Home » India vs New Zealand
రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాటర్లు సమష్టిగా రాణించి భారీ స్కోరు సాధించారు. బ్యాటింగ్కు అనుకూలించే రాయ్పూర్ పిచ్పై టీమిండియా బౌలర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
తొలి టీ20ను కైవసం చేసుకుని జోరు మీదున్న టీమిండియా మరికాసేపట్లో రాయ్పూర్లో మొదలు కాబోతున్న రెండో మ్యాచ్లో కూడా గెలుపొందాలని కృతనిశ్చయంతో ఉంది. పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలించే రాయ్పూర్ పిచ్ మీద టాస్ కీలకం
ఛాంపియన్స్ ట్రోపీలో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. కివీస్ ఎంత స్కోర్ చేయనుంది. 15 ఓవర్ల తర్వాత కివీస్ స్కోర్పై అంచనాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
అదే చెత్త బ్యాటింగ్.. అదే నిలకడలేని ఆటతీరు.. ముంబై టెస్టులోనూ బెంగళూరు, పూణే టెస్టుల ఫలితమే ఎదురైంది. న్యూజిలాండ్తో మూడవ టెస్ట్ మ్యాచ్లోనూ భారత్ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. 25 పరుగుల తేడాతో మరో ఓటమిని మూటగట్టుకుంది.
నగరంలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్టు మ్యాచ్లో మూడవ రోజు ఆట మొదలైంది.
ముంబై టెస్టులో రెండవ రోజు భారత్ ఆధిపత్యం కొనసాగడంలో స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. భారత్ లక్ష్యం 150 పరుగుల కంటే ఎక్కువగా ఉండకూడదన్న లక్ష్యంగా బౌలింగ్ చేశారు. అనుకున్నట్టే ఇద్దరూ రాణించారు. సెకండ్ ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా 4 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు తీశారు. ఈ క్రమంలో జడేజా ఓ రికార్డు సాధించాడు.
భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను భారత్ ఇప్పటికే 0-2 తేడాతో కోల్పోయింది. ఇక సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని కివీస్ ఉవ్విళ్లూరుతుండగా.. చివరి మ్యాచ్లో గెలిచి పరువు నిలుపుకోవాలని టీమిండియా యోచిస్తోంది. ఈ మ్యాచ్కు తుది జట్లు ఇలా ఉన్నాయి.
భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి మొదలు కానున్న మూడవ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడబోడని ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ కథనం పేర్కొంది. మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను భారత్ ఇప్పటికే 0-2 తేడాతో కోల్పోయింది.
భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య చివరిదైన మూడవ టెస్ట్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని టీమిండియా భావిస్తోంది. సిరీస్ను క్వీన్ స్వీప్ చేయాలని పర్యాటక జట్టు కివీస్ ఉవ్విళూరుతోంది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ విజయం సాధిస్తే టీమిండియా ఖాతాలో అత్యంత చెత్త రికార్డు పడుతుంది. వివరాలు ఇవే
పుణే వేదికగా జరుగుతున్న రెండవ టెస్టు తొలి రోజున భారత స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ అదరగొట్టిన విషయం తెలిసిందే. మ్యాజికల్ స్పెల్ వేసి పర్యాటక జట్టు న్యూజిలాండ్ను బెంబేలెత్తించాడు. ఏకంగా ఏడు వికెట్లు తీశాడు. దీంతో ఒక చారిత్రాత్మక రికార్డును సొంతం చేసుకున్నాడు.