• Home » Indian Railways

Indian Railways

Viral Video: ట్రైన్‌లో ప్రయాణికుడి గల్లా పట్టి కొట్టి మహిళ.. షాకింగ్ వీడియో..!

Viral Video: ట్రైన్‌లో ప్రయాణికుడి గల్లా పట్టి కొట్టి మహిళ.. షాకింగ్ వీడియో..!

Viral Video: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఏ మూలన ఏం జరిగినా ఇట్టే ప్రపంచానికి తెలిసిపోతుంది. తాజాగా ట్రైన్‌లో(Indian Railways) జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో(Social Media) వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ట్రైన్‌లోని(Trains) ప్రయాణికులు పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. ఓ మహిళ.. ఒక వ్యక్తిని గల్లా పట్టుకుని కొట్టింది.

Train runs over passengers: జార్ఖండ్‌లో ఘోరం.. ప్రయాణికుల మీద నుంచి వెళ్లిన రైలు

Train runs over passengers: జార్ఖండ్‌లో ఘోరం.. ప్రయాణికుల మీద నుంచి వెళ్లిన రైలు

జార్ఖండ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జమ్తారాలోని కలాజారియా రైల్వే స్టేషన్ సమీపంలో ప్రయాణికులపై నుంచి రైలు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. మరింత ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..!

ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..!

రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ‘ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్స్‌’గా పేరు మార్చిన ప్యాసింజర్‌ రైళ్లలో సెకండ్‌ క్లాస్‌ ఆర్డినరీ చార్జీలను మంగళవారం నుంచి పునరుద్ధరించింది.

Indian Railways: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్.. ఆ టిక్కెట్లు పాత రేటుకే!

Indian Railways: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్.. ఆ టిక్కెట్లు పాత రేటుకే!

ప్రయాణికులకు రైల్వే శాఖ (Indian Railways) మంగళవారం ఒక తీపికబురు చెప్పింది. ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్‌గా (Express Special) మార్చిన ప్యాసింజర్‌ రైళ్లలోని (Passenger Trains) సెకండ్ క్లాస్‌ ఆర్డినరీ ఛార్జీలను ఫిబ్రవరి 27వ తేదీ నుంచి పునరుద్ధరించింది. ఈ అంశంపై సోమవారం రివ్యూ మీటింగ్ నిర్వహించి, పాత రేటుకే సెకండ్ క్లాస్ ఆర్డినరీ టిక్కెట్లను అందుబాటులోకి తేవాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

Delhi: రూ.40 వేల కోట్లు.. 550 అమృత్ స్టేషన్లకు.. ప్రధాని మోదీ శంకుస్థాపన ఎప్పుడంటే

Delhi: రూ.40 వేల కోట్లు.. 550 అమృత్ స్టేషన్లకు.. ప్రధాని మోదీ శంకుస్థాపన ఎప్పుడంటే

దేశంలో రైల్వే వ్యవస్థను ఆధునీకీకరించడానికి నడుం బిగించిన మోదీ(PM Modi) సర్కార్ అందుకు తగినట్లుగా చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వందే భారత్, అమృత్ రైళ్లతో దేశీయ రైల్వే రంగంలో పెను మార్పులు తీసుకొచ్చిన సర్కార్ ఇప్పుడు ఆయా రైల్వే స్టేషన్లను ఆధునికీకరించే పనులను వేగవంతం చేయబోతోంది.

Indian Railways: రైల్లో ఒంటరిగా వెళుతున్న యువతి..తానున్న బోగీలో దృశ్యాన్ని అక్కకు వాట్సాప్‌లో షేర్ చేయడంతో..

Indian Railways: రైల్లో ఒంటరిగా వెళుతున్న యువతి..తానున్న బోగీలో దృశ్యాన్ని అక్కకు వాట్సాప్‌లో షేర్ చేయడంతో..

రైల్లో తొలిసారిగా ఒంటరి ప్రయాణం చేస్తున్న ఓ యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది.

VandeBharat: వందేభారత్ రైళ్లను ఎలా శుభ్రం చేస్తారో తెలుసా?

VandeBharat: వందేభారత్ రైళ్లను ఎలా శుభ్రం చేస్తారో తెలుసా?

ఆటోమేటిక్ క్లీనింగ్ ప్లాంట్లలో వందేభారత్ రైళ్లను శుభ్రపరిచే వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral Video: వావ్..  ఈ రైలు ప్రయాణం చాలా ప్రత్యేకం..  రైల్వే మంత్రి షేర్ చేసిన వీడియో చూసేయండి!

Viral Video: వావ్.. ఈ రైలు ప్రయాణం చాలా ప్రత్యేకం.. రైల్వే మంత్రి షేర్ చేసిన వీడియో చూసేయండి!

ఎక్కడో యూరప్ లోనే కనిపించే అందాలు మన భారత్ లోనూ ఇలా దర్శనమిస్తున్నాయ్..

Railway Jobs: రైల్వేలో 9 వేల ఉద్యోగాలు..నోటిఫికేషన్ విడుదల

Railway Jobs: రైల్వేలో 9 వేల ఉద్యోగాలు..నోటిఫికేషన్ విడుదల

ఉద్యోగార్థులకు ఓ గుడ్ న్యూస్. 9 వేల పైచిలుకు టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

Watch Video: హ్యాట్సాఫ్ టు ఇండియన్ రైల్వేస్.. వైరల్ అవుతున్న బ్యూటీఫుల్ వీడియో..!

Watch Video: హ్యాట్సాఫ్ టు ఇండియన్ రైల్వేస్.. వైరల్ అవుతున్న బ్యూటీఫుల్ వీడియో..!

Viral Video: భూతల స్వర్గం హిమగిరులు అనే విషయం తెలిసిందే. అందుకే.. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు హిమాలయలను సందర్శిస్తుంటారు. అసలే చలికాలం.. మంచు వర్షం దట్టంగా కురుస్తోంది. తాజాగా హిమాలయ శిఖరాల్లో మంచు వర్షంలో తడిసి ముద్దై హోయలు పోతున్న రైలు వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ షేర్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి