Home » Imran Khan
ఇమ్రాన్ ఖాన్ను కలుసుకునేందుకు, ఆయన మానసిక పరిస్థితిని తెలుసుకునేందుకు అనుమతించాలంటూ ఆయన మద్దతుదారులు షెహబాజ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళవారంనాడు తీవ్ర నిరసనలు తెలియజేశారు.
ఇమ్రాన్ ఖాన్కు హాని జరిగితే పాక్ అల్లకల్లోలంగా మారుతుందని ఆయన సోదరి నోరీన్ నియాజీ హెచ్చరించారు. పాక్ ప్రజల మద్దతు ఇమ్రాన్కు ఉందని అన్నారు. ఆయన కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారని అన్నారు.
పాకిస్తాన్లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మీద ఇమ్రాన్ ఖాన్ సోదరి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ సమాజం దృష్టి పెట్టాలని ఆమె కోరారు. పాకిస్తాన్లో ఈ దుస్థితి ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేమని, ప్రజల ఆగ్రహం ఎప్పుడైనా..
ఇమ్రాన్ ఖాన్కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియోలో రావడంతో పెద్ద ఎత్తున ఆయన మద్దతుదారులు జైలు బయట గుమిగూడినట్టు, ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులను జైలులోకి అనుమతించాలని డిమాండ్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.
పోలీసులు గుడ్డుతో దాడి చేసిన మహిళతో పాటు మరో మహిళను కూడా అరెస్ట్ చేశారు. వారు పాకిస్తాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) సభ్యులుగా తేలింది. జర్నలిస్టులు అడిగిన ఓ ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పకపోవటంతో గుడ్డుతో దాడి చేసినట్లు వారు తెలిపారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు కొత్త టెన్షన్ మొదలైంది. ఆయన మాజీ భార్య రెహం ఖాన్ కొత్త పార్టీని ప్రారంభించింది. పాకిస్థాన్ రిపబ్లిక్ పార్టీ (PRP) కేవలం రాజకీయ పార్టీ కాదని, ఇది ప్రజా ఉద్యమం అని ఆమె అభివర్ణించింది.
2023 నుంచి జైలులోనే ఉన్న ఇమ్రాన్ఖాన్ను విడుదల చేయాలంటూ పీటీఐ మద్దతుదారులు నిరసనలు వ్యక్తం చేస్తు్న్న నేపథ్యంలో సామూహిక ఆందోళనలకు ఇమ్రాన్ పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Modi Imran Khan Conflict: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్-పాక్ ఉద్రిక్తలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పక్క జైల్లో ఇమ్రాన్ మరణించారనే ఊహాగానాలు వెలువడుతున్న సమయంలో ఇమ్రాన్ నుంచి ఈ సందేశం వచ్చింది. ఇంతకీ, ఏమన్నారంటే..
India Blocks Pak Politicians Social Media Accounts: పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్థాన్పై కఠిన వైఖరిని అవలంబిస్తోంది. సింధు జలాల ఒప్పందం రద్దుతో అసహనంతో ఇండియాపై విషం కక్కుతున్న వారిపైనా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. దాయాది దేశంలోని రాజకీయ ప్రముఖులు, క్రికెటర్లు, నటులు ఇలా అందరికీ వరసపెట్టి షాకులిస్తోంది.
శాంతికే తాము (పాక్) ప్రాధాన్యత ఇస్తామని, అంత మాత్రం చేత దానిని పిరికితనంగా అపోహపడ వద్దని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. భారతదేశం ఎలాటి దుస్సాహసానికి పాల్పడినా దానిని తిప్పికొట్టే సామర్థ్యం పాకిస్థాన్కు ఉందన్నారు.