Home » Hyderabad Metro Rail
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు (Chandra Babu) అక్రమ అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్లో వీరాభిమానులు, టీడీపీ కార్యకర్తలు, ఐటీ ఉద్యోగాలు భారీగా నిరసన చేపట్టారు. మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ వరకూ మెట్రో రైలులో (Hyderabad Metro) ఎక్కడ చూసినా ‘బాబుకోసం మేముసైతం’ అంటూ నల్ల డ్రస్సుతో జనాలు శాంతియుతంగా నిరసన చేశారు. ..
స్కిల్డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనేక మద్దతుతెలుపుతూ నిరసనకు దిగుతున్నారు. హైదరాద్లో ఐటీ ఉద్యోగులు చంద్రబాబు అరెస్ట్కు నిరసనగా ర్యాలీలు నిర్వహించిన విషయం తెలిసిందే.
పాతబస్తీకి మెట్రో నిర్మాణం అధికారులకు సవాలుగా మారింది. 5.5 కిలోమీటర్ల మార్గంలో 103 వరకు మతపరమైన మందిరాలు, సున్నితమైన నిర్మాణాలు అడ్డుగా ఉన్నట్లు గుర్తించారు. అన్ని వర్గాల సహకారం ఉంటేనే ఇక్కడ పనులను త్వరితగతిన పూర్తి చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఉప్పల్, బీబీనగర్ మెట్రో కారిడార్ ఏర్పాటు కానుండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకోనుంది. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న బీబీనగర్ ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారింది.
ఇటీవల మెట్రో రైళ్లలో చోటు చేసుకునే చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన విడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మహిళలు సీటు కోసం గొడవ పడడం, రద్దీ మధ్య తోసుకుంటూ, తొక్కుకుంటూ ఎక్కడం, డోరు వద్ద ప్రమాదకరంగా వేలాడుతూ ప్రయాణం చేయడం.. వంటి ఘటనలు నిత్యం...
నగరంలోని మెట్రో ప్రయాణికులకు(metro Passengers) ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్(L&T Metro Rail Hyderabad) సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్(Metro Rail Master Plan)పై పురపాలక శాఖ మంత్రి తారక రామారావు(Minister Taraka Rama Rao) సమీక్ష సమావేశం నిర్వహించారు.
మద్యం మత్తు(Alcohol intoxication)లో ఓ యువకుడు చేసిన పనికి రద్దీగా ఉండే ప్రాంతమంత్రా బారీ ట్రాఫిక్ జాం(Traffic jam)తో స్తంభించిపోయింది.
వచ్చే నాలుగేళ్లలో హైదరాబాద్ మెట్రో భారీ విస్తరణ దిశగా ముందుకెళ్లనుంది. మియాపూర్ నుంచి లక్డీకపూల్ వరకూ, ఎల్బీ నగర్ నుంచి పెద్ద అంబర్పేట వరకూ, ఉప్పల్ నుంచి బీబీనగర్ వరకూ, ఉప్పల్ నుంచి ఈసీఐఎల్ వరకూ, రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకూ, శంషాబాద్ నుంచి కందుకూరు వరకూ మెట్రోను విస్తరించనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
హైదరాబాద్ నగరంలోని మెట్రోస్టేషన్లు సూసైడ్ స్పాట్లుగా మారుతున్నాయి. అప్పుల బాధతో కొందరు, కుటుంబ సమస్యలతో మరికొందరు, ప్రేమ విఫలమై ఇంకొందరు.. ఇలా చాలామంది మెట్రోస్టేషన్లకు వచ్చి బలవన్మరణాలకు పాల్పడుతుండడం హైదరాబాద్ మెట్రో రైలు వర్గాలను కలవర పెడుతున్నాయి. ఫ్లాట్ఫారంలపై తగినంతమంది సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.