• Home » Gulf News

Gulf News

బ్రిక్స్ సమ్మిట్.. భారత్‌కు రానున్న ఇరాన్ విదేశాంగ మంత్రి

బ్రిక్స్ సమ్మిట్.. భారత్‌కు రానున్న ఇరాన్ విదేశాంగ మంత్రి

బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు త్వరలో ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్జీ భారత్‌కు రానున్నారు. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

హోర్ముజ్‌లో కలకలం! నావలో  మంటలు.. భారతీయుడి మృతి

హోర్ముజ్‌లో కలకలం! నావలో మంటలు.. భారతీయుడి మృతి

హోర్ముజ్‌ జలసంధిలోని నావలో మంటలు చెలరేగడంతో ఒక భారతీయ నావికుడు కన్నుమూశారు. ఘటన సమయంలో నావలో మొత్తం 18 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి దుబాయ్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

అందుకే భారతీయులంటే నాకు అభిమానం: బుర్జ్ ఖలీఫా బాస్ ప్రశంస

అందుకే భారతీయులంటే నాకు అభిమానం: బుర్జ్ ఖలీఫా బాస్ ప్రశంస

పని పట్ల భారతీయులు ఎంతో నిబద్ధతతో ఉంటారని బుర్జ్ ఖలీఫా యజమాని మొహమ్మద్ అలబ్బార్ అన్నారు

హెజ్‌బొల్లాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 50 కీలక స్థావరాలు ధ్వంసం

హెజ్‌బొల్లాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 50 కీలక స్థావరాలు ధ్వంసం

లెబనాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. ఈ తెల్లవారుజామున లెబనాన్‌లోని వివిధ ప్రాంతాల్లో 50కి పైగా హెజ్‌బొల్లా మౌలిక సదుపాయాల కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది.

ఇరాన్ మళ్లీ 'దురుసుగా ప్రవర్తిస్తే' సైనిక దాడులు చేస్తాం: ట్రంప్ హెచ్చరిక

ఇరాన్ మళ్లీ 'దురుసుగా ప్రవర్తిస్తే' సైనిక దాడులు చేస్తాం: ట్రంప్ హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు తాజాగా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ ఇరాన్ మళ్లీ 'దురుసుగా ప్రవర్తిస్తే' లేదా అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగించే పనులు చేస్తే, ఆ దేశంపై తిరిగి సైనిక దాడులు ప్రారంభించే అవకాశం ఉందన్నారు.

హోర్ముజ్‌ను దాటిన ఎల్‌పీజీ క్యారియర్.. త్వరలో భారత్‌కు..

హోర్ముజ్‌ను దాటిన ఎల్‌పీజీ క్యారియర్.. త్వరలో భారత్‌కు..

భారతీయ సిబ్బంది ఉన్న ఒక ఎల్‌పీజీ క్యారియర్ తాజాగా హోర్ముజ్‌ జలసంధిని దాటింది. మరికొన్ని రోజుల్లో ఈ నౌక భారత్‌కు చేరుకుంటుందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ఇరాన్‌కు టోల్ చెల్లిస్తే ఆంక్షలు విధిస్తాం.. యూఎస్ హెచ్చరిక

ఇరాన్‌కు టోల్ చెల్లిస్తే ఆంక్షలు విధిస్తాం.. యూఎస్ హెచ్చరిక

హోర్ముజ్‌ను దాటేందుకు ఇరాన్‌కు టోల్ చెల్లిస్తే ఆంక్షలు విధిస్తామని వివిధ షిప్పింగ్ సంస్థలను అమెరికా తాజాగా హెచ్చరించింది.

యుద్ధమూ లేదూ.. ప్రశాంతతా లేదు: ఇరాన్

యుద్ధమూ లేదూ.. ప్రశాంతతా లేదు: ఇరాన్

పశ్చిమాసియాలో కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితి యుద్ధం లేదూ.. ప్రశాంతతా లేదూ అన్నట్టు ఉందని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి వ్యాఖ్యానించారు.

యుద్ధం మళ్లీ మొదలు కావొచ్చు: ఇరాన్

యుద్ధం మళ్లీ మొదలు కావొచ్చు: ఇరాన్

యుద్ధం మళ్లీ మొదలు కావచ్చని ఇరాన్ సైనికాధికారి ఒకరు హెచ్చరిక చేశారు. గతంలో తమతో ఏకాభిప్రాయానికి వచ్చిన యూఎస్ మళ్లీ కట్టుతప్పుతున్న దాఖలాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

జర్మనీ నుంచి 5 వేల మంది సైనికులను ఉపసంహరించుకునే యోచనలో ట్రంప్ ప్రభుత్వం

జర్మనీ నుంచి 5 వేల మంది సైనికులను ఉపసంహరించుకునే యోచనలో ట్రంప్ ప్రభుత్వం

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల్లో జర్మనీ సహా ఇతర నాటో మిత్రదేశాల మద్దతు తక్కువగా ఉందన్న అసంతృప్తితో రగిలిపోతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జర్మనీలో ఉన్న అమెరికా సైనికుల్లో 5 వేల మందిని తగ్గించే యోచనలో ఉన్నట్టు సమాచారం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి