Home » Indian Army
Janasena Special Pujalu: భారత సైన్యానికి తోడుగా విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో జనసేన ఆధ్వర్యంలో మంగళవారం నాడు ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల్లో మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన నేతలు పాల్గొన్నారు.
India- Pakistan War: పాకిస్తాన్, భారతదేశాల మధ్య సోమవారం నాడు కీలక చర్చలు జరుగనున్నాయి. ఈ చర్చల్లో పలు అంశాలను రెండు దేశాలు ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ఈ చర్చలు రెండు దేశాలకు ఎంతో ప్రాధాన్యం కానున్నాయి.
IAF: కాల్పుల విరమణకు ఇటు భారత్, అటు పాకిస్థాన్ ఒప్పుకోవడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ముగిశాయని అంతా అనుకుంటున్నారు. అయితే ఈ టైమ్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చింది భారత వాయుసేన. ఆపరేషన్ సిందూర్పై సంచలన ప్రకటన చేసింది ఐఏఎఫ్.
Territorial Army Officer Recruitment: కేవలం డిగ్రీ అర్హతతోనే సాధారణ పౌరులకు దేశ సేవే చేసే అవకాశం. ఇండియన్ ఆర్మీ టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఎవరైనా ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందోనని దేశ పౌరులు ఆందోళన చెందుతున్నారు. భారత బలగాలు పాకిస్తాన్కు సరైన గుణపాఠం చెబుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ దుశ్చర్యలను తిప్పికొడుతున్నాయి.
భారతదేశం పాకిస్తాన్ ఉద్రిక్తతలు, పరస్పరం దాడుల వేళ వాస్తవాలను మరగుపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు దేశాల ప్రజల మనోభావాలతో ముడిపడిన ఈ వ్యవహారంపై చాలా ఫేక్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Kishan Reddy: దేశ భద్రత కోసం పోరాటం చేస్తున్న భారత సైనికులకు మద్దతుగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, సామూహిక ర్యాలీలు నిర్వహించాలని తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
పాకిస్తాన్ భారతదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి ఇండియాలోని 26 ప్రాంతాల్లో కుట్రలకు పాకిస్తాన్ ప్రేరేపించింది. ప్రధానంగా డ్రోన్ల సహయంతో, స్లీపర్ సెల్స్ సాయంతోని పెద్దఎత్తున భారతదేశంపై దాడులు చేసేందుకు పాకిస్తాన్ కుట్రపన్నింది.
పాకిస్తాన్, భారతదేశం రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పంజాబ్, రాజస్తాన్లోని పలు గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి. స్థానికుల ఇళ్లు శిథిలామవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Pakistan Airbases: ఆపరేషన్ సిందూర్కు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్న పాకిస్థాన్కు చుక్కలు చూపిస్తోంది భారత ఆర్మీ. ప్రత్యర్థి దాడుల్ని తిప్పికొట్టడమే గాక ఎదురుదాడులకు దిగుతూ వణికిస్తోంది.