Home » Holi
హోలీ పండుగ రంగులు పడకుండా పీస్ కమిటీలతో సంప్రదించి జామా మసీదు చుట్టూ పరదాలు కట్టారు. రంజాన్ మాసం శుక్రవారంనాడే హోలీ పండుగ రావడంతో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
ఓ మహిళ హోలీని పురస్కరించుకుని అందరికీ వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం రకరకాలుగా ఆలోచించి చివరకు వినూత్న ఏర్పాట్లు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..
BSNL Incredible Offer: BSNL వినియోగదారులకు గుడ్ న్యూస్. హోలీ సందర్భంగా BSNL తమ కస్టమర్ల కోసం స్పెషల్ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ బంపర్ ఆఫర్ సద్వినియోగం చేసకున్న యూజర్లకు 365 రోజుల పాటు హై స్పీడ్తో ఫ్రీ డేటా, ఫ్రీ కాల్స్ దక్కుతాయి. ఆ ప్లాన్ ఏదంటే..
హోలీ పండగ నేపథ్యంలో నగరంలోని చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి మాల్దా టౌన్కు ప్రత్యేక రైళ్లను నడుతున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 18న సాయంత్రం 6.10గంటలకు మాల్దా టౌన్ నుంచి ప్రత్యేక రైలు(03430) బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4గంటలకు చర్లపల్లికి చేరుకుంటుందని తెలిపారు.
Pre-Holy Tips For SkinCare : రంగుల పండుగ హోలీకి సమయం దగ్గరపడుతోంది. వేడుకల్లో ఉత్సాహంగా రంగులు చల్లుకోవాలని అందరూ ఆతృతగా ఎదురుచూస్తుంటారు. అయితే, హోలీ వేడుకల్లో ఉపయోగించే రంగులలో చర్మానికి హాని కలిగించే రసాయనాలు ఉంటాయి. కాబట్టి, మీరు ముందుగానే మీ చర్మ సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. అందుకే, కొన్ని ప్రీ-హోలీ చర్మ సంరక్షణ చిట్కాలు మీకోసం..
విద్యార్థుల క్రమశిక్షణా రాహిత్యంపై జిల్లా యంత్రాగం విచారణ జరిపి, నలుగురు విద్యార్థి నాయకులను ఘటనకు బాధ్యులుగా గుర్తించినట్టు కళాశాల ప్రిన్సిపాల్ అనామిక జైన్ తెలిపారు. ఆ నలుగురుని కళాశాల నుంచి బహిష్కరిస్తూ, వారిని టీసీలు తీసుకోవాలని ఆదేశించినట్టు వివరించారు.
ప్రస్తుత సమాజంలో చాలా మంది యువత చెడు అలవాట్లకు బానిసలపై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు ప్రేమ పేరుతో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే. ఇంకొందరు ప్రేమికులు.. రద్దీ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ప్రజల ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలాంటి..
హోలీ వేళ నగరంలో మద్యం విచ్చలవిడిగా లభ్యమైంది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు నగరంలో మద్యం విక్రయాలను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా అమ్మకాలు ఆగలేదు.
తెలంగాణ వ్యాప్తంగా హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. నిన్నంతా రాష్ట్ర ప్రజలు హోలీ వేడుకల్లో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున హోలీ వేడుకలు జరిగాయి. కానీ ఈ వేడుకలు పలు చోట్ల విషాదం నింపాయి. వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందారు.
అయోధ్య(Ayodhya) శ్రీ రామ్లల్లా ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ కనిపించింది. హోలీ పర్వదినం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లో వేచి చూశారు. మధ్యాహ్నం అయినా భక్తుల రద్దీ తగ్గలేదు. హోలీ కారణంగా అయోధ్య పట్టణం వెలిగిపోతోంది.