Home » India Pakistan War
Ceasefire Agreement: కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ నిత్యం తూట్లు పొడుస్తూనే ఉంది. నిన్న వరుసగా మూడవ రోజు డ్రోన్లతో దాడులకు పాల్పడింది. జమ్మూకాశ్మీర్, సాంబ జిల్లాలోకి పాకిస్తాన్కు చెందిన డ్రోన్లు దూసుకువచ్చే ప్రయత్నం చేశాయి. వాటిని గుర్తించిన ఆర్మీ గాల్లోనే పేల్చేసింది.
Operation Sindoor: మే 10వ తేదీన కాల్పుల విరమణ ఒప్పందం కింద రెండు దేశాల మధ్య యుద్ధం ఆగిపోయింది. ఈ నేపథ్యంలోనే సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు భారత్, పాకిస్తాన్లకు చెందిన మిలటరీ ఆపరేషన్ల డైరెక్టర్ జనరల్స్ మీటింగ్ మొదలైంది.
Operation Sindoor: ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి కీలక సాక్ష్యాలను బయటపెట్టింది. దాడికి సంబంధించిన శాటిలైట్ ఫొటోలు విడుదల చేసింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత ఆర్మీ రెండు భాగాలలో దాడులు చేసింది.
Operation Sindoor: ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్కు సంబంధించి కీలక సాక్ష్యాలను బయటపెట్టింది. దాడికి సంబంధించిన శాటిలైట్ ఫొటోలు విడుదల చేసింది. ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత ఆర్మీ రెండు భాగాలలో దాడులు చేసింది.
India- Pakistan War: పాకిస్తాన్, భారతదేశాల మధ్య సోమవారం నాడు కీలక చర్చలు జరుగనున్నాయి. ఈ చర్చల్లో పలు అంశాలను రెండు దేశాలు ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ఈ చర్చలు రెండు దేశాలకు ఎంతో ప్రాధాన్యం కానున్నాయి.
IPL Restart: ఐపీఎల్-2025ని రీస్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతోంది భారత క్రికెట్ బోర్డు. అన్నీ కుదిరితే ఈ వారాంతంలో క్యాష్ రిచ్ లీగ్ మిగిలిన మ్యాచులు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం తేల్చుతుందనేది ఆసక్తికరంగా మారింది.
IAF: కాల్పుల విరమణకు ఇటు భారత్, అటు పాకిస్థాన్ ఒప్పుకోవడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ముగిశాయని అంతా అనుకుంటున్నారు. అయితే ఈ టైమ్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చింది భారత వాయుసేన. ఆపరేషన్ సిందూర్పై సంచలన ప్రకటన చేసింది ఐఏఎఫ్.
Pakistan: పాకిస్థాన్ తన పాపాలను ఎట్టకేలకు బయటపెట్టింది. ప్రపంచ మీడియా ముందు బహిరంగంగా తాను చేసిన తప్పుల్ని ఒప్పుకుంది. అయితే పాక్ పొగరు మాత్రం తగ్గడం లేదు. అసలేం జరిగిందంటే..
Operation Sindoor: ఆ వీడియోలు, ఫొటోలు ఫేక్ అని తేలిపోయింది. వారు చేస్తున్నదంతా తప్పుడు ప్రచారం అని రుజువైంది. తాజాగా, పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అతౌలా తరార్ తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియో పోస్టు చేశాడు. ఆ వీడియోతో పాక్ పరువు మరోసారి పోయింది.
Indian Premier League: ఇండో-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో ఐపీఎల్-2025ను అర్ధంతరంగా నిలిపివేసింది బీసీసీఐ. అనంతరం క్యాష్ రిచ్ లీగ్ను వారం రోజుల పాటు వాయిదా వేసింది బోర్డు.