• Home » Guntur

Guntur

AP News: కోటప్పకొండ గిరిప్రదక్షిణలో అపశృతి

AP News: కోటప్పకొండ గిరిప్రదక్షిణలో అపశృతి

Kotappakonda Giri Pradakshina: కోటప్పకొండలో గిరిప్రదక్షిణకు సోమవారం నాడు భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ సమయంలో అనుకోని ఘటన జరిగింది. ఓ భక్తుడు గిరిప్రదక్షిణ చేస్తుండగా కళ్లు తిరిగి పడ్డాడు. తీవ్ర అనారోగ్యంతో ఆ భక్తుడు మృతిచెందాడు.

Sajjala CID Inquiry: సీఐడీ విచారణకు సజ్జల

Sajjala CID Inquiry: సీఐడీ విచారణకు సజ్జల

Sajjala CID Inquiry: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. సీఐడీ విచారణకు హాజరయ్యారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జలపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

Special Trains: 12 నుంచి చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య 26 ప్రత్యేక రైళ్లు

Special Trains: 12 నుంచి చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య 26 ప్రత్యేక రైళ్లు

ప్రస్తుత వేసవి సెలవుల రద్దీ నేపధ్యంలో ఈనెల 12వతేదీ నుంచి చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య 26 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రైళ్లలో కొన్ని నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా, మరికొన్ని ఖాజీపేట్‌, వరంగల్‌, ఖమ్మం మీదుగా నడుస్తాయని రైల్వేశాఖ తెలిపింది.

AIIMS BMT Launch: ఎయిమ్స్‌లో బోన్‌మారో మార్పిడి

AIIMS BMT Launch: ఎయిమ్స్‌లో బోన్‌మారో మార్పిడి

మంగళగిరి ఎయిమ్స్‌లో తలసీమియా బాధితుల కోసం బోన్‌మారో మార్పిడి చికిత్సలు త్వరలో ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా విశాఖలో జెనెటిక్ టెస్టింగ్ సెంటర్‌ ఏర్పాటుకానుంది

Guntur: ప్రపంచ మహాసభలకు తెలుగు ప్రజలు తరలి రావాలి

Guntur: ప్రపంచ మహాసభలకు తెలుగు ప్రజలు తరలి రావాలి

కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ 3వ ప్రపంచ తెలుగు మహాసభల ప్రచార పత్రికను గుంటూరులో ఆవిష్కరించారు. తెలుగు ప్రజలు పెద్దఎత్తున సభలకు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Trains: చర్లపల్లి టర్మినల్‌ నుంచి కాకినాడ, నర్సాపూర్‌ మార్గాల్లో 36 రైళ్ల పొడిగింపు

Trains: చర్లపల్లి టర్మినల్‌ నుంచి కాకినాడ, నర్సాపూర్‌ మార్గాల్లో 36 రైళ్ల పొడిగింపు

చర్లపల్లి రైల్వే టర్మినల్‌ నుంచి కాకినాడ, నర్సాపూర్‌ మార్గాల్లో 36 రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్యరైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఆ రైళ్ల వివరాలు, అవి ఎక్కడెక్కడ ఆగుతాయన్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Mayor Elections: 2 మేయర్‌ పీఠాలు టీడీపీ కైవసం

Mayor Elections: 2 మేయర్‌ పీఠాలు టీడీపీ కైవసం

టీడీపీ విశాఖ మరియు గుంటూరు నగరాల్లో మేయర్‌ స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే కుప్పం, తుని, మరియు పాలకొండ మున్సిపాలిటీలలో కూడా టీడీపీ నాయకులు కీలక పదవులను గెలిచారు. టీడీపీ మరియు కూటమి అభ్యర్థులు మేయర్‌, చైర్‌పర్సన్‌ స్థానాలకు ఎన్నికయ్యారు.

Guntur: నూతన మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక

Guntur: నూతన మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక

గుంటూరు మేయర్‌గా కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర గెలుపొందరు. నిన్నటి వరకు ఏ పార్టీ అభ్య ర్థి పోటీ చేయకపోవడంతో ఏకగ్రీవం అనుకున్నారు. అయితే సోమవారం ఉదయం వైసీపీ నుంచి అచ్చాల వెంకటరెడ్డి పోటిలో నిలిచారు. దీంతో ఎన్నిక జరగ్గా.. కూటమి అభ్యర్థి విజయం సాధించారు.

Guntur Mayor Election: గుంటూరు మేయర్ ఎన్నిక.. వైసీపీ అభ్యర్థి నామినేషన్

Guntur Mayor Election: గుంటూరు మేయర్ ఎన్నిక.. వైసీపీ అభ్యర్థి నామినేషన్

Guntur Mayor Election: గుంటూరు నగర్ మేయర్ వైసీపీ అభ్యర్థిగా 30వ డివిజన్ కార్పోరేటర్ అచ్చాల వెంకటరెడ్డి ఈరోజు (సోమవారం) ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. అలాగే కూటమి మేయర్ అభ్యర్థిగా 37వ డివిజన్ కార్పొరేటర్, ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంద్ర బరిలో ఉన్నారు.

Security Arrangements: మోదీ సభకు చకచకా ఏర్పాట్లు

Security Arrangements: మోదీ సభకు చకచకా ఏర్పాట్లు

ప్రధాని మోదీ రానున్న సందర్భంగా వెలగపూడిలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ కూలీలు, అధికారులు, పోలీసులంతా చర్యలు చేపట్టి, బహిరంగ సభ కోసం అన్ని వసతులు సిద్ధం చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి