Home » Guntur
గుంటూరు జిల్లా: ఫిరంగిపురంలోని శాంతి నగర్లో స్థలం విషయంలో అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొంది. అయితే ఇదంతా వీడియో తీసుకున్న యువకుడిపై సీఐ రవీంద్ర బాబు దాడి చేశారు. యువకుడికి గాయాలు కావడంతో గ్రామస్థులు సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల - గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో..
సినిమా హీరోలు వినోదం మాత్రమే పంచుతారు. కానీ మన మధ్య నిజమైన హీరో ఉన్నారు. ఆయనే డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే
ఉరుకుల పరుగుల ఆధునిక జీవితంలో సమయం ఎంతో విలువైనది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటే ట్రాఫిక్ సమస్యతో సతమతం అవుతుంటారు.
ఈ సంవత్సరం మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవం, అలాగే ఎర్త్ అవర్ రెండూ ఒకే రోజు రావడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. మానవ జీవితంలో నీరు, విద్యుత్ శక్తి ఎంతో ముఖ్యమైన మూల స్తంభాలని పేర్కొన్నారు.
Posani bail granted: వైసీపీ నేత పోసాని కృష్ణ మురళికి బెయిల్ లభించింది. పోసానికి గుంటూరు సీఐడీ కోర్టు బెయిల్ను మంజూరు చేసింది.
చర్లపల్లి - కన్నియాకుమారి మధ్య వేసవి ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేసింది. ఈమేరకు ఆ రైళ్ల వివరాలను దక్షిణ రైల్వే వెల్లడించింది. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రస్తుత వేసవిలో ఈ రైళ్లు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అపర కుబేరుడు బిల్ గేట్స్ స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం, అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని బిల్ గేట్స్ చెప్పారు.
Posani Bail Petition: పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్పై వాదనలు ముగియగా తీర్పును గుంటూరు కోర్టు వాయిదా వేసింది. అయితే పోసానికి బెయిల్ వస్తుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వ్యోమగాములు సునీతా విలియమ్స్, బారీ విల్మోర్ తొమ్మిది నెలల తర్వాత భూమికి తిరిగి రావడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. వారిద్దరి ప్రయాణం ఆదర్శప్రాయమైన మానవ సంకల్పం, జట్టు కృషిని చూపిస్తోందంటూ అభినందించారు.
Posani CID custody: ఒక్క రోజు విచారణ నిమిత్తం వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోసానిని సీఐడీ విచారించనుంది.