• Home » INDIA Alliance

INDIA Alliance

Lok Sabha Elections 2024: జూన్ 4న ఇండియా కూటమి నేతలతో రాహుల్, ఖర్గే సమావేశం..

Lok Sabha Elections 2024: జూన్ 4న ఇండియా కూటమి నేతలతో రాహుల్, ఖర్గే సమావేశం..

లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ భారీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక నిర్ణయం తీసుకున్నారు.

Exit Polls: ఎక్జిట్ పోల్స్ నిజమౌతాయా? 2014, 2019లో ఏమైంది?

Exit Polls: ఎక్జిట్ పోల్స్ నిజమౌతాయా? 2014, 2019లో ఏమైంది?

ఉత్కంఠభరిత వాతావరణం నడుమ 2024 లోక్ సభ ఎన్నికల పోలింగ్ శనివారంతో ముగిసింది. ఓటర్ల మనోగతం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు, లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Lok Sabha elections: 'ఇండియా' కూటమికి 295 సీట్లు .. పీపుల్స్ సర్వే ఇదేనన్న ఖర్గే

Lok Sabha elections: 'ఇండియా' కూటమికి 295 సీట్లు .. పీపుల్స్ సర్వే ఇదేనన్న ఖర్గే

లోక్‌సభ ఎన్నికల్లో 'ఇండియా' కూటమికి 295 సీట్లకు పైగా వస్తాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ఆ సంఖ్య కూడా దాటవచ్చని, అంతకంటే మాత్రం తగ్గవని చెప్పారు.

INDIA bloc meeting: కౌంటింగ్ స్ట్రాటజీపై 'ఇండియా' కూటమి సమీక్ష

INDIA bloc meeting: కౌంటింగ్ స్ట్రాటజీపై 'ఇండియా' కూటమి సమీక్ష

సుదీర్ఘంగా సాగిన ఏడు దశల లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ చివరి ఘట్టం మరి కాసేపట్లో ముగియనుండటంతో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో 'ఇండియా' కూటమి నేతలు శనివారంనాడు సమావేశమయ్యారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపుపై అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించారు.

PM Modi: ధ్యానం చేస్తే జ్ఞానం రాదు.. ప్రధాని మోదీపై ఖర్గే ఫైర్..

PM Modi: ధ్యానం చేస్తే జ్ఞానం రాదు.. ప్రధాని మోదీపై ఖర్గే ఫైర్..

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి చివరి రోజున కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గాంధీజీపై ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఏడోవిడత ఎన్నికల ప్రచారం గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో ఖర్గే మాట్లాడారు.

Lok Sabha Polls: ఇండియా కూటమి సమావేశానికి దూరంగా మమత.. జూన్4 తర్వాత ఆమె ప్లాన్ ఇదేనా..?

Lok Sabha Polls: ఇండియా కూటమి సమావేశానికి దూరంగా మమత.. జూన్4 తర్వాత ఆమె ప్లాన్ ఇదేనా..?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. జూన్1వ తేదీన ఏడో విడత పోలింగ్ జరగనుంది. దీంతో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. జూన్4న ఓట్లు లెక్కిస్తారు. దీంతో కేంద్రంలో అధికారం చేపట్టేదెవరో తేలిపోనుంది. ఫలితాలకు మూడు రోజుల ముందు ఇండియా కూటమి సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్‌ ఖర్గే పిలుపునిచ్చారు.

PM Modi: ఎంత బురద జల్లితే కమలం అంత వికసిస్తుంది.. ప్రతిపక్షాలపై మోదీ పదునైన విమర్శలు

PM Modi: ఎంత బురద జల్లితే కమలం అంత వికసిస్తుంది.. ప్రతిపక్షాలపై మోదీ పదునైన విమర్శలు

అవినీతిరహిత పాలన అందిస్తున్నందుకు ప్రతిపక్ష నేతలు తనపై కోపం పెంచుకున్నారని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. దేశంలో మళ్లీ అవినీతి రాజ్యం తెచ్చేందుకు తనను ప్రధాని పదవి నుంచి దింపేయాలని కుట్రలు పన్నుతున్నట్లు మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bhatti Vikramarka: ఇండియా కూటమి రాగానే రైతు రుణమాఫీ

Bhatti Vikramarka: ఇండియా కూటమి రాగానే రైతు రుణమాఫీ

కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. పంజాబ్‌ రాష్ట్రం ఫరీద్‌కోట్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కోటక్‌పుర అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ..

INDIA bloc meet: 'ఇండియా' కూటమికి సమావేశానికి మమత దూరం..!

INDIA bloc meet: 'ఇండియా' కూటమికి సమావేశానికి మమత దూరం..!

సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష కూటమి పనితీరు, పోటీ చేసిన స్థానాల్లో ఫలితాలను అంచనా వేయడం, తదుపరి వ్యూహాన్ని ఖరారు చేసేందుకు జూన్ 1వ తేదీన 'ఇండియా' కూటమి న్యూఢిల్లీలో కీలక సమావేశం జరుపనుంది. అయితే, ఈ సమావేశానికి కూటమి భాగస్వామిగా ఉన్న మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ప్రతినిధులు ఎవరూ హాజరుకావడం లేదని తెలుస్తోంది.

PM Modi: మత ప్రాతిపదిక రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని తిరగరాస్తారు.. ఇండియా కూటమిపై విరుచుకుపడిన మోదీ

PM Modi: మత ప్రాతిపదిక రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని తిరగరాస్తారు.. ఇండియా కూటమిపై విరుచుకుపడిన మోదీ

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. మత ప్రాతిపదిక రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని తిరగరాస్తారని ప్రధాని మోదీ(PM Modi) విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం పూర్వాంచల్ ప్రాంతంలోని ఘోసిలో జరిగిన లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) ప్రచారంలో ఆయన మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి