చింది. దీంతో ఆయన మీటింగ్ కు హాజరుకాలేకపోయాడు. కోపోద్రిక్తుడైన ప్రయాణికుడు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ను ఆశ్రయించారు.
జపాన్ బుల్లెట్ ట్రైన్(Bullet Train) స్ఫూర్తితో భారత రైల్వే అక్టోబర్ 1 నుంచి వందే భారత్ రైళ్లలో '14 నిమిషాల క్లీన్-అప్'(14 Minutes Cleanup) కాన్సెప్ట్ను ప్రవేశపెట్టనుంది. టర్న్అరౌండ్ సమయాన్ని మెరుగుపరచడం, సమయపాలన దీని లక్ష్యం. ప్రతి కోచ్ ని 14 నిమిషాల్లో శుభ్రం చేయడానికి నలుగురు సిబ్బంది ఉంటారు.
ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటిగా భారతీయ రైల్వే గుర్తింపు సంపాదించుకుంది. కొన్ని లక్షల మంది ఉద్యోగులు రైల్వే వ్యవస్థలో పని చేస్తున్నారు. భద్రత విషయంలో రైల్వే చాలా కఠినంగా ఉంటుంది. ముఖ్యంగా లోకో పైలెట్ల విషయంలో నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి.
ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునేవారికోసం ఐఆర్సీటీసీ(IRCTC) హెచ్చరికలు జారీ చేసింది. టికెట్ల బుకింగ్ లో చాలామంది తెలియకుండానే చేస్తున్న పొరపాటును, దానివల్ల కలిగే నష్టాన్ని చెబుతూ ప్రకటన విడుదల చేసింది.
రైలు ప్రయాణం చేసేవారిలో టికెట్ తో ప్రయాణించేవారికంటే టికెట్ లేకుండా ప్రయాణించే వారే ఎక్కువ. కానీ ఈ బామ్మ మాత్రం..
తీర్థయాత్రలు, పర్యాటనలపై వెళ్లే వారికి బాగా ఉపయోగపడే రైలు టిక్కెట్ ఏదీ అంటే సర్క్యులర్ టిక్కెట్లేనని అనుభవజ్ఞులు చెబుతారు. రాను పోనూ విడివిడిగా టిక్కెట్లు కొనేదాని కంటే ఈ టిక్కెట్ ధర తక్కువగా ఉండటంతో పాటూ సమయం కూడా ఆదా అవుతుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటి భారతీయ రైల్వే. దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు భారతీయ రైల్వేలో సేవలు అందిస్తున్నారు. భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ సుమారు 3 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.