Home » Haryana
బిహార్ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరగబోతోందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల చోరీ విషయంపై మరోసారి బీజేపీ, ఈసీపై విమర్శలు చేశారు.
హర్యానాలో భారీ ఎత్తున ఓట్ల చోరీ జరిగిందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో బ్రెజిల్కు చెందిన ఓ మోడల్ ఫొటోను ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. ఆ మోడల్ ఫొటోతో నకిలీ ఓట్లు సృష్టించారంటూ రాహుల్ ఆరోపించారు.
రఫేల్ ఫైటర్ జెట్ను నడిపిన తొలి ఇండియన్ మహిళా పైలట్గా శివాంగి సింగ్ రికార్డుల్లో నిలిచారు. దీనికి ముందు ఆమె అంబాలోని గోల్డెన్ యారోస్ స్వ్కాడ్రన్లో విధులు నిర్వహించారు.
తనను బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిని కాబోయే భర్తతో కలిసి ఓ యువతి హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని సమీపంలోని మురికి కాలువలో పడేసి.. అక్కడి నుంచి పరారయ్యారు. ఆదివారం డెడ్ బాడీని డ్రైనేజ్లో గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు.
ముస్తఫాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన శంషుద్దీన్ చౌదరి ఉన్నతాధికారులకు ఓ రిక్వెస్ట్ చేశాడు. ఆకిల్ వీడియోలు, డిజిటల్ ఎవిడెన్స్, కాల్ రికార్డ్స్, పోస్టు మార్టమ్ రిపోర్టును పరీక్ష చేయాలని కోరాడు.
ఎక్కువ సేపు ఫోన్ వాడితే డిప్రెషన్, యాంగ్జైటీ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎమోషనల్, బిహేవియరల్ సమస్యలు వస్తాయి. మానసికంగా చాలా రకాల సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.
హర్యానా ఐపీఎస్ పురాన్ కుమార్ ఆత్మహత్య కేసులో ఇది భారీ ట్విస్ట్. హర్యానాలోని రోహ్తక్ జిల్లా సైబర్ సెల్లో పనిచేస్తోన్న ASI సందీప్ ఇవాళ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు పేజీల సూసైడ్ నోట్, వీడియో సందేశం..
పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను కలుసుకున్న అనంతరం మీడియాతో రాహుల్ మాట్లాడుతూ, ఐపీఎస్ అధికారిపై జరిగిన వివక్ష దళితులు ఎంత విజయం సాధించినా అణిచివేత తప్పదనే తప్పుడు సంకేతాలు వెళ్లేలా చేస్తుందని అన్నారు.
ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ ఆత్మహత్య ఉదంతం ప్రస్తుతం హర్యానాను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీని సెలవులపై పంపించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.
హర్యానా ఏడీజీపీ వై పురన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. చండీగఢ్లోని తన ఇంట్లో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.