Home » Gujarat
Minister Narayana: రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏపీ మంత్రి పి. నారాయణతోపాటు ఉన్నతాధికారుల బృందం గుజరాత్లో పర్యటిస్తోంది. అందులోభాగంగా పలు ప్రాంతాలను సందర్శిస్తోంది.
మంత్రి నారాయణ ఆది, సోమవారాల్లో గుజరాత్లో పర్యటించనున్నారు. మంత్రితో పాటు సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు, ఏడీసీ ఛైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి, గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు పర్యటనకు వెళ్తున్నారు.
గుజరాత్ రాష్ట్రంలో రెండ్రోజుల పర్యటనకు బుధవారంనాడు వచ్చిన రాహుల్ గాంధీ మోడాసాలో జరిగిన కాంగ్రెస్ జిల్లా కార్యకర్తల సదస్సులో పాల్గొన్నారు. పార్టీ వ్యూహాలను వివరిస్తూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
గుజరాత్ తీరంలో ఐసీజీ, ఏటీఎస్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో రూ.1,800 కోట్ల విలువైన 300 కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు స్మగ్లర్లు పారిపోయే ముందు సముద్రంలో డ్రగ్స్ సంచులు పడేసారు
గుజరాత్లో పరాజయాలపై పునర్వ్యవస్థీకరణ చేపట్టిన కాంగ్రెస్ పార్టీ, 41 జిల్లాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపికకు పరిశీలకులను నియమించింది. పార్టీ గాడిలో పెట్టేందుకు ‘సంఘటన్ సుజన్ అభియాన్’ ప్రారంభించింది.
తనకు ఏమైనా సహిస్తుంది.. భరిస్తుంది కానీ బిడ్డల విషయానికి వస్తే.. మాత్రం అందుకు పూర్తిగా విభన్నంగా ప్రవర్తింది తల్లి. వారి కోసం చావుతో సైతం పోరాడుతుంది. బిడ్డల క్షేమం కోసం ఓ తల్లి ఎలాంటి సాహసం చేయగలదో కళ్లకు కట్టినట్లు చూపే వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
బీజేపీపై ఖర్గే విమర్శలు గుప్పిస్తూ, భవిష్యత్ సవాళ్లను పరిష్కరించే బదులు శతాబ్దాల క్రితం నాటి అంశాలను పైకి తెస్తూ మతపరమైన విభజనలను పెంచుతోందని అన్నారు. అలాంటి ప్రమాదకరమైన ఆలోచనలను పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టాలని సూచించారు.
దేశవ్యాప్తంగా కులగణన జరగాలని, దీనిపై పార్లమెంటులో బిల్లు తేవాలని రాహుల్ గాంధీ అన్నారు. ఇందుకు సంబంధించిన బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడితే వెంటనే తమ ఆమోదం తెలిపుతామని చెప్పారు.
అహ్మదాబాద్లో సీడబ్ల్యూసీ సమావేశం, ఏఐసీసీ జాతీయ సదస్సులో పాల్గొనేందుకు చిదంబరం వచ్చారు. సబర్మతి ఆశ్రమం వద్ద ప్రార్థనా సమావేశానికి ఆయన హాజరయినప్పుడు వడదెబ్బ తగిలింది.
మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ మధ్య ఉన్న సత్సంబంధాలను వక్రీకరించడంతో పాటు అనేక మంది జాతి హీరోలను కించపరచేలా బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు.